మొబైల్ ఫోన్ | మొబైల్ ఫోన్ల మాయలోపడి యువత జీవితాలను ఆగం చేసుకుంటున్నది. ఫోన్లో ఆటలాడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో ఏడో తరగతి విద్యార్థి నిర్మాణంలో ఉన్న ఓ
బెంగళూర్ : మరో మహిళతో వివాహేతర సంబంధం గురించి భార్య నిలదీయడంతో హోటల్ యజమాని బలవన్మరణానికి పాల్పడిన ఘటన బెంగళూర్లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బసవేశ్వర్నగర్ ప్రాంతంలోని కమలానగర
పుణె: మహారాష్ట్రలో బీజేపీ కార్పొరేటర్ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పుణె జిల్లాలోని తన నివాసంలో లైసెన్స్డ్ రివాల్వర్తో తలలో కాల్చుకుని ప్రాణం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కరు�
కరీంనగర్ : లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ) దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఇద్దరు వ్యక్తులను కరీంనగర్ లేక్ పోలీసులు కాపాడారు. ఇరువురిని రెస్క్యూ చేసిన పోలీసులు కౌన్సిలింగ్ అనంతరం ఆయా కుటుంబ సభ్యులకు అ�
రాజన్న సిరిసిల్ల : మిడ్ మానేరు డ్యాంలో దూకి ఓ యువకుడు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన సారంపల్లి రాజు(37)గా గుర్తించారు. ఆత్
ముంబై: మహిళా ఉద్యోగిని వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమైన ఐఎఫ్ఎస్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఈ ఘటన జరిగింది. చికల్ధరలోని మెల్ఘాట్ టైగర్ రిజర్వ్ (ఎమ్టీఆర్) పరిధిలోన
హైదరాబాద్: సిద్దిపేటలో విషాదం చోటుచేసుకున్నది. ఓ వైద్య విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంతోష్ అనే విద్యార్థి సిద్దిపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయి�
భోపాల్ : కుటుంబసభ్యులు తమ వివాహానికి నిరాకరించారనే మనస్తాపంతో కదులుతున్న రైలు కిందపడి ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లోని ఒబెదుల్లాగంజ్ ప్రాంతంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వి
నల్లగొండ: జిల్లాలోని మర్రిగూడెం మండలంలో విషాదం చోటుచేసుకుంది. బైక్ అడిగినందుకు తండ్రి మందలించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని లెంకలపల్లికి చెందిన వెంకటయ్య, శ్రీశైలం తండ్రీ కొడుకులు. శ్�
హైదరాబాద్ : అర్థిక సమస్యలతో పాటు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న జూనియర్ ఆర్టిస్ట్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజా
అనంత్నాగ్: జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రత బలగాలు అనంత్నాగ్లో గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదు
హైదరాబాద్ : భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని కాచిగూడ పరిధి గోల్నాకలో చోటుచేసుకుంది. మృతుడిని కోనేటి శివకుమార్గా గుర్తించారు. మృతుడి బంధు�