జలవనరుల అంశాలకు సంబంధించి మహారాష్ట్ర సీఎం సలహాదారుగా కేంద్ర జలవనరుల శాఖ మా జీ సలహాదారు వెదిరె శ్రీరామ్ నియమితులయ్యా రు. ఈ మేరకు మహారాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జా రీచేసింది.
Road Accident |మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో కారు-మోటార్ సైకిల్ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు గురువారం తెలిపారు.
కదులుతున్న ఓ బస్సులో ప్రసవించిన 19 ఏండ్ల ఓ గర్భిణి, అప్పుడే పుట్టిన తన బిడ్డను నిర్దాక్షిణ్యంగా కిటికీ నుంచి బయటకు విసిరేసింది. దీంతో ఆ నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయింది. మంగళవారం తెల్లవారుజామున మహారాష్ట�
Sena MLA Sanjay Shirsat | ఒక మంత్రి తన ఇంట్లోని బెడ్రూమ్లో స్మోక్ చేశారు. ఎవరితోనో ఫోన్లో మాట్లాడారు. ఆయన బెడ్ సమీపంలో ఉన్న బ్యాగులో డబ్బుల కట్టలున్నాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Auto Driver Beaten | ఒక ఆటో డ్రైవర్ తాను హిందీనే మాట్లాడతానని, మరాఠీ రాదని అన్నాడు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్, రాజ్ ఠాక్రే పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆ ఆటో డ్రైవర్పై దాడి చేశారు.
తన కూతురు స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అడిగినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, అతడి భార్య దాడి చేసిన ఘటనలో ఓ రైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన బీజేపీ పాలిత మహారాష్ట్రలోని పర్బానీ జిల్లాలోని పూర్ణల�
మహారాష్ట్రలో కరుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో చేపలు పట్టేందుకు మత్స్యకారులెవరూ వెళ్లకూడ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి భాషా తేనెతుట్టెను తట్టిలేపింది. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర సర్కార్లను ముందుపెట్టి హిందీని బలవంతంగా రుద్దాలని చూసిన మోదీ సర్కారుకు భంగపాటు ఎదురైంది. ‘నేషనల్ ఎడ్�
బాత్రూమ్లో కనిపించిన రక్తం మరకలు విద్యార్థినుల రుతు స్రావం వల్ల ఏర్పడ్డాయని అనుమానించిన ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం బాలికల దుస్తులు విప్పించి తనిఖీలు చేయడం వివాదాస్పదమైంది. బీజేపీ పాలిత మహారాష్ట్�
Girls Striped For Periods Check | స్కూల్ టాయిలెట్లో రక్తపు మరకలు కనిపించాయి. దీంతో బాలికల దుస్తులు విప్పించి పీరియడ్స్ కోసం టీచర్లు చెక్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆ స్కూల్ వద్ద నిరసన చేపట్టా�
MNS Workers Vandalise Toll Booth | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తల ఆగడాలు మితిమీరుతున్నాయి. మరాఠీ భాషపై పోరాటం నేపథ్యంలో హిందీ మాట్లాడేవారిపై దాడులు చేస్తున్నారు. తాజాగా పలు టోల్గేట్లను వారు ధ్వంసం చేశారు.