దేశంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరన్న సమస్యను తరచూ వింటుంటాం. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న 8,000 పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు.
SCR | ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్గా మార్చినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పేరు మార్పును అధికారికంగా అమలు చేస్తున్నామని.. స్టేషన్లోని అన్ని సైన్బోర్డులు, టిక్కె
Man Beaten To Death | ఒక వ్యక్తికి మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొంతకాలం కలిసి జీవించిన ఆమె తన పుట్టింటికి వెళ్లింది. అక్కడకు వెళ్లిన ప్రియుడ్ని ఆ మహిళ కుటుంబ సభ్యులు కట్టేసి కొట్టి చంపారు.
ఒక పోలీస్ అధికారి తనను నాలుగుసార్లు రేప్ చేశాడని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకున్న బీజీపీ పాలిత మహారాష్ట్రలోని వైద్యురాలు, ఆ పోలీస్ అధికారే కాదు, ఒక ఎంపీ కూడా తప్పుడు వైద్య నివేదికలు ఇవ్వాలంటూ తనను ఒత్తిడ
Doctor Suicide | మహారాష్ట్ర (Maharashtra)లోని సతారా (Satara) జిల్లాలో 28 ఏండ్ల మహిళా వైద్యురాలు ఆత్మహత్య (Doctor Suicide) చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు తాజాగా ఒకరిని అరెస్ట్ చేశారు.
Man Stabbed To Death | ఒక షాపులో పని చేసే వ్యక్తి దీపావళి పండుగ నాడు బహుమతి ఆశించాడు. గిఫ్ట్ అందకపోవడంతో యజమానికి ఫోన్ చేసి తిట్టాడు. ఈ నేపథ్యంలో షాపు ఓనర్ మరి కొందరితో కలిసి అతడ్ని హత్య చేశాడు.
జీడిపప్పు సంచుల అడుగున గంజాయి పెట్టి ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో గంజాయి రవాణా, సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సౌత్ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Ganja | బండ్లగూడలో గంజాయి సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2.70 కోట్ల విలువైన 908 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
విదేశీ మద్యం ధరలు పెరగడంతో మహారాష్ట్రలో మద్యం అమ్మకాలు పడిపోయి ఎక్సైజ్ సుంకం ద్వారా ఆదాయం తగ్గిపోయింది. ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ వరకు15.1 కోట్ల లీటర్ల మద్యం అమ్మకాలు మాత్రమే జరిగా
Accident | మహారాష్ట్ర నందూర్బార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చాంద్సైలి ఘాట్ వద్ద భక్తులతో వెళ్తున్న పికప్ ట్రక్ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. ఇందులో ఎనిమిద
Chicken Masala | దేశ వ్యాప్తంగా దీపావళి సందడి మొదలైంది. ఇక ఫెస్టివల్ సందర్భంగా ఉద్యోగులు పలు రకాల బహుమతులను అందుకుంటున్నారు. అయితే, మహారాష్ట్ర (Maharashtra)లోని ఓ ఆలయంలో పనిచేసే ఉద్యోగులు (Temple Employees) అసాధారణమైన దీపావళి బహుమత�
School Van Falls Off Bridge | విద్యార్థులను స్కూల్ నుంచి ఇంటికి తరలిస్తున్న వ్యాన్ వంతెన పైనుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో పది మంది స్కూల్ పిల్లలు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మహారాష్ట్రలోని రోడ్ల దుస్థితి, గుంతలు, తెరిచి ఉన్న మ్యాన్హోళ్ల వల్ల ప్రమాదాలు, మరణాలపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సురక్షితమైన రోడ్లను పొందడం సామాన్యుడి ప్రాథమిక హకు అని స్పష్టం చేసింద
భారత్లో 2022 ఏడాదితో పోల్చితే 2023లో జననాల సంఖ్య తక్కువగా, మరణాల సంఖ్య ఎక్కువగా నమోదైంది. ‘సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం’ (సీఆర్ఎస్) ఆధారంగా రూపొందిన నివేదిక ప్రకారం, మనదేశంలో 2022లో జననాలు 2.54 కోట్లుకాగా, 2023లో 2.5