Maharashtra : సభ్యసమాజం తలదించుకునే సంఘటన మహారాష్ట్రలో ఇటీవల జరిగింది. వెలివేసిన ఒక కుటుంబం గుడిలోకి వెళ్లినందుకు ఆ ఇంటి మహిళను అంతా కలిసి అర్ధనగ్నంగా ఊరేగించారు.
Woman Kills Lover | ఒక మహిళ తన భర్త, సోదరుడు, మరొకరితో కలిసి ప్రియుడ్ని హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని డ్రమ్లో కుక్కి కాలువలో పడేశారు. ఆ వ్యక్తి మిస్సింగ్ ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఈ విషయం తెలుసుకుని ష�
Maharashtra : మహారాష్ట్రలో ఒక దేవాలయం గోడ కూలి ఆరుగురు మరణించగా, 14 మంది గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా, జాట్ తాలూకా, మోతేవాడి గ్రామంలో మంగళవారం జరిగింది.
వికారాబాద్ జిల్లా రుక్మాపూర్ గ్రామ శివారులో సాధారణ కూలీలుగా పనిలో చేరిన నలుగురు మావోయిస్టులను తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
student rapes stepmother | యువకుడైన విద్యార్థి తన సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను గర్భవతిని చేశాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ యువకుడిని అరెస్ట్ చేశారు.
Father Kills Daughter | సవతి సోదరుడి మార్క్షీట్ను ఒక బాలిక మార్పు చేసింది. ఇది తెలుసుకున్న ఆమె తండ్రి ఆగ్రహించాడు. చెక్క కోసే యంత్రంతో కుమార్తెను హత్య చేశాడు. ఆ బాలిక మృతదేహానికి నిప్పంటించాడు. ఈ సమాచారం తెలుసుకున్న �
మూడు సంవత్సరాల బాలుడు, మూడున్నరేండ్ల బాలికపై అత్యాచారం జరిపి, వారిద్దరిని హత్య చేసిన వేర్వేరు ఘటనలు బీజేపీ పాలిత మహారాష్ట్రలో సంచలనం సృష్టించాయి. మొదటి ఘటన పుణె జిల్లాలోని భోర్ తాలూకా నస్రాపూర్లో శుక�
Pune : మహారాష్ట్రలోని పూనేలో దారుణం జరిగింది. మూడేళ్ల బాలుడిపై మైనర్ హత్యాచారానికి పాల్పడ్డాడు. బాలుడిపై అత్యాచారం చేసిన అనంతరం నిందితుడు, చిన్నారిని చంపేశాడు.
రాత్రి భోజనంలో బిర్యానీ, పుచ్చకాయ తిన్న తర్వాత ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. ముంబై పైధోనియా ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన మహారాష్ట్రలో సంచలనం రేపి�
వన్యప్రాణుల (సంరక్షణ) చట్టం ప్రకారం చిలుకలు వన్యప్రాణులేనని, వీటితో పౌరులకు కలిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా భర్తీ చేయాలని బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలురించింది. అడవి చిలుకల వల్ల దెబ్బత�
నారాయణ విద్యాసంస్థలు తమ 47 ఏండ్ల ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని చేరుకున్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో 38 కొత్త క్యాంపస్లన�
Woman Stabs Lover's Wife | ఒక మహిళ తన ప్రియుడి ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఉన్న అతడి భార్యను కత్తితో పొడిచి దారుణంగా చంపింది. గమనించిన స్థానికులు ఆ ఇంటి డోర్ను బయట నుంచి లాక్ వేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ మహిళను అరెస
Man Sets In-Laws' House On Fire | పుట్టింట్లో ఉంటున్న భార్యను పంపేందుకు అత్తింటి వారు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన వ్యక్తి వారి ఇంటికి నిప్పుపెట్టాడు. వేసవి కావడంతో ఆ మంటలు వ్యాపించి పొరుగువారి ఇల్లు కూడా కాలిపోయింది.