ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు (Babli Project) గేట్లను అధికారులు ఎత్తివేశారు. మొత్తం 14 గేట్లు ఉండగా అన్నింటిని పైకి ఎత్తి బ్యారేజీలో �
Man Kills Daughter | మద్యానికి బానిసైన వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. చాక్లెట్ కొనేందుకు డబ్బులు అడిగిన నాలుగేళ్ల కూతురి గొంతునొక్కి చంపాడు. ఈ నేపథ్యంలో భార్య ఫిర్యాదుపై పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
విద్యార్థులపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతూ తీసుకున్న నిర్ణయంపై మహారాష్ట్ర సర్కారు యూటర్న్ తీసుకుంది. త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గింది. పలు వర్గాల నుంచి వ్యక్తమవుతున్న నిరసనలు, రాజకీయ పార్టీల హెచ్చ
Acid On Pregnant Woman's Abdomen | ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కాన్సు సమయంలో గర్భిణీ కడుపుపై మెడికల్ జెల్కు బదులు యాసిడ్ను నర్సు రాసింది. దీంతో ఆ మహిళ కడుపుపై యాసిడ్ వల్ల కాలిన గాయాలయ్యాయి. �
Sharad Pawar | మహారాష్ట్ర (Maharastra) ప్రజలు హిందీ (Hindi) భాషకు వ్యతిరేకం కాదని, అయితే 1 నుంచి 4 తరగతుల ప్రాథమిక పాఠశాల (Primary School) విద్యార్థులు తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాలని నిబంధన విధించడం మాత్రం తగదని ఎన్సీపీ (NCP) అధ్యక్షుడు శర
Black Dog | మహారాష్ట్రలోని సహ్యాద్రి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో వన్యప్రాణుల ప్రేమికులకు ఒక అరుదైన అటవీ కుక్క దర్శనమిచ్చింది. ఇక్కడి బఫర్ జోన్లో తిరుగుతున్న ఒక పర్యాటకుడికి అరుదైన నల్ల అడవి కుక్క కనిపించి�
Hyderabad | మహారాష్ట్రలో గంజాయి కొనుగోలు చేసి నగరంలో అమ్మకాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్కు తరలించారు.
Woman Cop Caught Taking Bribe | మహిళా పోలీస్ ఒక వ్యక్తి నుంచి రూ.95,000 లంచం తీసుకున్నది. ట్రాప్ చేసిన ఏసీబీ అధికారులు, రెడ్హ్యాండెడ్గా ఆమెను పట్టుకున్నారు. ఈ లంచం డిమాండ్ చేసిన పోలీస్ ఇన్స్పెక్టర్ ఆసుపత్రిలో చేరాడు.
Maharashtra | మహారాష్ట్ర (Maharashtra)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నీట్ (NEET test) మాక్ టెస్ట్లో తక్కువ మార్కులు తెచ్చుకున్నందుకు 17 ఏళ్ల బాలికను తండ్రి చితకబాదాడు.
Father Beats Daughter To Death | నీట్ ప్రాక్టీస్ టెస్ట్లో మార్కులు తక్కువ వచ్చినందుకు కుమార్తెపై తండ్రి ఆగ్రహించాడు. ఆమెను కర్రతో పదేపదే కొట్టాడు. తలకు తీవ్ర గాయంకావడంతో ఆ యువతి మరణించింది. భార్య ఫిర్యాదుతో ఆ వ్యక్తిని �
Hindi language | మహారాష్ట్ర (Maharashtra) లో మరాఠీ, ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడో భాషగా హిందీని తప్పనిసరిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించిన విషయం తెలిసిందే.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాకు చెందిన గిరిజన దంపతులకు తీవ్ర విషాదం ఎదురైంది. సఖరం (28), అవిత (26) దంపతులు తెలిపిన వివరాల ప్రకారం, వీరిద్దరూ దినసరి కూలీలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Bridge Collapses | మహారాష్ట్ర పుణే జిల్లాలో ఆదివారం ఘోర ఘటన చోటు చేసుకున్నది. పింప్రి-చించ్వాడ్ పీఎస్ పరిధిలోని ఇంద్రయాణి నదిపై వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో 20 నుంచి 25 మంది వరకు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ప్రమాదంలో ఆరు�