Maharashtra : మహారాష్ట్రలోని రైతులకు ఊరట కలిగేలా దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని మహారాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది.
ఉల్లి ధరలు ఘోరంగా పడిపోవడం పట్ల బీజేపీ పాలిత మహారాష్ట్రలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం పండించిన పంటకు క్వింటాల్కు కేవలం 100 నుంచి 125 రూపాయల ధర పలకడంతో రైతులు సోమవారం సాయంత్రం గంగాపూర్ అగ్ర�
జన గణనలో ప్రభుత్వం ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు! ఢిల్లీ మొదలుకొని పంజాబ్, మహారాష్ట్ర వరకు వివిధ రాష్ర్టాల్లో మండే ఎండల్లో ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. చాలా మంది తమ ఆస�
NEET leak | లీకైన నీట్ గెస్ పేపర్ను కొనుగోలు చేసిన ఒక డాక్టర్ను సీబీఐ అదుపులోకి తీసుకున్నది. ఆయన ఆసుపత్రిలో ప్రత్యేక క్లాసులు నిర్వహించి నీట్ గెస్ పేపర్ లీక్ చేయడంపై ప్రశ్నిస్తున్నది.
Thirsty Monkey Stops Bus | మండే ఎండలకు ఒక కోతి దాహంతో అల్లాడిపోయింది. తాగు నీరు కోసం ఏకంగా ఒక బస్సును ఆపింది. దాని దీన పరిస్థితికి ప్రయాణికులు చలించిపోయారు. తమ బాటిల్లోని నీటిని ఆ కోతికి తాగించారు. ఈ వీడియో క్లిప్ సోషల్
NEET Paper Leak | నీట్ పేపర్ కేసు నిందితుడు ఒక చోట 8 ఎకరాల స్థలం కొనుగోలు చేశాడు. అందులో ఒక స్కూల్, కాలేజీ ఏర్పాటు కోసం కొత్తగా బిల్డింగులు నిర్మిస్తున్నాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అతడి ఆదాయ వనరులపై దృష్�
Woman Elopes With Lover | ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను బస్సులో వదిలేసింది. ఆ పిల్లలు అనాథలని, వారిని మరో బస్సు ఎక్కించాలని పేర్కొంటూ ఒక చీటీ రాసింది. ఒక పిల్లవాడి జేబులో ఆ చీటీ ఉంచి తన ప్రియుడితో కలిసి ఆమె పారిపోయింది.
ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపైన పాల్ఘర్ జిల్లాలోని ధనీవారీ సమీపంలో సోమవారం ఒక వివాహ నిశ్చితార్థానికి ప్రయాణికులతో వెళుతున్న టెంపో ను ఎదురుగా వస్తున్న కంటెయినర్ ట్రక్కు ఢీ కొన్నది.
దేశంలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదని సాక్షాత్తు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి, అధికారులు రోజూ ప్రకటిస్తున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి.
Maharashtra : సభ్యసమాజం తలదించుకునే సంఘటన మహారాష్ట్రలో ఇటీవల జరిగింది. వెలివేసిన ఒక కుటుంబం గుడిలోకి వెళ్లినందుకు ఆ ఇంటి మహిళను అంతా కలిసి అర్ధనగ్నంగా ఊరేగించారు.
Woman Kills Lover | ఒక మహిళ తన భర్త, సోదరుడు, మరొకరితో కలిసి ప్రియుడ్ని హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని డ్రమ్లో కుక్కి కాలువలో పడేశారు. ఆ వ్యక్తి మిస్సింగ్ ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఈ విషయం తెలుసుకుని ష�