మహారాష్ట్రలో దాదాపు 5 వేల మంది పాకిస్థానీలు నివసిస్తున్నారని, వీరిలో స్వల్ప కాలిక వీసాలు ఉన్న 1,000 మందిని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశం విడిచి వెళ్లవలసిందిగా ఆదేశించామని రాష్ట్ర మంత్రి యోగేష్ కదమ్ శ�
గొర్రెలను మేపుతూ సంచార జీవనం సాగించే ఒక గొర్రెల కాపరి కుమారుడు సివిల్స్ ఎంట్రన్స్లో 551 ర్యాంకు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్కు చెందిన గొర్రెల కాపరి కుమారుడు బీర్ దేవ్ స
బీజేపీ పాలిత మహారాష్ట్రలో చాలా జిల్లాలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా నాసిక్ సహా విదర్భలోని పలు జిల్లాల్లో చాలా గ్రామాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి.
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుందా? దశాబ్దాలుగా విరోధులుగా ఉన్న ఇద్దరు నేతలు మళ్లీ ఏకమవుతారా? అన్న చర్చ ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నది.
నేటి భారతంలో ఒకవైపు అన్నిరకాల అభివృద్ధి నిరోధక, ఛాందస, పునరుద్ధరణ సంప్రదాయవాదులు, మరోవైపు ఆధునిక ఉదారవాదుల మధ్య నిజమైన సంఘర్షణ జరుగుతున్నది. భారతీయ రాజకీయ నాయకులు దూరదృష్టి లోపించి స్వార్థ ప్రయోజనాలకే �
Raj, Uddhav Thackeray | హిందీ భాష అమలుపై మహారాష్ట్రలో వివాదం చెలరేగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కలిసి పోరాడేందుకు సోదరులైన ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు వారిద్దరూ సంకేతం ఇచ్చార�
హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారనే వివాదం తమిళనాడు, కర్ణాటకల నుంచి మహారాష్ట్రకు వ్యాపించింది. మహారాష్ట్రలో మరాఠీ, ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడో భాషగా హిందీని తప్పనిసరిగా �
Raj Thackeray | హిందీ భాషా వివాదం తమిళనాడు నుంచి మహారాష్ట్రకు చేరింది. మూడో భాషగా హిందీని స్కూళ్లలో అమలు చేసే నిర్ణయంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే మండిపడ్డారు. ‘మేం హిందువులం. హిందీ కాదు
Fadnavis | మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్కు బాంబే హైకోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ నేత దాఖలు చేసిన పిటిషన్ మేరకు కోర్టు సమన్లు పంపింది.
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటువేసే అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ జాప్యం చేయడ
రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్లు, ఆర్సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్)ల జారీలో జరుగుతున్న ఆలస్యాన్ని తగ్గించడానికి రవాణాశాఖ కొత్త విధానాన్ని తీసుకురానున్నది. మహారాష్ట్రలో అమలవుతున్న కేంద్రీకృత విధా�
excuse me | దారికి అడ్డుగా ఉన్న వ్యక్తితో ‘ఎక్స్క్యూజ్మీ’ అని ఒక మహిళ ఇంగ్లీష్లో అన్నది. అయితే మరాఠీలో మాట్లాడనందుకు ఆ వ్యక్తి, అతడి కుటుంబ సభ్యులు కలిసి ఇద్దరు మహిళలపై దాడి చేశారు. కర్రలతో వారిని కొట్టారు.
సంఘ విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్ అన్నారు. కోటపల్లి (Kotapally) ఎస్ఐ రాజేందర్, సిబ్బందితో కలిసి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన వెంచపల్లిలో తనిఖీలు నిర్వహించారు.