Maharashtra : రాష్ట్రంలోని జాతీయ రహదారులపై వెలసిన అక్రమ దాబాలు, హోటళ్లు, ఇతర ఫుడ్ స్టాళ్ల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమంగా వెలిసిన దాబాలు, హోటళ్లు సహా అన్ని రకాల ఫుడ్ స్టాళ్లపై నిషేధ
jawan strangles pregnant wife | ఒక ఆర్మీ జవాన్ దారుణానికి పాల్పడ్డాడు. ఏడు నెలల గర్భవతి అయిన భార్యను గొంతు నులిమి చంపాడు. ప్రమాదవశాత్తు ఆమె మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు. నిందితుడైన ఆ సైనికుడిని పోలీసులు అరెస్�
Man Abusing Minors | మైనర్లైన బాలబాలికలను ఒక వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడు. వారి వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. అతడి మొబైల్ ఫోన్
మహారాష్ట్రలోని బారామతి విమానాశ్రయ ప్రాంగణంలో ఆదివారం ఒక ప్రైవేట్ శిక్షణ విమానం కూలిపోయింది. రన్వేకు కొద్ది దూరంలో జరిగిన ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే విమానం పూర్తిగా దెబ్బతిన్నది. మధ్యాహ్నం 12.30 గంటలక�
మహారాష్ట్ర పర్యాటక రాజధానిగా పేరొందిన ఔరంగాబాద్... షిర్డీ నుంచి 108 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ప్రాంతాన్ని పాలనాకేంద్రంగా చేసుకొని దక్షిణాది వ్యవహారాలు చూసుకునేవాడు. అప్పటి న�
వివిధ ప్రభుత్వ శాఖల, దర్యాప్తు సంస్థల నుంచి పంపినట్టుగా అనుమానాస్పద ఫైళ్లను పంపి మన వాట్సాప్ ఖాతాలను తమ అదుపులోకి తీసుకుంటున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హోం శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ స�
Maharashtra : మహారాష్ట్రలో ఒక ఆర్మీ జవాన్ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఏడు నెలల గర్భిణి అయిన భార్యను గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. కానీ, చివరకు నేరం బయటపడి పోలీసులకు చిక్�
Maharashtra : మహారాష్ట్రలో రెసిడెంట్ డాక్టర్స్ చేపట్టిన సమ్మెను గురువారం నుంచి విరమించారు. బాంబే హైకోర్టు ఆదేశాలతో సమ్మె విరమిస్తున్నట్లు ఈ సంఘ సభ్యులు తెలిపారు. సీసీఎంపీ కోర్సును రద్దు చేయాలని కోరుతూ డాక్టర్�
ప్రాణహిత నదిపై తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ను సీఎం రేవంత్రెడ్డి కోరారు. ఈ అంశంపై సాధ్యమైనంత త్వరగా తెలంగాణ, మహారాష్ట్�
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) భవిష్యత్ కార్యాచరణ, తదుపరి అజెండాపై చర్చించేందుకు ఆ పార్టీ కోర్ కమిటీ సభ్యులు ఆగస్టు 5న మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో సమావేశం కానున్నారు.
కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, రాష్ట్రంలోనూ ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శుక్రవారం వరకు ఉప్పొంగిన ప్రాణహిత శనివారం శాంతించింది. మేడిగడ్డ వద్ద 5.66 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా, సమ్మక్కసాగర్
మహారాష్ట్ర పూణెలో అందమైన కోటలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి శనివార్వాడ. మరాఠా యోధుడు బాజీరావు తనకోసం ఈ కోటను కట్టించుకున్నాడు. బాజీరావు పేరు వినగానే మీ మనసు ఎక్కడో తెరపై తెరలుతెరలుగా పోతోంది కదూ! ఆ ‘బాజీరా
Wife, 2 Daughters Swept Away | ఒక వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో ప్రయాణించాడు. నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న వంతెనపై కారు నడిపేందుకు ప్రయత్నించాడు. అయితే వరద ప్రవాహానికి అది కొట్టుకుపోగా ఒక చెట్టుకుని పట్�
నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో మనస్థాపానికి గురైన మహారాష్ట్రకు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అహల్యనగర్ జిల్లా జలాల్పూర్ గ్రామానికి చెందిన అంకితా సాంగ్లే గత శనివారం తన ఇంట్లో