మహారాష్ట్రలోని పుణెలో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్ను పెండ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పిన నిందితురాలు సియా గోయెల్ అతనిని �
మహారాష్ట్రలోని హింగోలీలో బుధవారం ఓ 18 ఏండ్ల నీట్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బలవనర్మణానికి పాల్పడే ముందు రికార్డు చేసిన వీడియోలో అమ్మా..నన్ను క్షమిం చు అని అతడు చేతులు జోడించి తన తల్లిని వేడుకున్నాడ�
బాల్యవివాహాలను నిరోధించేందుకు పెండ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను తప్పనిసరిగా ముద్రించేలా నియమం తీసుకురావాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది.
Indian Vulture: రాబందులు ఆహారం కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించాయి. మహారాష్ట్రలోని మేల్ఘాట్లో వదిలిన ఓ పక్షి.. రాజస్థాన్లోని రణతంబోర్కు చేరుకున్నది. ఈ క్రమంలో అది సుమారు 3334 కిలోమీటర్ల దూరం ప్రయాణిం�
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)లో మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం చేసిన చట్టవిరుద్ధమైన సవరణలను వెంటనే నిలిపివేయకపోతే జూలై 5 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని సామాజిక కార్యకర్త అన్నా హజారే మంగళవారం హెచ్చర�
Lawrence Bishnoi : మహారాష్ట్ర, పూనేలోని ఒక వ్యాపారి ఆఫీసు వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. సోమవారం రాత్రి పూనేలోని హెచ్ వికాస్ స్టీల్ సంస్థ ఆఫీసు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు పాల్పడింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అని
Water Crisis | చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉన్నది రేవంత్ సర్కార్ తీరు. శ్రీశైలం, సాగర్ నుంచి ఏపీ యథేచ్ఛగా నీళ్లను మళ్లించుకుపోతుంటే కండ్లుమూసుకున్నది. తాజాగా కరువు పరిస్థితులు సమీపిస్తున్న నేపథ�
మహారాష్ట్రలో ప్రస్తుతం ఒక్కటే శివసేన మిగిలిందని.. అదే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కొల్హాపూర్ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘ఏక్నాథ్ షిండే వర్గం విడిపో�
మహారాష్ట్రలోని పర్బణీ జిల్లా మానవత్ తాలూకాలోని యశ్వాడిలో శనివారం నిర్మాణంలో ఉన్న హనుమాన్ ఆలయ పైకప్పు కూలిపోవడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. ఆలయంలో ధార్మిక కార్యక్రమం జరుగుతు
Maharashtra : మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఒక దేవాలయ మండపం పిల్లర్, పైకప్పు కూలిన ఘటనలో ఐదుగురు మరణించగా, 18 మంది గాయపడ్డారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన మహారాష్ట్ర, పర్భని జిల్లా కేం�
59 People Hospitalised | ఒక ఈటరీ షాపులో ఫుడ్ తిన్న సుమారు 59 మంది వ్యక్తులు అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, విరోచనాలతో ఆసుపత్రిలో చేరారు. ఆ షాపులో తిన్న ఆహారం విషతుల్యం కావడంతో వారంతా అస్వస్థత చెందినట్లు వైద్యాధికారి
Maharashtra : మహారాష్ట్రలో దారుణం జరిగింది. సైకో భర్త వరకట్న వేధింపులు, శారీరక దాడి, సీసీటీవీ నిఘాతో వేదనకు గురై ఒక నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన, మహారాష్ట్ర, అంబర్నాథ్ ప్రాంతం, శివాజి నగర్ పరిధిలో బుధవారం
మహారాష్ట్ర అసెంబ్లీలోని కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడు విజయ్ వడెట్టివార్, బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం 44 శాతం కమీషన్ తీసుకుంటున్నదని ఆరోపిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పంచుకున్�
Uddhav Thackeray : మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధవ్ థాక్రేకు మరో ఝలక్ తప్పేలా లేదు. ప్రస్తుతం శివసేన పార్టీ రెండు వర్గాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకటి ఉద్ధవ్ థాక్రే వర్గం. రెండోది మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న ఏక్న�