కోల్కతా: భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా బెదిరింపు కోసం అలా చేస్తున్నాడనుకున్న భార్య తన మొబైల్లో వీడియో తీసింది. అతడు మరణించగా భర్త బంధువుల ఫిర్యాదుతో భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగ
సినిమా ఇండస్ట్రీ అంటేనే అద్దాల మేడలా కనిపిస్తుంది. ఎప్పుడు అది పగిలిపోతుందో తెలియదు. అంత సున్నితంగా ఉంటాయి సినిమా వాళ్ల జీవితాలు. అందుకే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ముందు వాళ్లు ఆలోచించేది చావు గురించే. అం
రైల్వే ఉద్యోగి| జిల్లాలోని గార్ల మండలం బుద్ధారం తండాలో విషాదం చోటుచేసుకుంది. డోర్నకల్లో ఓ రైల్వే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుద్ధారం తండాకు చెందిన వాంకుడోత్ రాజు రైల్వేలో పనిచేస్తున్నారు.
బ్యాంకు మేనేజర్| పని ఒత్తిడిని తట్టుకోలేక ఓ బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాద ఘటన కేరళలోని కన్నూరు జిల్లా కుతుపరంబాలో జరిగింది. గతేడాది సెప్టెంబర్లో ఓ మహిళ ఉద్యోగి (38) ప్రమోషన్పై త్రిస్సుర�
సదాశివపేట| జిల్లాలోని సదాశివపేట మండలం ఆత్మకూరులో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ చిన్నారుల ప్రాణాలమీదికి తీసుకువచ్చింది. సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామానికి చెందిన శివకుమార్కు
రామవరం, ఏప్రిల్ 7: లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న వర్మా అజయ్కుమార్(28) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. పిన్ని కూతురిపై లైంగిక దాడి చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అజయ్కుమా�
చెల్లిపై అత్యాచారం | సొంత చెల్లెలిపైనే అత్యాచారానికి పాల్పడిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చెల్లిపై దారుణానికి పాల్పడిన విషయం బయటపడంతో లైంగికదాడి చేసిన పెద్దమ్మ కొడుకు అజయ్ సూసైడ్ చేసుకున్నా�
పెద్దపల్లి : ఆత్మహత్య చేసుకునే నిమిత్తం గోదావరి నదిలో దూకిన మహిళను పోలీసులు, అడ్వంచర్ స్పోర్ట్స్ కార్యకర్తలు రక్షించారు. గోవావరిఖని పట్టణం సమీపంలోని గోదావరి బ్రిడ్జిపై ఆదివారం చోటుచేసుకున్న వివరాలి�
క్రైం న్యూస్ | అనారోగ్యం బారిన పడి కుటుంబ సభ్యులకు భారం కావద్దని వృద్ధ దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది.
దంపతుల మధ్య గొడవలు.. యువకుడిని కొట్టిన భార్య తరపు బంధువులు తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య మూడు రోజుల తర్వాత వెలుగులోకి… రాజీవ్గాంధీనగర్లో ఘటన బంజారాహిల్స్,ఏప్రిల్ 3: దంపతుల మధ్య గొడవల తో.. భార్య తరపు బం�
రాజాపేట, ఏప్రిల్ 2 : ఓవైపు అనారోగ్యం.. మరోవైపు వయస్సు మీదపడటంతో మరొకరికి భారం కావొద్దని భావించిన వృద్ధ దంపతులు తనువు చాలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సోమారం గ్రామానికి చెందిన శీలం రంగారె�
మహబూబాబాద్ : ఉద్యోగం రాలేదన్న క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడిన సునీల్ నాయక్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయ