వన్యప్రాణుల (సంరక్షణ) చట్టం ప్రకారం చిలుకలు వన్యప్రాణులేనని, వీటితో పౌరులకు కలిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా భర్తీ చేయాలని బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలురించింది. అడవి చిలుకల వల్ల దెబ్బత�
నారాయణ విద్యాసంస్థలు తమ 47 ఏండ్ల ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని చేరుకున్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో 38 కొత్త క్యాంపస్లన�
Woman Stabs Lover's Wife | ఒక మహిళ తన ప్రియుడి ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఉన్న అతడి భార్యను కత్తితో పొడిచి దారుణంగా చంపింది. గమనించిన స్థానికులు ఆ ఇంటి డోర్ను బయట నుంచి లాక్ వేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ మహిళను అరెస
Man Sets In-Laws' House On Fire | పుట్టింట్లో ఉంటున్న భార్యను పంపేందుకు అత్తింటి వారు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన వ్యక్తి వారి ఇంటికి నిప్పుపెట్టాడు. వేసవి కావడంతో ఆ మంటలు వ్యాపించి పొరుగువారి ఇల్లు కూడా కాలిపోయింది.
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రధాన రోడ్డులో రాజకీయ ర్యాలీ నిర్వహించి భారీ ట్రాఫిక్ జామ్ను సృష్టించిన మహారాష్ట్ర బీజేపీ మంత్రి గిరీష్ మహాజన్పై ఓ సామాన్య మహిళ విరుచుకుపడడం సంచలనం సృష్టించింది.
స్థానిక క్రికెట్ టోర్నీలో భాగంగా మ్యాచ్లో తనకు ప్రాతినిథ్యం కల్పించలేదనే కారణంగా ఓ వ్యక్తి క్రికెట్ పిచ్ను నాగళ్లతో దున్నించిన ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. జలగావ్లో ని�
బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఒక మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ప్రేమ వలలో చికుకున్న ఆమెను మతం మార్చాక ఇలా అంతమొందించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
New Delhi : ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటూ, పేలుళ్లకు కుట్ర పన్నిన నలుగురు వ్యక్తుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. బిహార్ మహారాష్ట్ర, ఒడిశాకు చెందిన నలుగురు వ్యక్తులు తీవ్రవాద కార్యకలాపాలకు సిద్ధమవుతు�
Devendra Fadnavis : మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ క్యాంపస్లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మత మార్పిడుల అంశంపై ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఒకరిద్దరు కాదు.. ఏకంగా 180 మంది బాలికలను ఒక యువకుడు ట్రాప్ చేసి లైంగికంగా వేధించిన ఉదంతం మహారాష్ట్రలో వెలుగుచూసింది. దీంతో నిందితుడి ఇంటిని మహారాష్ట్ర అధికారులు బుల్డోజర్తో కూల్చివేశారు.
Maharashtra : మాతృభాష అమలు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మహారాష్ట్రాలో రిక్షాలు, ట్యాక్సీలు నడిపై డ్రైవర్లకు మరాఠీ భాష రావాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది.
167 children rescued | సుమారు 167 మంది పిల్లలను పని కోసం రైలులో తరలిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఆ రైలును తనిఖీ చేశారు. వందలాది మంది బాలురను రక్షించారు. బాలల సంరక్షణ అధికారులకు వారిని అప్పగించారు.
ఉపాధ్యాయ, బోధనేతర ఉద్యోగుల పెన్షన్లకు నిధులు లేవా? అయితే లాడ్లీ బహెన్ వంటి పథకాన్ని ఆపేయండి.. అని మహారాష్ట్ర ఫడ్నవీస్ సర్కార్కు బాంబే హైకోర్టు స్పష్టంచేసిది. రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ శాఖకు ప్రభు�
Woman Killed Son Over Affair | తమ సంబంధానికి అడ్డుగా భావించిన తల్లి తన కుమారుడి హత్య కోసం ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. వారిద్దరూ కలిసి బాలుడి తలను నీటి బకెట్లో ముంచి చంపారు. గుండెపోటుతో చనిపోయినట్లు నమ్మించేందుకు ఆ మ