కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి భాషా తేనెతుట్టెను తట్టిలేపింది. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర సర్కార్లను ముందుపెట్టి హిందీని బలవంతంగా రుద్దాలని చూసిన మోదీ సర్కారుకు భంగపాటు ఎదురైంది. ‘నేషనల్ ఎడ్�
బాత్రూమ్లో కనిపించిన రక్తం మరకలు విద్యార్థినుల రుతు స్రావం వల్ల ఏర్పడ్డాయని అనుమానించిన ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం బాలికల దుస్తులు విప్పించి తనిఖీలు చేయడం వివాదాస్పదమైంది. బీజేపీ పాలిత మహారాష్ట్�
Girls Striped For Periods Check | స్కూల్ టాయిలెట్లో రక్తపు మరకలు కనిపించాయి. దీంతో బాలికల దుస్తులు విప్పించి పీరియడ్స్ కోసం టీచర్లు చెక్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆ స్కూల్ వద్ద నిరసన చేపట్టా�
MNS Workers Vandalise Toll Booth | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తల ఆగడాలు మితిమీరుతున్నాయి. మరాఠీ భాషపై పోరాటం నేపథ్యంలో హిందీ మాట్లాడేవారిపై దాడులు చేస్తున్నారు. తాజాగా పలు టోల్గేట్లను వారు ధ్వంసం చేశారు.
మహారాష్ట్రలో (Maharashtra) అధికార కూటమిని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. హిందీని తప్పనిచేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలు వివాదాస్పదం అవడంతో వాటిని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. శివసేన (షిండే) అధ�
సాధారణంగా నాణ్యతతో రోడ్డు వేస్తే కొన్నేండ్ల పాటు పటిష్ఠంగా ఉండాలి. కానీ నాసి రకంగా నిర్మిస్తే అది కొన్ని నెలలకే గుంతలు తేలుతుంది. బీజేపీ పాలిత మహారాష్ట్రలో మరీ విడ్డూరంగా ఓ రోడ్డు నెల రోజులకే ఆమ్లేట్లా
Man Tears Road By Hand | ఒకచోట నాసిరకంగా రోడ్డు నిర్మించారు. నెల రోజుల్లోనే ఆ రోడ్డు గుంతమయంగా మారింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి చేతితో ఆ తారు రోడ్డును పెకలించాడు. దీంతో ఆ రోడ్డు నాణ్యతపై స్థానికులు నోరెళ్లబెట్టారు.
పక్షవాతం వచ్చి మంచంపట్టిన భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి చంపేసింది. ఆ తర్వాత దాన్ని సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసుల తమదైన శైలిలో విచారించడంతో నిజం ఒప్పుకుంది.
Prithvi Shaw : భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) ఈసారి దేశవాళీ క్రికెట్లో కొత్త జట్టుకు ఆడనున్నాడు. ఈమధ్యే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అందుకున్న షా ముంబైతో సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకున్న షా సోమవారం మహారాష్ట్ర (Maharashtra)
మళ్లీ కలిసి ఉండేందుకే ఒకే వేదికపైకి వచ్చామని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే శనివారం చెప్పారు. ‘మరాఠీ గళం’ విజయోత్సవ సభలో ఆయన తన సోదరుడు, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
(Children Cross Gushing River | స్కూల్కు వెళ్లేందుకు చిన్నారులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఉధృతంగా ప్రవహించే నదిని ప్రమాదకరంగా దాడుతున్నారు. ఆ నదిపై వంతెన లేకపోవడంతో బడికి వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.