తిరుమల అగ్నిప్రమాదం | తిరుమలలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సజీవ దహనమైన వ్యక్తి మల్లిరెడ్డిది ఆత్మహత్యగా నిర్ధారించారు. షాపు నెం.84 వద్ద పెట్రోల్ పోసుకుని మల్లిరెడ్డి బ�
దుండిగల్, మే 4 : కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఏపీలోని శ
వృద్ధ దంపతుల ఆత్మహత్య | జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ క్యాంపులో ఆదివారం ఉదయం వృద్ధ దంపతులు ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు తెలి�
క్రైం న్యూస్ | మనోవేదనతో జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన భూపాలపల్లి మండలంలోని గంగారం గ్రామంలో చోటు చేసుకుంది.
బంజారాహిల్స్,ఏప్రిల్ 27: ఇద్దరు ప్రేమించుకుని.. 14 ఏండ్ల క్రితం పెండ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు.. ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్నాడు. రోజూ చిత్రహింసలకు గురిచేయడంతోపాటు కొట్టడం ప్రారంభించాడు. ఇతడికి
మారేడ్పల్లి, ఏప్రిల్ 27: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…జేమ్స్స్ట్రీట్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాం- 2లో సోమవారం సాయం�
Army Jawan suicide: జమ్ముకశ్మీర్ రాష్ట్రం రాంబన్ జిల్లా బనిహాల్ ఏరియాలోని ఆర్మీ ట్రాన్సిట్ క్యాంప్లో దారుణం జరిగింది. అసంగప్ప మేడార్ (28) అనే జవాన్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ
కోల్కతా: ఒక కరోనా రోగి ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్లోని వెస్ట్ మిడ్నాపూర్లో ఈ ఘటన జరిగింది. 56 ఏండ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్గా రిపోర్ట్ రావడంతో ఈ నెల