మహారాష్ట్రతోపాటు దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్న తరుణంలో బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవ్ జామ్దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ కేసు విచారణ సందర్భంగా మాట్లాడుతూ.. తనపై నమ�
Maharashtra : మహారాష్ట్రను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వర్షాల కారణంగా అనేక చోట్లు చెట్లు విరిగిపడటం, ఇండ్లు కూలడం వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని మిరా-భయందర్ పరిధిలో చెట్టు విరిగిపడి ఒక వ్
బీజేపీ పాలిత మహారాష్ట్రలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ప్రశ్న పత్రం ఎక్కడ ముద్రించారో సాక్షాత్తు రాష్ట్ర విద్యా శాఖ మంత్రికి కూడా తెలియదని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సుధీర్ ముంగంటి వార్ �
Peacock Trapped In Train Engine | ప్యాసింజర్ రైలు ఇంజిన్లో నెమలి చిక్కుకున్నది. ఒక రైల్వే స్టేషన్లో దీనిని గమనించారు. దీంతో స్థానికులతో కలిసి రైల్వే పోలీసులు ఆ నెమలిని సురక్షితంగా బయటకు తీసి రక్షించారు. ఈ వీడియో క్లిప్ సో
Student Stabs Teacher | ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ) తీసుకునేందుకు విద్యార్థి స్కూల్కు వచ్చాడు. ఈ సందర్భంగా ఒక టీచర్, అతడి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన ఆ స్టూడెంట్ తన వెంట తెచ్చిన కత్తితో ఉపాధ్యాయుడ్ని పొ
రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ జోరుగా సాగుతుండగా.. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని 14 గ్రామాల ప్రజలు మాత్రం ఇందు లో పాల్గొనడం లేదు.
మహారాష్ట్రలోని పుణెలో రియల్టర్ కేతన్ను అతని ప్రియురాలే కొండపై నుంచి తోసేసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. కేతన్ హత్య చోటు చేసుకున్న లోహగఢ్ కోట ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించడం�
TET paper leak : దేశంలో పేపర్ లీకేజీలు కలవరపెడుతున్నాయి. ఇటీవల నీట్ పేపర్ లీకేజీతో లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళనకు గురికాగా.. తాజాగా మహారాష్ట్రలో మరో పేపర్ లీకేజీ జరిగింది. ఆదివారం నిర్వహించనున్న టెట్ పేపర్ లీక�
మహారాష్ట్రలోని పుణెలో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్ను పెండ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పిన నిందితురాలు సియా గోయెల్ అతనిని �
మహారాష్ట్రలోని హింగోలీలో బుధవారం ఓ 18 ఏండ్ల నీట్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బలవనర్మణానికి పాల్పడే ముందు రికార్డు చేసిన వీడియోలో అమ్మా..నన్ను క్షమిం చు అని అతడు చేతులు జోడించి తన తల్లిని వేడుకున్నాడ�
బాల్యవివాహాలను నిరోధించేందుకు పెండ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను తప్పనిసరిగా ముద్రించేలా నియమం తీసుకురావాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది.
Indian Vulture: రాబందులు ఆహారం కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించాయి. మహారాష్ట్రలోని మేల్ఘాట్లో వదిలిన ఓ పక్షి.. రాజస్థాన్లోని రణతంబోర్కు చేరుకున్నది. ఈ క్రమంలో అది సుమారు 3334 కిలోమీటర్ల దూరం ప్రయాణిం�
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)లో మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం చేసిన చట్టవిరుద్ధమైన సవరణలను వెంటనే నిలిపివేయకపోతే జూలై 5 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని సామాజిక కార్యకర్త అన్నా హజారే మంగళవారం హెచ్చర�
Lawrence Bishnoi : మహారాష్ట్ర, పూనేలోని ఒక వ్యాపారి ఆఫీసు వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. సోమవారం రాత్రి పూనేలోని హెచ్ వికాస్ స్టీల్ సంస్థ ఆఫీసు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు పాల్పడింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అని
Water Crisis | చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉన్నది రేవంత్ సర్కార్ తీరు. శ్రీశైలం, సాగర్ నుంచి ఏపీ యథేచ్ఛగా నీళ్లను మళ్లించుకుపోతుంటే కండ్లుమూసుకున్నది. తాజాగా కరువు పరిస్థితులు సమీపిస్తున్న నేపథ�