పెండ్లి | వారికి పెళ్లై మూడు నెలలే అయ్యింది. కలకాలం కలిసుంటామని ఏడడుగులు వేశారు. మరి అంతలోనే ఏమైందో ఏమో.. భార్యను హత్య చేసిన అతడు, తానూ ఆత్మహత్య చేసుకున్న
దోమ : భూమి రిజిస్ట్రేషన్కు తాసిల్దార్ అడ్డుపడుతున్నారని ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన దోమ మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామానికి �
దుండిగల్, ఆగస్టు 31 : అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఓ వృద్ధుడు నాలుగంతస్థుల భవనం టెర్రస్పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని నిజాంపేట ఆదిత్య లేక్వ్యూ అప�
తెలుగుయూనివర్సిటీ: గుర్తు తెలియని ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ పి. నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం…లింగంపల్లి రైల్�
చనిపోయేముందు 40 నిమిషాలపాటు సెల్ఫీ వీడియో సైనెడ్ తాగి సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలవన్మరణం వెంగళరావునగర్, ఆగస్టు 23 : ఆ యువతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆమె తన సర్వస్వం అనుకున్నాడు. కాని వారి పెండ్లి�
మర్పల్లి : భర్త మరణించాడని మనస్తాపం చెంది ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మర్పల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్పల్లి గ్రామానికి చెందిన పులుమద్ది శేఖర్�
Suicide | మానవీయ సంబంధాలను పటిష్టం చేసే అపూర్వ వేడుక రక్షా బంధన్. అలాంటి పండగ రోజే జహీరాబాద్లో విషాద ఘటన జరిగింది. అన్న తనతో రాఖీ కట్టించుకోలేదన్న మనస్తాపంలో ఉరేసుకొని చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడింది.
జగిత్యాల : జిల్లాలోని రాయికల్ మండలం కిష్టంపేటలో విషాద సంఘటన చోటుచేసుకుంది. లావణ్య అనే ఓ మహిళ తన ఇద్దరు కొడుకులతో సహా బావిలో దూకింది. ఈ ఘటనలో లావణ్య, ఆమె పెద్ద కుమారుడు గణేశ్(9) మృతిచెందగా చిన్న కొడుకు హర్ష�
ఆత్మహత్య| ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలక ప్రియుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు రోజుల వ్యవధిలో ప్రేమికులిద్దరు ప్రాణాలొదలడంతో సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్లో విషాదం చోటు చేసుకుంది.