Tractor Plunges Into Well | వ్యవసాయ మహిళా కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు మరణించారు. ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్తోపా�
బీజేపీ పాలిత మహారాష్ట్రలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. అప్పు తీర్చేందుకు తమ కిడ్నీలు తీసుకోవాలంటూ ఓ రైతు తన కుటుంబంతో కలిసి వినూత్న నిరసనకు దిగారు.
Buy the organs of farmers | పంటలు చేతికి అందక అప్పులపాలైన రైతు తన అవయవాలను అమ్మకానికి పెట్టాడు. కిడ్నీ రూ.75,000, కాలేయం రూ.90,000, కళ్లు రూ.25,000కు అమ్ముతానంటూ మేడలో వేసుకున్న ప్లకార్డును ప్రదర్శించాడు.
ప్రభుత్వ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంటులో అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ దాసరి వెంకటరమణ రచించిన ‘ఆనందం’ అనే కథల సంపుటికి మహారాష్ట్రలో పాఠ్యాంశంగా చోటుదక్కింది.
Woman Attacks Stepfather With Knife | ఒక మహిళ తన సవతి తండ్రిపై కత్తితో దాడి చేసింది. అతడి ప్రైవేట్ భాగాలు కోసింది. కత్తి చేతపట్టుకుని హంగామా చేసింది. గత కొన్నేళ్లుగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. ఈ వీడియ
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. థాణే నుంచి వచ్చిన ఓ నాయకుడు.. బీజేపీతో చేతులు కలిపి శివసేనను చీల్చేశాడని, అతడు దేశ�
Supreme Court | సుప్రీంకోర్టులో మాజీ ఐఏఎస్ ప్రొబెషనరీ అధికారి పూజా ఖేద్కర్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పూజా ఖేద్కర్ పిటిషన్పై విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది. ఆమె తరఫు న్యాయవాది ఢిల్లీ ప్రభుత
మొఘలు చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని తొలగించాలన్న వివాదం మహారాష్ట్రను కుదిపేస్తున్నది. సమాధిని తొలగించాలంటూ సోమవారం నాగ్పూర్లో కొందరు చేపట్టిన నిరసన హింసాత్మక ఘర్షణలకు దారితీసింది. అల్లరి మూకలు పోలీస
Truck Collides With Train | రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలు దాటేందుకు లారీ డ్రైవర్ ప్రయత్నించాడు. అటుగా వచ్చిన రైలు ఆ లారీని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆ లారీ రెండు ముక్కలైంది. రైలు ఇంజిన్ ముందు భాగం వద్ద పొగలు వచ్చాయి.
Road Accident | ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారి 44పై చందా టీ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి.
Robbery Gang | కామారెడ్డి పట్టణ పోలీసులు ఇద్దరు అంతర్రాష్ట దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేశారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఠా వివరాలను వెల్లడించారు.