Teen Kills Self | తల్లి మరణాన్ని కుమారుడు తట్టుకోలేకపోయాడు. తల్లి కలలో కనిపించడంతో ఆమె వద్దకు వెళ్లాలని నిర్ణయించాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దిగులుగా ఉన్న తనను తల్లి తన వద్దకు పిలిచిందని సూసై�
Mumbai Train Blast | 2006 నాటి ముంబయి రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం కేసును జులై 24న విచారించనున్నది. సబర్బన్ ట్రైన్స్ బ్
Mumbai Train Blast | 2006 నాటి ముంబయి లోకల్ రైలు పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్
ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, తనకేమీ సంబంధం లేనట్టు ఎన్సీపీ (అజిత్ వర్గం)కి చెందిన మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి మాణిక్రావు అసెంబ్లీ హాల్లో తన ఫోన్లో పేకాట ఆడుకుంటున్న దృశ్యం తీవ్ర విమర్శలకు ద
Minister playing rummy in Assembly | ఒక మంత్రి అసెంబ్లీలో మొబైల్ ఫోన్లో గడిపారు. రమ్మీ గేమ్ ఆడటంలో బిజీ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఆయనపై మండిపడ్డాయి.
జలవనరుల అంశాలకు సంబంధించి మహారాష్ట్ర సీఎం సలహాదారుగా కేంద్ర జలవనరుల శాఖ మా జీ సలహాదారు వెదిరె శ్రీరామ్ నియమితులయ్యా రు. ఈ మేరకు మహారాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జా రీచేసింది.
Road Accident |మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో కారు-మోటార్ సైకిల్ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు గురువారం తెలిపారు.
కదులుతున్న ఓ బస్సులో ప్రసవించిన 19 ఏండ్ల ఓ గర్భిణి, అప్పుడే పుట్టిన తన బిడ్డను నిర్దాక్షిణ్యంగా కిటికీ నుంచి బయటకు విసిరేసింది. దీంతో ఆ నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయింది. మంగళవారం తెల్లవారుజామున మహారాష్ట�
Sena MLA Sanjay Shirsat | ఒక మంత్రి తన ఇంట్లోని బెడ్రూమ్లో స్మోక్ చేశారు. ఎవరితోనో ఫోన్లో మాట్లాడారు. ఆయన బెడ్ సమీపంలో ఉన్న బ్యాగులో డబ్బుల కట్టలున్నాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Auto Driver Beaten | ఒక ఆటో డ్రైవర్ తాను హిందీనే మాట్లాడతానని, మరాఠీ రాదని అన్నాడు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్, రాజ్ ఠాక్రే పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆ ఆటో డ్రైవర్పై దాడి చేశారు.
తన కూతురు స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అడిగినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, అతడి భార్య దాడి చేసిన ఘటనలో ఓ రైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన బీజేపీ పాలిత మహారాష్ట్రలోని పర్బానీ జిల్లాలోని పూర్ణల�
మహారాష్ట్రలో కరుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో చేపలు పట్టేందుకు మత్స్యకారులెవరూ వెళ్లకూడ