Woman's Severed Head | ఒక ప్రాంతంలో మహిళ తెగిన తల కనిపించింది. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేశారు. భార్యను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి పడేసిన నిందితుడైన భర్తను అరెస్ట్ చేశారు.
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని విరార్లో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 17కి పెరిగింది. రాత్రిపూట కొనసాగిన సహాయక చర్యలో మరో మూడు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు గురువారం తెలిపారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు నక్సలైట్లు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. సంఘటనా స్థలం నుండి పోలీసులు మూడు రైఫిళ్లను స్వాధీనం చేసుక�
Building Collapses | మహారాష్ట్ర (Maharashtra)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాల్ఘర్ జిల్లాలోని విరార్ (Virar) ప్రాంతంలో గల ఓ భవనం కుప్పకూలిపోయింది (Building Collapses).
Man Reports Wife Missing | ఒక వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. మృతదేహాన్ని సంచిలో కుక్కాడు. ఇంటి వద్ద గొయ్యి తీసి పాతిపెట్టాడు. తన భార్య కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే వాసన రాకుండా ఉండేందుకు అతడు ఉంచిన కలర�
Wedding Invite On WhatsApp | ఒక ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ వచ్చింది. ఆ వ్యక్తి ఆ ఫైల్ను ఓపెన్ చేశాడు. దీంతో సైబర్ నేరగాళ్లు అతడి మొబైల్ ఫోన్ను హ్యాక్ చేశారు. అతడి బ్యాంకు ఖాతా నుంచి సుమారు
Electric Vehicles | వాహనదారులకు మహా (Maharashtra) సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని టోల్ప్లాజాల వద్ద ఎలక్ట్రిక్ వాహనాలకు (Electric Vehicles) టోల్ మినహాయింపు (Toll Free) కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
Kolhapur: కొల్హాపూర్లో రెండు వర్గాల మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణ జరిగింది. రాత్రి 10 గంటలకు రాళ్లు రువ్వుకున్నారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ఓ ఫుట్బాల్ క్లబ్ సంబరాలు ఘర్షణకు దారి తీశాయి.
ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తండాలు, గూడేలు, పల్లెలు నీటిలో చిక్కుకున్నాయి. బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
Woman Traffic Cop | మహారాష్ట్ర (Maharashtra)లో దారుణ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ ఆటో డ్రైవర్ (Drunk Driver) డ్యూటీలో ఉన్న మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ను దాదాపు 120 మీటర్లు ఈడ్చుకెళ్లాడు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని (Nizamabad) ఓ ఏటీఎంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టణంలోని చంద్రశేఖర్ కాలనీలో ఉన్న ఏటీఎం సెంటర్కు మారుతీ వ్యాన్లో వచ్చిన దుండగులు.. గ్�
మహారాష్ట్రలోని దహి హండి ఉత్సవాలు ఒక చారిత్రక క్షణానికి సాక్ష్యంగా నిలిచాయి. జోగేశ్వరికి చెందిన కొంకణ్ నగర్ గోవింద పాఠక్ 10 అంచెల మానవ పిరమిడ్ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచ రికార్డ్ను సృష్టించారు.