ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తండాలు, గూడేలు, పల్లెలు నీటిలో చిక్కుకున్నాయి. బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
Woman Traffic Cop | మహారాష్ట్ర (Maharashtra)లో దారుణ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ ఆటో డ్రైవర్ (Drunk Driver) డ్యూటీలో ఉన్న మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ను దాదాపు 120 మీటర్లు ఈడ్చుకెళ్లాడు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని (Nizamabad) ఓ ఏటీఎంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టణంలోని చంద్రశేఖర్ కాలనీలో ఉన్న ఏటీఎం సెంటర్కు మారుతీ వ్యాన్లో వచ్చిన దుండగులు.. గ్�
మహారాష్ట్రలోని దహి హండి ఉత్సవాలు ఒక చారిత్రక క్షణానికి సాక్ష్యంగా నిలిచాయి. జోగేశ్వరికి చెందిన కొంకణ్ నగర్ గోవింద పాఠక్ 10 అంచెల మానవ పిరమిడ్ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచ రికార్డ్ను సృష్టించారు.
Man died | ఉత్తరాఖండ్ (Uttarakhand) లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కేదార్నాథ్ ధామ్ (Kedarnath Dham), కేదార్గాటి (Kedargati) రీజియన్లలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతుండటంతో మందాకినీ నది (Mandakini River) ఉప్పొంగి ప్రవహిస్తున్నది.
Rangareddy | రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని బాటసింగారం వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
Man With Teen In Cafe Lynched | ఒక యువకుడు ప్రియురాలితో కలిసి కేఫ్లో ఉన్నాడు. వారిద్దరూ మాట్లాడుకుంటుండగా కొందరు వ్యక్తులు అక్కడకు వచ్చారు. ఆ యువకుడితో ఘర్షణ పడ్డారు. అనంతరం అతడ్ని ఒకచోటకు తీసుకెళ్లి కొట్టి చంపారు.
ట్రక్ ఢీకొనడంతో తన భార్య చనిపోతే సాయం కోసం ఓ వ్యక్తి చేసిన ఆక్రందనను ఎవరూ పట్టించుకోలేదు. చివరికి అతడు తన భార్య మృతదేహాన్ని తన బైక్కు కట్టి తీసుకెళ్లిన హృదయ విదారక ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటు
మహారాష్ట్రలోని థానెకు చెందిన ఓ వ్యక్తి 21 కిలోమీటర్ల మారథాన్ను విజయవంతంగా పూర్తిచేసి ఇంటికి తిరిగొచ్చే క్రమంలో కుప్పకూలిపోయి మరణించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం
Prithvi Shaw : టీనేజ్ నుంచే ఎంతో స్టార్డమ్ సంపాదించుకున్న పృథ్వీ అంతేవేగంగా పాతాళానికి పడిపోయాడు. ఈ ముంబైకర్ కెరీర్ ప్రశ్నార్థకం కావడానికి తప్పుడు తోవ పట్టడమే కారణమని రోహిత్ శర్మ చిన్నప్పటి కోచ్ దినేశ్ లాడ్ (Dines
Glue Addiction | గ్లూ వ్యసనానికి బానిసైన వ్యక్తి డబ్బుల కోసం కుటుంబ సభ్యులను డిమాండ్ చేశాడు. నిరాకరించడంతో కత్తితో వారిపై దాడి చేశాడు. నానమ్మ మరణించగా తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు.
బీజేపీ పాలిత మహారాష్ట్రలో మరో మారు ఊర్ల పేర్లు (Rename) మారనున్నాయి. ఇప్పటికే ఔరంగాబాద్ను ఛత్రపతి శంభాజీ నగర్గా, ఉస్మానాబాద్ను ధారాశివ్గా మార్చిన ప్రభుత్వం తాజాగా మరో రెండు గ్రామాల పేర్లను మార్చాలని నిర