Man Drowns Son In Drum, Dies By Suicide | ఒక వ్యక్తి నాలుగు నెలల కుమారుడ్ని డ్రమ్లో ముంచి చంపాడు. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు కొన్ని రోజుల ముందు భార్యాభర్తలు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.
స్థానిక ఎన్నికలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు ఇప్పుడే జరుగకపోవచ్చని, సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టొద్దని సూచించారు. తొందరపడి దసరాకు దావత్లు ఇవ్వొ�
మహారాష్ట్రను (Maharashtra) భారీ వర్షాలు (Heavy Rainfall) ముంచెత్తాయి. ముంబై, థాణె, మరఠ్వాడా ప్రాంతాలను కుండపోత వానలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నె ల 27 నుంచి 29 వరకు కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 11 మంది మరణించారు.
Woman Thrashes Children | పిల్లలు తమ తల్లిని చికెన్ కావాలని అడిగారు. ఆగ్రహించిన ఆమె చపాతీ కర్రతో వారిని కొట్టింది. దెబ్బలు తాళలేక కుమారుడు మరణించాడు. తీవ్రంగా గాయపడిన కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ ఒడిశా-గోపాల్పూర్ సమీపంలో తీరందాటింది. ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదిలి బలహీనపడనుంది. దీనికి తోడు తెలంగాణ ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర �
రుణమాఫీ కోరిన అన్నదాతపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చిందులు తొక్కారు. భూమ్-పరంద తాలూకాలోని ధారాశివ గ్రామంలో వరద బాధిత రైతులను పరామర్శించేందుకు ఆయన వెళ్లారు.
తెలంగాణ పాడే బతుకమ్మ పాట దశదిశలా ప్రతిధ్వనిస్తున్నది. ఇక్కడ ఆడే కోలల చప్పుడు నలు దిక్కులా మార్మోగుతున్నది. పూలతల్లికి పట్టం కట్టే తంతు సరిహద్దులుదాటి కొనసాగుతున్నది. పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో జరిగే
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక టీం తనిఖీలు నిర్వహించింది. మహారాష్ట్ర ప్రాంతాల నుండి నిజామాబాద్ జిల్లాకు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారనే సమాచా
Scorpio Stuck In Beach | సముద్రం ఒడ్డున ఉన్న బీచ్లో స్కార్పియో కూరుకుపోయింది. అక్కడ చిక్కుకున్న ఆ వాహనాన్ని పెద్ద అలులు చుట్టుముట్టాయి. దీంతో ఆ స్కార్పియో సముద్రంలోకి కొట్టుకెళ్లబోయింది.
తన బెయిల్ షరతులను మార్చాలంటూ కవి, ఉద్యమకారుడు పీ వరవరరావు చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. మహారాష్ట్రలో 2018లో జరిగిన భీమా కోరెగావ్ హింస కేసులో అరెస్టయ్యి బెయిల్పై ఉన్న వరవరర�
రోడ్లపై గుంతల కారణంగా జరిగే ప్రమాదాలకు మున్సిపల్ కార్పొరేషన్లను బాధ్యుల్ని చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించగలదా అని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. రోడ్ల దుస్థితి కారణంగా సంభవించే మ�
Protesters Garland Potholes | రోడ్లపై ఏర్పడిన గుంతల కారణంగా ప్రమాదాలకు గురై ఇద్దరు యువకులు మరణించారు. ఈ నేపథ్యంలో పాలకుల నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతలకు దండలు వేసి నిరసన తెలిపారు.
ఒక్కో గ్రామానికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాతావరణం, సుందర దృశ్యాలు మొదలు పండే పంటలు, వండే వంటల దాకా తమకంటూ విభిన్నతను సొంతం చేసుకుంటాయవి. అలాంటి వాటిలో ఒకటే మహారాష్ట్రలోని భిలార్ గ్రామం. అక్కడ ఇళ్లు, బళ్�