Truck Collides With Train | రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలు దాటేందుకు లారీ డ్రైవర్ ప్రయత్నించాడు. అటుగా వచ్చిన రైలు ఆ లారీని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆ లారీ రెండు ముక్కలైంది. రైలు ఇంజిన్ ముందు భాగం వద్ద పొగలు వచ్చాయి.
Road Accident | ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారి 44పై చందా టీ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి.
Robbery Gang | కామారెడ్డి పట్టణ పోలీసులు ఇద్దరు అంతర్రాష్ట దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేశారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఠా వివరాలను వెల్లడించారు.
మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. నిరుడు డిసెంబర్లో బీడ్ జిల్లాకు చెందిన సర్పంచ్ సంతోష్ దేశ్ముఖ్ హత్య కేసుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వెలుగులోకి రావడంతో ఆయన త�
Navneet Rana | ఔరంగజేబ్ (Aurangzeb) ను ప్రేమించే వాళ్లు ఆయన సమాధిని ఇళ్లలో కట్టుకోవాలని బీజేపీ నాయకురాలు (BJP leader) నవనీత్ రాణా (Navaneet Rana) మండిపడ్డారు. ఔరంగజేబ్ను పొగుడుతూ ఇటీవల సమాజ్వాదీ పార్టీ మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడు �
Jitendra Awhad | ఒక ఎమ్మెల్యే తన చేతులకు సంకెళ్లతో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అమెరికాలోని భారతీయ అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి దేశానికి పంపుతున్న తీరుపై ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో తన కుమార్తెను, ఆమె స్నేహితులను కొందరు వ్యక్తులు వేధించారంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత రక్షా ఖడ్సే ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశ�
Union Minister's Daughter Harassed | కేంద్ర మంత్రి కుమార్తెను ఒక జాతరలో కొంత మంది ఆకతాయిలు వేధించారు. ఈ నేపథ్యంలో ఆ మంత్రి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రుల కుటుంబాలకే రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు భద్రత ఎలా ఉంటుందన
జీఎస్టీ వసూళ్లు మరోసారి భారీ స్థాయిలో నమోదయ్యాయి. ఫిబ్రవరి నెలలో రూ.1.84 లక్షల కోట్ల స్థూల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కిందటేడాది ఇదే నెలలో వసూలైన రూ.1.68 లక్షల కోట్లతో పోలిస్తే 9.1 శాతం చ�
స్టాక్మార్కెట్ నష్టాలు ఓ 28 ఏండ్ల వ్యక్తి జీవితాన్ని బలిగొన్నాయి. మహారాష్ట్రలోని చాంద్వాడ్ తాలూకా విటాయ్కు చెందిన రాజేంద్ర కొల్హే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.