రుణమాఫీ కోరిన అన్నదాతపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చిందులు తొక్కారు. భూమ్-పరంద తాలూకాలోని ధారాశివ గ్రామంలో వరద బాధిత రైతులను పరామర్శించేందుకు ఆయన వెళ్లారు.
తెలంగాణ పాడే బతుకమ్మ పాట దశదిశలా ప్రతిధ్వనిస్తున్నది. ఇక్కడ ఆడే కోలల చప్పుడు నలు దిక్కులా మార్మోగుతున్నది. పూలతల్లికి పట్టం కట్టే తంతు సరిహద్దులుదాటి కొనసాగుతున్నది. పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో జరిగే
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక టీం తనిఖీలు నిర్వహించింది. మహారాష్ట్ర ప్రాంతాల నుండి నిజామాబాద్ జిల్లాకు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారనే సమాచా
Scorpio Stuck In Beach | సముద్రం ఒడ్డున ఉన్న బీచ్లో స్కార్పియో కూరుకుపోయింది. అక్కడ చిక్కుకున్న ఆ వాహనాన్ని పెద్ద అలులు చుట్టుముట్టాయి. దీంతో ఆ స్కార్పియో సముద్రంలోకి కొట్టుకెళ్లబోయింది.
తన బెయిల్ షరతులను మార్చాలంటూ కవి, ఉద్యమకారుడు పీ వరవరరావు చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. మహారాష్ట్రలో 2018లో జరిగిన భీమా కోరెగావ్ హింస కేసులో అరెస్టయ్యి బెయిల్పై ఉన్న వరవరర�
రోడ్లపై గుంతల కారణంగా జరిగే ప్రమాదాలకు మున్సిపల్ కార్పొరేషన్లను బాధ్యుల్ని చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించగలదా అని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. రోడ్ల దుస్థితి కారణంగా సంభవించే మ�
Protesters Garland Potholes | రోడ్లపై ఏర్పడిన గుంతల కారణంగా ప్రమాదాలకు గురై ఇద్దరు యువకులు మరణించారు. ఈ నేపథ్యంలో పాలకుల నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతలకు దండలు వేసి నిరసన తెలిపారు.
ఒక్కో గ్రామానికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాతావరణం, సుందర దృశ్యాలు మొదలు పండే పంటలు, వండే వంటల దాకా తమకంటూ విభిన్నతను సొంతం చేసుకుంటాయవి. అలాంటి వాటిలో ఒకటే మహారాష్ట్రలోని భిలార్ గ్రామం. అక్కడ ఇళ్లు, బళ్�
గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ మహారాష్ట్ర అదనపు గవర్నర్గా నియమితులయ్యారు. ఇంతవరకు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ మంగళవారం జరిగిన ఎన్నికలో భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆయన గు�
Robbery On Moving Truck | ఇద్దరు వ్యక్తులు కదులుతున్న లారీపైకి ఎక్కారు. అందులోని వస్తువులను చోరీ చేశారు. బైకులపై ఆ లారీని అనుసరించిన వ్యక్తులు వాటిని సేకరించారు. ధూమ్ సినిమా తరహా దోపిడీకి సంబంధించిన ఈ వీడియో క్లిప్ సో�
Road accident | ఆర్టీసీ బస్సు (RTC bus) ను బైకు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మహారాష్ట్ర (Maharastra) లోని నాసిక్ జిల్లా (Nashik district) లో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం (Accident) జరిగింది.
మహానగరంలో నిఘా వ్యవస్థ నీరుగారిపోతోంది. ఇక్కడ జరుగుతున్న ఉదంతాలు మన దర్యప్తు సంస్థలు, నిఘా వ్యవస్థలను వెక్కిరిస్తున్నాయి. దేశంలోని ఇతర రాష్ర్టాలకు వెళ్లి నేరస్తులను పట్టుకుంటున్నామంటూ, కేసులను ఛేదిస్�
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఓ 10 సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ గుండెనొప్పికి లోనై మరణించాడు. ఈ విషాద ఘటన కొల్హాపూర్ జిల్లాలోని కొడోలి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.