మహారాష్ట్రలోని నవలే వంతెనపై గురువారం జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో వైరల్ అవుతున్నది. ఘటనా స్థలం లో చెల్లా చెదురుగా పడి ఉన్న డబ్బు, బంగారు నగలను చాలా మంది సేకరిస్తున్నట్టు వీడియో లో �
Girl Forced To Do 100 Sit-Ups | స్కూల్కు ఆలస్యంగా వచ్చిన బాలికను దారుణంగా శిక్షించారు. వీపునకు తగిలించుకున్న బ్యాగ్తో వంద గుంజీలు తీయించారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆ బాలిక ఆసుపత్రి పాలై మరణించింది.
Woman Kills Husband | ఒక మహిళకు మరిదితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను వారు హత్య చేశారు. గొడ్డలితో నరికి చంపారు. మృతదేహాన్ని సంచిలో కుక్కి చెరువులో పడేశారు. ఈ హత్యపై దర్యాప్తు చేసిన పోలీ
Groom stabbed at wedding | ఇద్దరు వ్యక్తులు పెళ్లిలో వరుడిపై కత్తితో దాడి చేశారు. బైక్పై అక్కడి నుంచి పారిపోయారు. అయితే కెమెరామెన్ వెంటనే అప్రమత్తమయ్యాడు. డ్రోన్ కెమెరాతో సుమారు రెండు కిలోమీటర్ల వరకు వారిని వెంబడించ
మహారాష్ట్రలో మరో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. గత కొద్ది రోజుల్లో ఇది మూడో భూ కుంభకోణం. బీజేపీ-శివసేన కూటమి ప్రజా ధనాన్ని దోపిడీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కూ�
బీజేపీ-శివసేన కూటమి అధికారంలో ఉన్న మహారాష్ట్రలో మరో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. రూ.1800 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్ధ్ పవార్కు చెందిన అమెడియా ఎంటర్ప్రైజ�
Suicide | మహారాష్ట్ర (Maharastra) లోని ఛత్రపతి శంభాజీనగర్ (Chhatrapati Sambhajinagar) లో విషాద ఘటన జరిగింది. తాను, తన స్నేహితుడు బహిరంగ మూత్ర విసర్జన (Public urination) చేసిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది.
మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. జనవరిలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం 246 మున్సిపల్ కౌన్సిల్లు, మున్సిపల్ పంచాయతీలకు షెడ్యూ�
ఈ ఏడాది కృష్ణా నదిలో వరద రికార్డు స్థాయిలో పోటెత్తింది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలోని క్యాచ్మెంట్ ఏరియాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుండటమే ఇందుకు కారణం. దీంతో ఏకంగా 1,648 టీఎంసీల జలాలు �
భారీ వర్షాల కారణంగా తన 11 ఎకరాల వరి పంట పూర్తిగా నష్టపోయిన ఒక రైతుకు మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం కేవలం రూ. 2.30 పరిహారంగా చెల్లించడం తీవ్ర చర్చనీయాంశమైంది. పాల్ఘర్ జిల్లా, వాడ తాలూకాలోని షిల్లాట్టర్ గ్�
CWC 2025 | ఐసీసీ వుమెన్స్ వన్డే ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులోని సభ్యులను ఘనంగా సత్కరించడంతో పాటు నజరానా ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వన్డే ప్రపంచకప్లో భారత్ చారిత్రాత్మక విజయం నమోదు చేస