Nasik Car Accident : మహరాష్ట్ర నాసిక్ జిల్లాలో ఘోర కారు ప్రమాదం జరిగింది. ఆదివారం సప్తశృంగ్ ఘాట్ రోడ్డు (Sapta Shrung Ghat Road) మార్గంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు.
: పురుషునికి మత్తుమందు ఇచ్చి ఓ మహిళ అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలోని కోత్రుడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తనను పెండ్లి చేసుకోవాలని, లేదా రూ.2 లక్షలు ఇవ్వాలని, లేకుంటే రేప్ కేసు పెడతానని ఆమ�
మహారాష్ట్రలో పత్తిని వ్యాపారులు, దళారులు తక్కువ ధర కొని.. అక్రమంగా మన రాష్ట్రానికి తరలించి ఇక్కడి సీసీఐ కేంద్రాల్లో అధిక ధరకు విక్రయిస్తూ జోరుగా దందా సాగిస్తున్నారు. అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద అధిక�
సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ రెండో విజయాన్ని నమోదుచేసింది. గత మ్యాచ్లో మహారాష్ట్ర చేతిలో ఓటమి పాలైన హైదరాబాద్.. ఆదివారం గోవాతో జరిగిన మూడో మ్యాచ్లో మాత్రం 7 వికెట్ల తేడాతో గెలిచింది.
Nanded | వేరే కులం వాడని, పరువు పోతుందని తండ్రి, సోదరుడు ప్రియుని ప్రాణాలు తీయగా, ప్రాణం పోయినా అతనే తన భర్త అంటూ ఒక యువతి అతడి మృతదేహాన్ని వివాహం చేసుకుంది.
ఆధార్ కార్డ్ను జనన ధ్రు వీకరణ పత్రంగా ఆమోదించేది లేదని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఉత్తరప్రదేశ్ ప్ర ణాళిక శాఖ జారీ చేసిన ఆదేశాల్లో, “ఆధార్ కార్డ్లను ఇకపై జనన ధ్రువీకర
మహారాష్ట్రలోని భీవండి లో ఈనెల 29 నుంచి' నవకుండాత్మక రుద్ర సహిత చండీయాగం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ కు చెందిన శ్రీ సద్గురు బోడ భూమయ్య స్వామి ఆధ్వర్యం లో వైభవంగా నిర్వహించనున్నారు.
Birth Certificates: బర్త్ సర్టిఫికేట్ జారీ కోసం ఆధార్ కార్డులను ఆమోదించబోమని యూపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్నాయి. జనన, మరణ రిజిస్ట్రేషన్ సవరణ చట్టం 2023 తర్వాత ఆధార్ కార్డు ఆధారంగా నమోదు అయిన
ఆయుధాలు వదిలేసి, తమ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి కొంత సమయం కావాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మూడు రాష్ర్టాల ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తూ విడుదల చేసిన లేఖ సంచలనం సృష్టిస్తున్నది.
Pankaja Munde's Key Aide Arrested | మంత్రి కీలక సహాయకుడి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. అతడికి వివాహేతర సంబంధం ఉన్నదని, దీంతో భార్యను వేధిస్తున్నట్లు ఆమె కుటుంబం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి కీలక సహాయకుడిని పోలీసులు అర�
Girl Dies By Suicide | తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ కొనివ్వలేదని బాలిక మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలులో విద్యుత్తు సౌకర్యాన్ని ప్రయాణికులు ఫోన్ చార్జింగ్ కోసం, ఫ్యాన్ల కోసం, వెలుతురు కోసం ఉపయోగించడం సాధారణం. అయితే ఓ మహారాష్ట్ర మహిళ ఏకంగా రైల్లో ఎలక్ట్రిక్ కెటిల్లో టీ తయారు చేసి, మ్యాగీ వండి కేసు
Girl Jumps Off School Building | ఒక విద్యార్థిని స్కూల్ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించింది. బాలిక మృతి గురించి ఆమె కుటుంబానికి స్కూల్ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. అయితే స్కూల్ టీచర్ల