Man died | ఉత్తరాఖండ్ (Uttarakhand) లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కేదార్నాథ్ ధామ్ (Kedarnath Dham), కేదార్గాటి (Kedargati) రీజియన్లలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతుండటంతో మందాకినీ నది (Mandakini River) ఉప్పొంగి ప్రవహిస్తున్నది.
Rangareddy | రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని బాటసింగారం వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
Man With Teen In Cafe Lynched | ఒక యువకుడు ప్రియురాలితో కలిసి కేఫ్లో ఉన్నాడు. వారిద్దరూ మాట్లాడుకుంటుండగా కొందరు వ్యక్తులు అక్కడకు వచ్చారు. ఆ యువకుడితో ఘర్షణ పడ్డారు. అనంతరం అతడ్ని ఒకచోటకు తీసుకెళ్లి కొట్టి చంపారు.
ట్రక్ ఢీకొనడంతో తన భార్య చనిపోతే సాయం కోసం ఓ వ్యక్తి చేసిన ఆక్రందనను ఎవరూ పట్టించుకోలేదు. చివరికి అతడు తన భార్య మృతదేహాన్ని తన బైక్కు కట్టి తీసుకెళ్లిన హృదయ విదారక ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటు
మహారాష్ట్రలోని థానెకు చెందిన ఓ వ్యక్తి 21 కిలోమీటర్ల మారథాన్ను విజయవంతంగా పూర్తిచేసి ఇంటికి తిరిగొచ్చే క్రమంలో కుప్పకూలిపోయి మరణించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం
Prithvi Shaw : టీనేజ్ నుంచే ఎంతో స్టార్డమ్ సంపాదించుకున్న పృథ్వీ అంతేవేగంగా పాతాళానికి పడిపోయాడు. ఈ ముంబైకర్ కెరీర్ ప్రశ్నార్థకం కావడానికి తప్పుడు తోవ పట్టడమే కారణమని రోహిత్ శర్మ చిన్నప్పటి కోచ్ దినేశ్ లాడ్ (Dines
Glue Addiction | గ్లూ వ్యసనానికి బానిసైన వ్యక్తి డబ్బుల కోసం కుటుంబ సభ్యులను డిమాండ్ చేశాడు. నిరాకరించడంతో కత్తితో వారిపై దాడి చేశాడు. నానమ్మ మరణించగా తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు.
బీజేపీ పాలిత మహారాష్ట్రలో మరో మారు ఊర్ల పేర్లు (Rename) మారనున్నాయి. ఇప్పటికే ఔరంగాబాద్ను ఛత్రపతి శంభాజీ నగర్గా, ఉస్మానాబాద్ను ధారాశివ్గా మార్చిన ప్రభుత్వం తాజాగా మరో రెండు గ్రామాల పేర్లను మార్చాలని నిర
Teen Jumps From Hill | ఒక యువకుడు మొబైల్ ఫోన్ కొనాలని తల్లిని పలుమార్లు అడిగాడు. అయితే ఆమె నిరాకరించింది. ఈ నేపథ్యంలో కొండ పైనుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్
Devendra Fadnavis | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తలపై దాదాగిరి పెరుగుతున్నదని అన్నారు. దీంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నదని ఆరోపించారు.
ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా తాపీగా ఫోన్లో రమ్మీ ఆడారు కాబట్టి, ఆయనకు క్రీడల పట్ల చాలా ఆసక్తి ఉందని భావించిందో ఏమో మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం.. ఆయనకు క్రీడల శాఖను కేటాయించింది.
Woman Married 8 Men | ఒక మహిళ 8 మందిని పెళ్లాడింది. ఆ భర్తలను బెదిరించి దోచుకున్నది. తాజాగా 9వ పెళ్లి కోసం ఆమె ప్రయత్నిస్తున్నది. మాజీ భర్తల ఫిర్యాదు నేపథ్యంలో ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
మహారాష్ట్రలోని అమరావతికి చెందిన పదేళ్ల బాలికకు శస్త్ర చికిత్స చేసి అర కేజీ జుట్టును తొలగించారు. ఈ బాలిక 5-6 నెలల నుంచి వాంతులు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతున్నది.