కొవిడ్ కారణంతో ఏడాది క్రితం భార్య మృతి చెందడంతో తీవ్రమైన డిప్రెషన్లో ఉన్న వృద్దుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
చెన్నై: దివ్యాంగ కుమారుడ్ని హత్య చేసిన దంపతులు, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ విషాదకర ఘటన జరిగింది. స్థిరాస్తి వ్యాపారి అయిన 44 ఏండ్ల మహ్మద్ సలీం, భార్య సోఫియాతో కలిసి అవడి ప్�
వనపర్తి: జిల్లాలోని ఆరేపల్లి వద్ద బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోనుంచి వెళ్లిన యువతి విగత జీవిగా ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నార
Rajendranagar | రాజేంద్రనగర్లో విషాదం చోటుచేసుకుంది. మాజీ భర్త వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. రాజేంద్రనగర్కు చెందిన షాజహా బేగం, ఇమ్రాన్ భార్యా భర్తలు
Parents | ఈ సృష్టిలో తల్లిదండ్రుల ప్రేమ వెలకట్టలేనిదని అంటారు. కానీ అలాంటి అమ్మానాన్నలే అతన్ని కాదన్నారు. చిన్నప్పుడే వేరేవాళ్లకు అమ్మేశారు. పదమూడేళ్ల తర్వాత
నిజాంసాగర్, జనవరి 24: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు కాసాల జైపాల్రెడ్డి (34) ఆత్మహత్య చేసుకొన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని అల్లాపూర్కు చెందిన జైపాల్రెడ్డి సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతం లో ని�
Crime News | నీటితో నిండి ఉన్న జలాశయంలో రెండు మృతదేహాలు కనిపించడం ప్రజల్లో కలకలం రేపింది. ఈ ఘటన వనపర్తి జిల్లాలో వెలుగు చూసింది. గుడిపల్లి జలాశయంలో రెండు మృతదేహాలు కనిపించాయి.
బంజారాహిల్స్ : గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రహ్మత్నగర్ సమీపంలోని శి
అమరావతి : కర్నూలులో పెళ్లి చేసుకోమన్నందుకు ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు పెళ్లిచేసుకోమన్నందుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా కొలిమి
అమరావతి: తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో దారుణం జరిగింది. ఈ ఘటనలో తండ్రి తాతూరి బంగార్రాజు తన పదేళ్ల కుమారుడికి విషమిచ్చి, ఆ తర్వాత ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న స్థాని
Malayalam Actress Bhamaa | ప్రముఖ మలయాళ నటి భామ ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిందని మలయాళ సినీ ఇండస్�
మారేడ్పల్లి : రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…బుధవారం ఉదయం గౌడవల్లి-గ�