Birth Certificates: బర్త్ సర్టిఫికేట్ జారీ కోసం ఆధార్ కార్డులను ఆమోదించబోమని యూపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్నాయి. జనన, మరణ రిజిస్ట్రేషన్ సవరణ చట్టం 2023 తర్వాత ఆధార్ కార్డు ఆధారంగా నమోదు అయిన
ఆయుధాలు వదిలేసి, తమ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి కొంత సమయం కావాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మూడు రాష్ర్టాల ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తూ విడుదల చేసిన లేఖ సంచలనం సృష్టిస్తున్నది.
Pankaja Munde's Key Aide Arrested | మంత్రి కీలక సహాయకుడి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. అతడికి వివాహేతర సంబంధం ఉన్నదని, దీంతో భార్యను వేధిస్తున్నట్లు ఆమె కుటుంబం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి కీలక సహాయకుడిని పోలీసులు అర�
Girl Dies By Suicide | తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ కొనివ్వలేదని బాలిక మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలులో విద్యుత్తు సౌకర్యాన్ని ప్రయాణికులు ఫోన్ చార్జింగ్ కోసం, ఫ్యాన్ల కోసం, వెలుతురు కోసం ఉపయోగించడం సాధారణం. అయితే ఓ మహారాష్ట్ర మహిళ ఏకంగా రైల్లో ఎలక్ట్రిక్ కెటిల్లో టీ తయారు చేసి, మ్యాగీ వండి కేసు
Girl Jumps Off School Building | ఒక విద్యార్థిని స్కూల్ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించింది. బాలిక మృతి గురించి ఆమె కుటుంబానికి స్కూల్ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. అయితే స్కూల్ టీచర్ల
మహారాష్ట్ర (Maharashtra)లోని థానే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. కారు నడుపుతున్న డ్రైవర్కు గుండెపోటు (Heart Attack) రావడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది.
శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు వంటి ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించినపుడు అధికారులు గౌరవప్రదంగా ప్రవర్తించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
Student Suicide Over Hindi-Marathi Row | ఒక విద్యార్థి లోకల్ ట్రైన్లో కాలేజీకి బయలుదేరాడు. అతడు హిందీలో మాట్లాడటంపై కొందరు వ్యక్తులు గొడవపడ్డారు. మరాఠీలో మాట్లాడకపోవడంపై ఆ యువకుడిని కొట్టారు. తీవ్ర మనస్థాపం చెందిన ఆ విద్యార్�
Farmers Suicide | బీజేపీ పాలిత మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో రైతుల మరణ మృదంగం వినిపిస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 899 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలే పంటకు గిట్టుబాటు ధరలు లేకపోయినా ఎల�
బీజేపీ పాలిత మహారాష్ట్రలో మరో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పుణె జిల్లాలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ నిబంధనలను ఉల్లంఘించి డిపార్ట్మెంట్కు చెందిన 15 ఎకరాల స్థలాన్ని విక్రయించినందుకు ఒక మహిళా అధికారిని
Maharashtra | స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని చెప్పి ఓ విద్యార్థిని పట్ల పాఠశాల యాజమాన్యం కఠినంగా ప్రవర్తించింది. సదరు విద్యార్థిని చేత 100 గుంజిలు తీయించారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలిక వారం ర�
మహారాష్ట్రలోని నవలే వంతెనపై గురువారం జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో వైరల్ అవుతున్నది. ఘటనా స్థలం లో చెల్లా చెదురుగా పడి ఉన్న డబ్బు, బంగారు నగలను చాలా మంది సేకరిస్తున్నట్టు వీడియో లో �
Girl Forced To Do 100 Sit-Ups | స్కూల్కు ఆలస్యంగా వచ్చిన బాలికను దారుణంగా శిక్షించారు. వీపునకు తగిలించుకున్న బ్యాగ్తో వంద గుంజీలు తీయించారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆ బాలిక ఆసుపత్రి పాలై మరణించింది.
Woman Kills Husband | ఒక మహిళకు మరిదితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను వారు హత్య చేశారు. గొడ్డలితో నరికి చంపారు. మృతదేహాన్ని సంచిలో కుక్కి చెరువులో పడేశారు. ఈ హత్యపై దర్యాప్తు చేసిన పోలీ