ప్రజలకు సంబంధించిన ఏ సమస్య అయినా చర్చలు, ప్రజాస్వామ్య విధానాల ద్వారా మాత్రమే పరిష్కారం కావాలి తప్ప నియంతృత్వ నిర్ణయాల ద్వారానో, బలవంతం మీదనో కాదని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే పేర్కొన్నారు.
TET Paper Leak | మహారాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఈటీ) ప్రశ్నాపత్రం లీక్ కేసులో ప్రధాన సూత్రధారి కొన్ని నెలలుగా పరారీలో ఉన్నాడు. చాలా కాలం పోలీసుల కళ్లగప్పి తప్పించుకుంటున్నాడు. అతడు బీహార్లో ఉన్నట్లు తెలుసుక
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్ 9వ విడుతలో భాగంగా ‘గోదారమ్మకు పచ్చలహారం’ కార్యక్రమాన్ని మహారాష్ట్రలోని ధర్మాబాద్ గోదావరి మంజీరా నదు�
traffic jam : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబై-గుజరాత్ హైవేపై 40 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజా వర్షాలు గుజరాత్, మహారా
NEET UG Results | నీట్ యూజీ-2026 ఫలితాల్లో తీవ్ర వ్యత్యాసాలు వెలుగు చూస్తున్నాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన సోనమ్ గవ్టే అధికారిక ఆన్సర్ కీతో తన ఓఎంఆర్ జవాబు పత్రాన్ని పోల్చి చూసినప్పుడు తనకు 522 మార్కుల�
Jewellery Shop Loot: మహారాష్ట్రలోని ఓ జ్వలరీ షాపులో ముగ్గురు దొంగలు చోరీకి పాల్పడ్డారు. బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు ధరించిన ఆ దుండగలు పట్టపగలే దొంగతనం చేశారు. ఫాల్గర్లో ఉన్న లక్ష్మీ జ్వలర్స్ షాపుల�
Woman Kills Lover | ఒక మహిళ తన ప్రియుడ్ని హత్య చేసింది. సంచిలో మృతదేహాన్ని కుక్కి బాత్రూమ్లో ఉంచింది. ట్యాప్ ఆన్ చేసి అద్దె ఇంటి నుంచి వెళ్లి పోయింది. రెండు నెలల తర్వాత ఇంటి యజమానికి వాయిస్ మెసేజ్ పంపింది. ప్రియ�
truck rams car, catches fire | ఇథనాల్ కంటైనర్ ఒక కారును వెనుక నుంచి ఢీకొట్టి బోల్తాపడింది. మంటలు చెలరేగడంతో కారులో ఉన్న ఒక కుటుంబం, కంటైనర్లోని ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.
ఆరోగ్య కారణాలను సాకుగా చూపి జంతర్ మంతర్ నుంచి వాతావరణ కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ను బలవంతంగా తరలించడం ఆదివారం(జూలై 19) ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో చర్చకు రానున్నది.
నీట్ యూజీ 2026 పరీక్ష చుట్టూ నెలకొన్న వివాదాలు సద్దుమణగడం లేదు. మే 3న జరిగిన మొదటి పరీక్షలో పేపర్ లీక్ కుంభకోణం తర్వాత, జూన్ 29న మళ్లీ పరీక్ష నిర్వహించారు.
తన పాఠశాల రోజుల గురించి కథానాయిక భాగ్యశ్రీ బోర్సే ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుంది. ఇంగ్లిష్ రాకపోవడంతో అందరూ తనను ఆటపట్టించేవారని, నాటి అవమానాలను సవాలుగా తీసుకొని చదువుల్లో రాణించానని చెప్పుకొచ్చిం�
man harasses woman on train | రైలులో ప్రయాణించిన మహిళను ఒక వ్యక్తి వేధించాడు. అయితే ఆమె మౌనంగా ఉండలేదు. అతడికి తగిన గుణపాఠం చెప్పింది. ఆ వ్యక్తి ముఖానికి మేకప్, పెదవులకు లిప్స్టిక్ పెట్టడంతో పాటు అతడి చేతులకు గాజులు తొడి�
ఓ మహిళ ప్రియుడి సహాయంతో భర్తను దారుణంగా హత్య చేసింది.సాక్ష్యాలను నాశనం చేయడానికి భర్త శరీరాన్ని కట్టర్తో మూడు ముకలుగా కోసి, వాటిని అడవిలో వేర్వేరు ప్రదేశాలలో పడేసింది. 11 నెలల తర్వాత ఈ దారుణం వెలుగులోకి �
బీజేపీ పాలిత మహారాష్ట్రలో ‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన’ పథకం తీవ్ర వివాదాస్పదం అవుతున్నది. ఈ పథకంలో రూ.3 వేలకోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే కాగ్ నివేదిక ఇచ్చింది. ఇప్పుడు మరో వివాదం తెర�