తెలంగాణ- నిజాం రాజ్యం భారతదేశంలో విలీనమయ్యాక జరిగిన సంఘటనలను ఈ కింది విధంగా విభజించవచ్చు. 1956 దాకా మూడు రకాల పాలనను చూశారు ప్రజలు. 1948లో భారతదేశంలో విలీనమయ్యాక సైనిక చర్య జరిపిన జనరల్ చౌధురీ కొన్నాళ్లు, తర్�
తెలిసో, తెలియకో తప్పు చేసి దిద్దుబాటు, పశ్చాతాపం కోసం ప్రభుత్వ పరిశీలన గృహంలో ఉంటున్న ఇద్దరు బాలికలు అక్కడే ఉన్న మరో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
పదేండ్ల కింద చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగొచ్చిన ఘటన మహారాష్ట్ర పుణెలో చోటు చేసుకుంది. 2015 కేదార్నాథ్ వరదల్లో తప్పిపోయిన శివమ్ ఆచూకీ ఎంతకీ దొరకలేదు.
మహారాష్ట్ర బొరాటే ప్రాంతానికి చెందిన మూడు అడుగుల బర్రె (పేరు రాధ) గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో చోటుదక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఎత్తు కలిగిన బర్రెగా ‘రాధ’కు గిన్నిస్లో చోటుదక్కింది.
Nasik Car Accident : మహరాష్ట్ర నాసిక్ జిల్లాలో ఘోర కారు ప్రమాదం జరిగింది. ఆదివారం సప్తశృంగ్ ఘాట్ రోడ్డు (Sapta Shrung Ghat Road) మార్గంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు.
: పురుషునికి మత్తుమందు ఇచ్చి ఓ మహిళ అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలోని కోత్రుడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తనను పెండ్లి చేసుకోవాలని, లేదా రూ.2 లక్షలు ఇవ్వాలని, లేకుంటే రేప్ కేసు పెడతానని ఆమ�
మహారాష్ట్రలో పత్తిని వ్యాపారులు, దళారులు తక్కువ ధర కొని.. అక్రమంగా మన రాష్ట్రానికి తరలించి ఇక్కడి సీసీఐ కేంద్రాల్లో అధిక ధరకు విక్రయిస్తూ జోరుగా దందా సాగిస్తున్నారు. అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద అధిక�
సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ రెండో విజయాన్ని నమోదుచేసింది. గత మ్యాచ్లో మహారాష్ట్ర చేతిలో ఓటమి పాలైన హైదరాబాద్.. ఆదివారం గోవాతో జరిగిన మూడో మ్యాచ్లో మాత్రం 7 వికెట్ల తేడాతో గెలిచింది.
Nanded | వేరే కులం వాడని, పరువు పోతుందని తండ్రి, సోదరుడు ప్రియుని ప్రాణాలు తీయగా, ప్రాణం పోయినా అతనే తన భర్త అంటూ ఒక యువతి అతడి మృతదేహాన్ని వివాహం చేసుకుంది.
ఆధార్ కార్డ్ను జనన ధ్రు వీకరణ పత్రంగా ఆమోదించేది లేదని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఉత్తరప్రదేశ్ ప్ర ణాళిక శాఖ జారీ చేసిన ఆదేశాల్లో, “ఆధార్ కార్డ్లను ఇకపై జనన ధ్రువీకర
మహారాష్ట్రలోని భీవండి లో ఈనెల 29 నుంచి' నవకుండాత్మక రుద్ర సహిత చండీయాగం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ కు చెందిన శ్రీ సద్గురు బోడ భూమయ్య స్వామి ఆధ్వర్యం లో వైభవంగా నిర్వహించనున్నారు.