బంజారాహిల్స్, మే 15: ఏడాది కాలంగా పెండ్లి సంబంధాలు చూస్తున్నా .. కుదరకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్గూడ సమ�
నల్లగొండ : జిల్లా కేంద్రంలోని బీటీఎస్లో అద్దెకు ఉంటున్న ఓ వ్యక్తి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన శనివారం చోటుచేసుకుంది. మృతుడిని జిల్లాలోని తిప్పర్తి
ప్రముఖ నటుడు ఉన్ని రాజన్ భార్య ప్రియాంక అనుమానాస్పద స్థితిలో మరణించింది. బుధవారం తమ నివాసంలో ఆమె విగతజీవిగా కనిపించడం మలయాళ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
వెంటాడిన కరోనా భయం | కరోనా సోకిందన్న భయంతో బావిలో దూకి వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం కొణిజర్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది.
తిరుమల అగ్నిప్రమాదం | తిరుమలలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సజీవ దహనమైన వ్యక్తి మల్లిరెడ్డిది ఆత్మహత్యగా నిర్ధారించారు. షాపు నెం.84 వద్ద పెట్రోల్ పోసుకుని మల్లిరెడ్డి బ�
దుండిగల్, మే 4 : కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఏపీలోని శ
వృద్ధ దంపతుల ఆత్మహత్య | జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ క్యాంపులో ఆదివారం ఉదయం వృద్ధ దంపతులు ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు తెలి�
క్రైం న్యూస్ | మనోవేదనతో జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన భూపాలపల్లి మండలంలోని గంగారం గ్రామంలో చోటు చేసుకుంది.
బంజారాహిల్స్,ఏప్రిల్ 27: ఇద్దరు ప్రేమించుకుని.. 14 ఏండ్ల క్రితం పెండ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు.. ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్నాడు. రోజూ చిత్రహింసలకు గురిచేయడంతోపాటు కొట్టడం ప్రారంభించాడు. ఇతడికి
మారేడ్పల్లి, ఏప్రిల్ 27: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…జేమ్స్స్ట్రీట్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాం- 2లో సోమవారం సాయం�