Pregnant Woman Walks 6 km | మారుమూల గ్రామంలో ఎలాంటి వైద్య సదుపాలు లేకపోవడంతో నిండు గర్భిణీ పెద్ద సాహసం చేసింది. ప్రసవం కోసం భర్తతో కలిసి ఆరు కిలోమీటర్ల దూరం నడిచింది. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె మరణించింది.
Nomination Papers In Crematorium | ఒక రాజకీయ పార్టీ నేత తల్లి మరణించడంతో అంత్యక్రియల కోసం శ్మశానవాటికలో ఆయన ఉన్నారు. అయితే నామినేషన్ దాఖలుకు గడువు ముగుస్తుండటంతో ఆయన పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. శ్మశానవాటికకు నామినేషన�
mother kills daughter | మాతృభాషలో కాకుండా హిందీలో కుమార్తె మాట్లాడటంపై తల్లి ఆగ్రహించింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి గొంతునొక్కి హత్య చేసింది. తొలుత గుండెపోటుతో ఆ బాలిక మరణించినట్లుగా నమ్మించేందుకు తల్లి ప్రయత్నించింద�
బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాత పరిస్థితి దయనీయంగా మారింది. ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలతో ఇటీవల భారీగా పంట నష్టపోయిన రైతులకు ఇప్పుడు గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో విలవిల్లాడుతున్నారు.
Sons Kill Parents, Jump In Front Of Train | ఇద్దరు కొడుకులు నిద్రిస్తున్న తల్లిదండ్రులను హత్య చేశారు. ఆ తర్వాత రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తండ్రి అనారోగ్యం వల్ల అప్పులపాలు కావడంతో వారిద్దరూ ఇలా చేసినట్లు పోలీసుల దర్య�
మోదీ పాలనలో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, పండించిన పంటకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మాటతప్పింది. డబుల్ ఇంజిన్ సర
మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా పండర్ కావడ పట్టణంలో ఒక పోస్టుమ్యాన్ ఏడాది కాలంగా పౌరులకు వచ్చిన మూడు బస్తాల ఉత్తరాలు పంపిణీ చేయకుండా ఇంట్లో పెట్టుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్మ్యాన్ పే
Girl Dies oF Dog Bite | ఒక బాలికను కుక్క కరిచింది. ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కోలుకున్న ఆ బాలిక ఇటీవల పుట్టిన రోజు జరుపుతున్నది. అయితే యాంటీ రేబిస్ టీకా చివరి డోస్ తర్వాత ఆ చిన్నారి ఆరో�
ఒక సీరియల్ రేపిస్ట్ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. 16 సంవత్సరాల క్రితం చెవిటి, మూగ బాలికపై అత్యాచారం చేసినందుకు మహేష్ పవార్(51)ను ముంబైలోని కురార్ పోలీసులు ఈ నెల 13న అరెస్టు చేశారు.
Leopard | అడవిలో ఉండాల్సిన వన్య ప్రాణులు, క్రూర జంతువులు ఇటీవలే కాలంలో జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.
ఆ గ్రామంలో మొత్తం జనాబా 1500. విచిత్రంగా ఆ ఊరిలో కేవలం మూడు నెలల వ్యవధిలో నమోదైన జననాలు 27,397. రాష్ట్రంలోనే అతిపెద్ద జనన ధ్రువీకరణ పత్రాల కుంభకోణంలో ఒకటిగా దీనిని పేర్కొంటున్నారు.
‘Rummy’ Minister Sacked | అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రిని పదవి నుంచి తొలగించారు. అయితే సీఎంపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఏ పదవీ లేని మంత్రిగా కేబినెట్లో ఆయన ఉన్నారు. బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది.
Birth Certificate Scam | ఆ గ్రామ జనాభా కేవలం 1,500. అయితే మూడు నెలల్లో 27,000కు పైగా జననాలు అక్కడ నమోదయ్యాయి. ఈ విషయం తెలుసుకుని అధికారులు షాక్ అయ్యారు.
అతిపెద్ద జనన ధృవీకరణ పత్రాల స్కామ్ జరిగినట్లు గుర్తించారు. దీనిపై దర్యాప�