Leopard | అడవిలో ఉండాల్సిన వన్య ప్రాణులు, క్రూర జంతువులు ఇటీవలే కాలంలో జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.
ఆ గ్రామంలో మొత్తం జనాబా 1500. విచిత్రంగా ఆ ఊరిలో కేవలం మూడు నెలల వ్యవధిలో నమోదైన జననాలు 27,397. రాష్ట్రంలోనే అతిపెద్ద జనన ధ్రువీకరణ పత్రాల కుంభకోణంలో ఒకటిగా దీనిని పేర్కొంటున్నారు.
‘Rummy’ Minister Sacked | అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రిని పదవి నుంచి తొలగించారు. అయితే సీఎంపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఏ పదవీ లేని మంత్రిగా కేబినెట్లో ఆయన ఉన్నారు. బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది.
Birth Certificate Scam | ఆ గ్రామ జనాభా కేవలం 1,500. అయితే మూడు నెలల్లో 27,000కు పైగా జననాలు అక్కడ నమోదయ్యాయి. ఈ విషయం తెలుసుకుని అధికారులు షాక్ అయ్యారు.
అతిపెద్ద జనన ధృవీకరణ పత్రాల స్కామ్ జరిగినట్లు గుర్తించారు. దీనిపై దర్యాప�
ఉత్తర తెలంగాణలో పెద్ద పులుల అలజడి క్రమంగా పెరుగుతున్నది. మహారాష్ట్ర నుంచి వలస వస్తున్న పు లులు దక్షిణం వైపు పరుగులు తీస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్లోని కవ్వాల్ అభయారణ్యానికి పరిమితమైన పెద్ద పులులు క్�
వ్యవసాయంలో వరుస నష్టాలు రావడంతో పాల వ్యాపారం చేద్దామని ఆ రైతు రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. ఇద్దరు వ్యాపారుల దగ్గర అప్పు తెచ్చి ఆవులు కొన్నాడు. అయితే వడ్డీ వ్యాపారులు రోజుకు రూ.10 వేల చొప్పున వడ్డీ వేయడంతో
నిజామాబాద్ (Nizamabad ) జిల్లా కేంద్రంలో మ్యారేజ్ బ్యూరో (Marriage Bureau) ముసుగులో ఇద్దరు మహిళలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అడ్డదారిలో డబ్బులు సంపాదించేందుకు పసిబిడ్డ విక్రయానికి తెర లేపారు.
Man Burnt Alive In Car | ఒక వ్యక్తిని గోనె సంచిలో కుక్కారు. అతడి కారులోని సీటులో ఆ సంచిని ఉంచారు. ఆ కారుకు నిప్పంటించి సజీవ దహనం చేశారు. ఆ వ్యక్తి హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విజయం ఎప్పుడూ ఆర్థిక, సామాజిక స్థితిగతులు చూడదు, పోరాటాన్ని మాత్రమే చూస్తుంది. పట్టుదలను అలవాటుగా మలుచుకున్నవారినే గెలుపు వరిస్తుంది. ఈ మాటలు పూణెకు చెందిన సన్నీ ఫుల్మాలికి అతికినట్టు సరిపోతాయి. మురిక�
తెలంగాణ- నిజాం రాజ్యం భారతదేశంలో విలీనమయ్యాక జరిగిన సంఘటనలను ఈ కింది విధంగా విభజించవచ్చు. 1956 దాకా మూడు రకాల పాలనను చూశారు ప్రజలు. 1948లో భారతదేశంలో విలీనమయ్యాక సైనిక చర్య జరిపిన జనరల్ చౌధురీ కొన్నాళ్లు, తర్�
తెలిసో, తెలియకో తప్పు చేసి దిద్దుబాటు, పశ్చాతాపం కోసం ప్రభుత్వ పరిశీలన గృహంలో ఉంటున్న ఇద్దరు బాలికలు అక్కడే ఉన్న మరో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
పదేండ్ల కింద చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగొచ్చిన ఘటన మహారాష్ట్ర పుణెలో చోటు చేసుకుంది. 2015 కేదార్నాథ్ వరదల్లో తప్పిపోయిన శివమ్ ఆచూకీ ఎంతకీ దొరకలేదు.