మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో విభేదాలు మరోసారి బహిరంగమయ్యాయి. ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తన మిత్రపక్షమైన బీజేపీపై విమర్శలు గుప్పించారు. పింప్రీ చించ్వాడ్ మున్సిపల్ కార్�
మహారాష్ట్రలోని 29 నగర పాలక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఏకగ్రీవం కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ సంస్థలకు ఈ నెల 15న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. అనేక మంది ప్రతిపక్ష
ప్రధాన రహదారికి దూరంగా ఉన్న ఓ గ్రామంలో ప్రసూతి సౌకర్యాలు లేకపోవడంతో ఓ నిండు గర్భిణి 6 కిలోమీటర్లు నడిచి అనారోగ్యంతో కన్నుమూసింది. సుదీర్ఘ నడక వల్ల ఆమె కడుపులోని శిశువు కూడా చనిపోవడం ఆమె కుటుంబంలో తీరని వ�
Cross-Border Kidney Racket | అప్పులపాలైన రైతు విదేశాల్లో కిడ్నీ అమ్ముకున్నాడు. అయితే కిడ్నీ గ్రహితల నుంచి ఎక్కువ డబ్బు తీసుకుని తనకు తక్కువ ఇచ్చినట్లు ఒక వీడియోలో ఆయన ఆరోపించాడు. ఇది వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేశ
Pregnant Woman Walks 6 km | మారుమూల గ్రామంలో ఎలాంటి వైద్య సదుపాలు లేకపోవడంతో నిండు గర్భిణీ పెద్ద సాహసం చేసింది. ప్రసవం కోసం భర్తతో కలిసి ఆరు కిలోమీటర్ల దూరం నడిచింది. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె మరణించింది.
Nomination Papers In Crematorium | ఒక రాజకీయ పార్టీ నేత తల్లి మరణించడంతో అంత్యక్రియల కోసం శ్మశానవాటికలో ఆయన ఉన్నారు. అయితే నామినేషన్ దాఖలుకు గడువు ముగుస్తుండటంతో ఆయన పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. శ్మశానవాటికకు నామినేషన�
mother kills daughter | మాతృభాషలో కాకుండా హిందీలో కుమార్తె మాట్లాడటంపై తల్లి ఆగ్రహించింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి గొంతునొక్కి హత్య చేసింది. తొలుత గుండెపోటుతో ఆ బాలిక మరణించినట్లుగా నమ్మించేందుకు తల్లి ప్రయత్నించింద�
బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాత పరిస్థితి దయనీయంగా మారింది. ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలతో ఇటీవల భారీగా పంట నష్టపోయిన రైతులకు ఇప్పుడు గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో విలవిల్లాడుతున్నారు.
Sons Kill Parents, Jump In Front Of Train | ఇద్దరు కొడుకులు నిద్రిస్తున్న తల్లిదండ్రులను హత్య చేశారు. ఆ తర్వాత రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తండ్రి అనారోగ్యం వల్ల అప్పులపాలు కావడంతో వారిద్దరూ ఇలా చేసినట్లు పోలీసుల దర్య�
మోదీ పాలనలో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, పండించిన పంటకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మాటతప్పింది. డబుల్ ఇంజిన్ సర
మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా పండర్ కావడ పట్టణంలో ఒక పోస్టుమ్యాన్ ఏడాది కాలంగా పౌరులకు వచ్చిన మూడు బస్తాల ఉత్తరాలు పంపిణీ చేయకుండా ఇంట్లో పెట్టుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్మ్యాన్ పే
Girl Dies oF Dog Bite | ఒక బాలికను కుక్క కరిచింది. ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కోలుకున్న ఆ బాలిక ఇటీవల పుట్టిన రోజు జరుపుతున్నది. అయితే యాంటీ రేబిస్ టీకా చివరి డోస్ తర్వాత ఆ చిన్నారి ఆరో�
ఒక సీరియల్ రేపిస్ట్ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. 16 సంవత్సరాల క్రితం చెవిటి, మూగ బాలికపై అత్యాచారం చేసినందుకు మహేష్ పవార్(51)ను ముంబైలోని కురార్ పోలీసులు ఈ నెల 13న అరెస్టు చేశారు.