లక్నో : యూపీలోని అలీఘఢ్ జిల్లాలో వివాహిత ప్రియుడితో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. అతౌలి ప్రాంతంలోని ఓ ఇంట్లో ఒకే చీరతో ఉరి వేసుకుని వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. స్ధానికులు పోలీసులక
ఆత్మహత్య పరిష్కారం కాదు తెలంగాణలో పెరిగిన ఉపాధి అవకాశాలు 50 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గోపాల్పేట, జూలై 12: ఆత్మహత్య సమస్యలకు పరిష్కారంకాదని.. పట్టుదల,
అమీర్పేట్, జూలై 11 : ఓ కుటుంబంలో టిక్టాక్ వీడియో చిచ్చు పెట్టింది. టిక్టాక్ వీడియోలతో స్టార్ కావాలన్నది భార్య ఆలోచన. ఇది మంచిది కాదు.. అని నచ్చజెప్పినా వినని భార్య వైఖరితో విసిగిపోయిన భర్త తనువు చాలి�
అనంతపురం,జూలై :అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. గాండ్లపెంట మండలంలో తల్లిదండ్రులు తనకు బైక్,సెల్ఫోన్ కొనివ్వలేదని రెడ్డి బాషా అనే 18ఏండ్ల ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రెడ్డిబాషా స్వ�
దంపతుల ఆత్మహత్య| మెదక్: జిల్లాలోని చేగుంటలో విషాదం చోటుచేసుకుంది. కరోనా కారణంగా ఉపాధి లభించకపోవడంతో దంపతులు ఆత్మహత్యకు చేసుకున్నారు. చేగుంట మండలంలోని పోతిన్పల్లికి చెందిన కవిత, కిశోర్ భార్యాభర్తలు. ద�
చౌటుప్పల్| యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో దారుణం జరిగింది. చౌటుప్పల్లోని రాంనగర్లో ముగ్గురు పిల్లలకు ఉరివేసి ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామ్నగర్లో ఉంటున్న రాణి అనే మహిళ తన ముగ్గురు �
మూసాపేట, జూలై 7 : తెల్లారితే నిశ్చితార్థం జరగాల్సిన ఇంట్లో విషాదం అలుముకుంది. ప్రమాదవశాత్తు భవనం మూడో అంతస్తు నుంచి పెచ్చులూడి యువతిపై పడటంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన�
హపూర్ : యాపీలో దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. హపూర్ జిల్లాలోని రసూల్పూర్ గ్రామంలో మహిళ తన ఏడాదిన్నర వయసున్న కుమారుడి గొంతునులిమి చంపి ఆపై తాను ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ�
ప్రేమజంట| జిల్లాలోని ఐలాపూర్లో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లింగంపేట మండలంలోని ఐలాపూర్ గ్రామానికి చెందిన మాధవి (17), రాజు (23) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారు పెండ్లి చేసుకోవ�
వెంగళరావునగర్, జూలై 1: నీవు అందంగా లేవు..లావుగా ఉన్నా వు..మరొక పెండ్లి చేసుకుంటానంటూ భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నద
సికింద్రాబాద్ : నగరంలోని బోయిన్పల్లిలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో తల్లి, పెద్ద కుమార్తె మృతిచె
లక్నో : తాను తీసుకున్నఅప్పు కంటే అధిక మొత్తం చెల్లించినా ఇంకా డబ్బు కోసం వేధిస్తుండటంతో విషం సేవించి బలవన్మరణానికి పాల్పడిన వ్యక్తి ఉదంతం యూపీలోని ఫతేగంజ్లో వెలుగుచూసింది. స్కూల్ టీచర్గ�