103 Year Old Woman | వృద్ధురాలి శరీరంలో కదలిక లేకపోవడంతో ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు భావించారు. బంధువులకు సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఆ వృద్ధురాలి కాలిలో కదలిక కనిపించింది. దీంతో పుట్టి�
Air Hostess Dies By Suicide | ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు కారణమైన మాజీ ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో ఆ మహిళ నుంచి లక్షల్లో డబ్బు అతడు తీసుకున్నట్లు తెలుసుకున్నారు.
Goat Bank | మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఒక బ్యాంక్ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఆ బ్యాంక్కు రుణం కోసం వెళ్తే నగదుకు బదులుగా ఒక మేకను రుణంగా ఇస్తారు. ఈ గోట్ బ్యాంక్ ఇప్పటివరకు ఇలా 300 మందికి మేకలన�
BMC Polls : మరో మూడు రోజుల్లో ముంబై కార్పొరేషన్ (బీఎంసీ)కి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి రసవత్తరమైన రాజకీయం నడుస్తోంది. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించిన ఆస్తి, �
Bangladeshi Flag | ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేసిన జెండాల్లో బంగ్లాదేశ్ జెండా కూడా ఉన్నది. ఆ దేశంలో హిందువులపై జరుగుతున్న హత్యలపై భారత్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఇంటర్నేషనల్ స్కూల్�
ముంబై నగర పాలిక ఎన్నికల ప్రచారం ఆఖరి అంకానికి చేరుకున్న వేళ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైని బంగ్లా దేశీయులు, రొహింగ్యాలు లేని నగరంగా చేస్తామని ప్రకటించారు.
ఆరు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన శివసేనను చీల్చిన సంతోషం బీజేపీకి ఎంతోకాలం నిలువలేదు. 20 ఏండ్ల క్రితం విడిపోయిన థాకరే సోదరులు తిరిగి ఏకమయ్యారు. మరాఠా అస్తిత్వ నినాదం మళ్లీ తెరపైకి వచ్�
మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో చీలిక తప్పదా? విడిపోయిన రెండు నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లు ఏకమవుతాయా? శరద్ పవార్, అజిత్ పవార్ ఏకమవుతారా? అన్న చర్చలు ఇప్పుడు ఊపందుకున్నాయి.
బీజేపీకి మద్దతుగా ఓటేసిన 12 మంది కౌన్సిలర్లపై(Congress councilors) కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కొన్నిచోట్ల ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హ
Leopard Attacks Farmer | రైతుపై చిరుత దాడి చేసింది. ప్రాణాలు దక్కించుకునే క్రమంలో రైతు బావిలో పడ్డాడు. చిరుత కూడా ఆ బావిలో పడింది. ఈ నేపథ్యంలో రైతు మరణించగా చిరుత కూడా చనిపోయింది.
Woman Kills Daughter-In-Law | మరణించిన కొడుకు గ్రాట్యుటీ డబ్బు, ప్రభుత్వ ఉద్యోగం కోసం అతడి తల్లి దారుణానికి పాల్పడింది. మరో వ్యక్తితో కలిసి కోడలిని హత్య చేసింది. ఆమె మృతదేహాన్ని ఒకచోట పడేసింది. కోడలు అదృశ్యమైనట్లు పోలీసుల�