Devendra Fadnavis | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తలపై దాదాగిరి పెరుగుతున్నదని అన్నారు. దీంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నదని ఆరోపించారు.
ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా తాపీగా ఫోన్లో రమ్మీ ఆడారు కాబట్టి, ఆయనకు క్రీడల పట్ల చాలా ఆసక్తి ఉందని భావించిందో ఏమో మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం.. ఆయనకు క్రీడల శాఖను కేటాయించింది.
Woman Married 8 Men | ఒక మహిళ 8 మందిని పెళ్లాడింది. ఆ భర్తలను బెదిరించి దోచుకున్నది. తాజాగా 9వ పెళ్లి కోసం ఆమె ప్రయత్నిస్తున్నది. మాజీ భర్తల ఫిర్యాదు నేపథ్యంలో ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
మహారాష్ట్రలోని అమరావతికి చెందిన పదేళ్ల బాలికకు శస్త్ర చికిత్స చేసి అర కేజీ జుట్టును తొలగించారు. ఈ బాలిక 5-6 నెలల నుంచి వాంతులు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతున్నది.
రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. పండ్ల ట్రేలలో పెట్టి డీసీఎంలో తరలిస్తుండగా ఖమ్మం ఈగల్ పోలీసులు, రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 935 కిలోల గంజాయిని సీజ్ చేశారు.
బీజేపీ పాలిత మహారాష్ట్రలో మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రవేశపెట్టిన లడ్కీ బెహన్ యోజన పథకంలో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. ఈ పథకం కింద పురుషులు కూడా పేర్లు నమోదు చేసుకోగా, వారికి ప్రభుత్వం కళ్లు మూసుకుని నెల�
'Ladki Bahin' Scheme | ‘లడ్కీ బహిన్’ పథకం పక్కదారిపట్టింది. మహిళలకు ఉద్దేశించిన ఈ పథకం కింద పురుషులు కూడా లబ్ధిపొందుతున్నారు. వేలాది మంది మగవారు ఈ స్కీమ్ కింద డబ్బులు అందుకున్నారు. దీంతో ఈ పథకం అమలుపై ఆరోపణలు వెల్లువ�
Lingayats Of A Maharashtra | శ్మశానవాటిక లేకపోవడంతో లింగాయత్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. ఒక మృతదేహంతో మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ బైఠాయించారు.
Rave Party Raid | రేవ్ పార్టీపై పోలీసులు రైడ్ చేశారు. మాజీ మంత్రి అల్లుడుతోపాటు పలువురిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నదా? అన్నది దర్యాప్తు చేయాలని ఆ మాజ
Teen Kills Self | తల్లి మరణాన్ని కుమారుడు తట్టుకోలేకపోయాడు. తల్లి కలలో కనిపించడంతో ఆమె వద్దకు వెళ్లాలని నిర్ణయించాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దిగులుగా ఉన్న తనను తల్లి తన వద్దకు పిలిచిందని సూసై�
Mumbai Train Blast | 2006 నాటి ముంబయి రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం కేసును జులై 24న విచారించనున్నది. సబర్బన్ ట్రైన్స్ బ్
Mumbai Train Blast | 2006 నాటి ముంబయి లోకల్ రైలు పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్
ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, తనకేమీ సంబంధం లేనట్టు ఎన్సీపీ (అజిత్ వర్గం)కి చెందిన మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి మాణిక్రావు అసెంబ్లీ హాల్లో తన ఫోన్లో పేకాట ఆడుకుంటున్న దృశ్యం తీవ్ర విమర్శలకు ద
Minister playing rummy in Assembly | ఒక మంత్రి అసెంబ్లీలో మొబైల్ ఫోన్లో గడిపారు. రమ్మీ గేమ్ ఆడటంలో బిజీ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఆయనపై మండిపడ్డాయి.