Air India plane crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం జరిగిన విషాదకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన 241 మందిలో మహారాష్ట్రకు చెందిన పది మందికిపైగా వ్యక్తులు ఉన్నారు. మృతుల్లో ఏడుగురు విమాన సిబ్బంది.
Pregnant Woman | ఓ నిండు గర్భిణి రైలు బోగీలో ప్రసవించింది. ఆ తర్వాత ఆమెను అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బాసర రైల్వే స్టేషన్లో వెలుగు చూసింది.
రాష్ట్రంలో మునెప్పుడూ లేనివిధంగా భారీగా ఉల్లి దిగుమతి (Onion Imports) అయ్యింది. ఉల్లిగడ్డ పంట దిగుబడి సీజన్ అయిన ఏప్రిల్, మే నెలల్లో పొరుగు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి కావడం సహజమే. అయితే ఈసారి జూన�
దేశంలో కరోనా వైరస్ క్రమంగా కోరలు చాస్తున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 1 ఉదయం 8 గంటల సమయానికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,758కి పెరిగింది.
పల్లెల్లో సంప్రదాయాలు పల్లవిస్తాయి. కొన్ని ఆచారాలు ఆశ్చర్యపరుస్తాయి. ఒక్కో ఊరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మహారాష్ట్రలోని చౌండాలా గ్రామంలో లెక్కకు మించి వింతలు కనిపిస్తాయి. ఈ గ్రామంలో పెండ్లి బాజాలు మో�
దేశంలో కరోనా వైరస్ నెమ్మదిగా విస్తరిస్తున్నది. ఇప్పటికి దేశంలో కొవిడ్ సోకిన వారి సంఖ్య వెయ్యి దాటింది. గత వారంలో కొత్తగా 752 మంది వైరస్ బారిన పడ్డారు.
Woman dies of choking chicken | ఒక మహిళ తన ప్రియుడితో కలిసి రెస్టారెంట్కు వెళ్లింది. డిన్నర్ చేస్తుండగా చికెన్ ముక్క ఆమె గొంతులో ఇరుక్కున్నది. దీంతో ఊపిరాడకపోవడంతో కుప్పకూలి అక్కడికక్కడే మరణించింది. ఈ సమాచారం తెలుసుకు�
బీజేపీ పాలిత మహారాష్ట్రలో మత్తు మందు ఇచ్చి వైద్య విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటన ఈ నెల 18న సాంగ్లి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైద్య విద్యార�
Coronavirus | కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి కేరళకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజురోజుకు కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో.. ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం ఆందోళనకు గురవుతుంది.
Coronavirus | దక్షిణాసియాలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న క్రమంలో భారత్లోనూ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తున్నది. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. పరిస్థితిని జాగ్రత్త�