ఛత్రపతి శంభాజీనగర్, అక్టోబర్ 26: మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలో గురువారం ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గణేశ్ కాకాసాహెబ్ కుబేర్ (28) ఆప్తగావ్లోని తన స్వగృహంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
హింగోలిలోని అఖడ బాలాపూర్లో కృష్ణ కళ్యాంకర్ (25) అనే యువకుడు తన పొలంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.