తెలుగుయూనివర్సిటీ: గుర్తు తెలియని ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ పి. నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం…లింగంపల్లి రైల్�
చనిపోయేముందు 40 నిమిషాలపాటు సెల్ఫీ వీడియో సైనెడ్ తాగి సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలవన్మరణం వెంగళరావునగర్, ఆగస్టు 23 : ఆ యువతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆమె తన సర్వస్వం అనుకున్నాడు. కాని వారి పెండ్లి�
మర్పల్లి : భర్త మరణించాడని మనస్తాపం చెంది ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మర్పల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్పల్లి గ్రామానికి చెందిన పులుమద్ది శేఖర్�
Suicide | మానవీయ సంబంధాలను పటిష్టం చేసే అపూర్వ వేడుక రక్షా బంధన్. అలాంటి పండగ రోజే జహీరాబాద్లో విషాద ఘటన జరిగింది. అన్న తనతో రాఖీ కట్టించుకోలేదన్న మనస్తాపంలో ఉరేసుకొని చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడింది.
జగిత్యాల : జిల్లాలోని రాయికల్ మండలం కిష్టంపేటలో విషాద సంఘటన చోటుచేసుకుంది. లావణ్య అనే ఓ మహిళ తన ఇద్దరు కొడుకులతో సహా బావిలో దూకింది. ఈ ఘటనలో లావణ్య, ఆమె పెద్ద కుమారుడు గణేశ్(9) మృతిచెందగా చిన్న కొడుకు హర్ష�
ఆత్మహత్య| ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలక ప్రియుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు రోజుల వ్యవధిలో ప్రేమికులిద్దరు ప్రాణాలొదలడంతో సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్లో విషాదం చోటు చేసుకుంది.
మనోైస్థెర్యం పెంచేలా పాఠ్యాంశాలు ఉండాలి ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): సమాజంలో ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందని, సమస్యలు ఎదురైనప్పుడు యువత మనోధైర్యంతో వాటిన
షబ్బీర్ మృతి దురదృష్టకరం బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రయత్నిద్దాం రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి షబ్బీర్ భార్యకు టీఆర్ఎస్ తరఫున రూ.3 లక్షల సాయం జమ్మికుంట, ఆగస్టు 2: ‘షబ
ప్రేమజంట ఆత్మహత్య | గుంటూరు జిల్లా వినుకొండలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదన్న మనస్తాపంతో రైలు కిందపడి ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది.