విమ్స్| ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. విశాఖలోని విమ్స్ దవాఖాన పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరోగ్యం విషయంలో ఆత్మస్థైర్యం కోల్పోయిన మురిపాల వీరబాబు (37) అనే
తల్లి చనిపోయిందనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య ఇల్లు అమ్మి అప్పులు తీర్చాలని స్నేహితులకు వీడియో సందేశం మైలార్దేవ్పల్లి మధుబన్ కాలనీలో విషాద ఘటన మైలార్దేవ్పల్లి, మే 29: కరోనాతో తల్లి మృతి చెందింది.. అ�
బంజారాహిల్స్,మే 29: సహజీవనం చేస్తున్న యువతితో విబేధాలు రావడంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్నది. అయితే.. ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ యువ�
గురుగ్రాం : మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలి గురుగ్రాంలోని భోండ్సి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. జైలు సెల్ లో ఆత్మహత్య చేసుకున్న ఖైదీ తన అవయవ�
రాజ్ కోట్ : ఫైనాన్షియర్ల నుంచి బంధువులు తీసుకున్న రుణంపై ఒత్తిళ్లు ఎదురవడంతో కుంగిపోయిన ఐస్ క్రీమ్ పార్లర్ యజమాని బలవన్మరణానికి పాల్పడిన ఘటన గుజరాత్ లోని మోర్బి జిల్లాలో వెలుగుచూసింది. బ
తిరువనంతపురం : దివంగత మలయాళ నటుడు రాజన్ పి.దేవ్ కొడుకు ఉన్ని దేవ్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. భార్య ప్రియాంక ఆత్మహత్య కేసులో పోలీసులు ఇతడిని కస్టడిలోకి తీసుకున్నారు. ఉన్ని దేవ్ క
కరోనా రోగి| ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటుచేసుకుంది. గన్నవరం మండలం చిన్న అవుటపల్లి పిన్నమనేని కోవిడ్ ఆసుపత్రి మూడో అంతస్తుపై నుండి కిందకు దూకి కరోనా రోగి మృతి చెందాడు.
మంచిర్యాల : తన వివాహానికి సంబంధించిన చర్చలతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని జనగామ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. కోట�
పది రోజుల కిందట అదృశ్యం అనంతరం ఆత్మహత్య జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఘటన జీడిమెట్ల, మే 23 : చిన్నతనం నుంచి షుగర్ వ్యాధితో పోరాడుతున్న ఓ మహిళ దాన్ని జయించలేననే భావనతో బలవన్మరణానికి పాల్పడింది. పదిరోజ
గాజులరామారం, మే 16 : పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెందిన ఓ ప్రేమజంట క్వారీ గుంతలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వి