ఒకరంటే ఒకరికి ఇష్టం.. కానీ ఇద్దరి కులాలు వేరు.. తమ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే పెద్దలు ఒప్పుకుంటారో లేదోనని భయపడ్డారు. ఇద్దరు కలిసి జీవించే పరిస్థితి లేనప్పుడు కలిసి తనువు చాలించడమే మార్గమనుకున�
యువతి ఆత్మహత్య| నగరంలోని జూబ్లీహిల్స్లో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. గత కొంతకాలంగా
ప్రేమ పేరుతో ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడని బలవన్మరణానికి పాల్పడింది. జూబ్లీహిల్స్లోని తన ఇంట్లో ఫ్యాన్కు ఉర
మద్దిరాల, జూన్ 22 : మండలంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన విద్యార్థిని జి.ఉమ(21) మంగళవారం హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో ఆత్మహత్య చేసుకుంది. బీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న ఉమ తానుంటున్న గదిలో ఉరే�
వడ్డేపల్లి, జూన్ 21: పెండ్లింట చావు బాజా మోగింది. పెండ్లి జరిగిన గంటల వ్యవధిలోనే వరుడు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులతోపాటు బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తన�
లాక్డౌన్తో ఉద్యోగానికి రాజీనామా అత్త వేధింపులు.. డబ్బులు తీసుకురావాలంటూ గొడవ తట్టుకోలేక మహిళ ఆత్మహత్య మరో మూడు చోట్ల ముగ్గురు కూడా… వెంగళరావునగర్, జూన్ 11: వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు ఆత్మహత్యకు పా�
నవవధువు| రంగారెడ్డి జిల్లాలోని మంచాలలో విషాదం చోటుచేసుకున్నది. పెళ్లయిన రెండు వారాలకే నవవధువు ఆత్మహత్య చేసుకున్నది. గౌతమి (21) అనే యువతికి 14 రోజుల క్రితం మంచాలకు చెందిన యువకునితో వివాహం జరిగింది.
విషాదం| జిల్లాలోని గాంధారి మండలం మాధవపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మాధవపల్లికి చెందిన పెద్దోళ్ల శివాజీ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని ఆత్మహత్యకు భార్య సంతోషినే కారణమని బంధువులు ఆరోపిస్తున�
వెంగళరావునగర్, జూన్ 6 : ఆడపిల్లలు కన్నావని భర్త పెట్టే వేధింపులు భరించలేక.. మనస్తాపానికి గురైన గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదు
కీసర, మే 4: మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపాలిటీ కేంద్రంలో దారుణం జరిగింది. చేయని తప్పుకు తనను వేదిస్తున్నారనే అవమానంతో తన ఇద్దరు పిల్లలతో సహా.. భార్యాభర్తలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కీస�
బలవన్మరణం| జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తనకు సెల్ఫోన్ కొనివ్వలేదని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. జిల్లాలోని దోమ మండలం దిర్సంపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తెల్లారితే పెళ్లనగా.. వరుడి ఆత్మహత్య | తెల్లవారితే పెళ్లి అనగా.. పెళ్లి కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నది. తలకొండపల్లి మండలం మెదక్పల్లి గ్రామంలో శ్రీకాంత్�