మహారాష్ట్రలోని బద్లాపూర్లో అంతర్ రాష్ట్ర అండాశయ అక్రమ రవాణా ముఠా గుట్టు బయటపడింది. ఈ కేసులో 300 మందికి పైగా పేద మహిళలు బాధితులుగా ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
బీజేపీ పాలిత మహారాష్ట్రలో పదో తరగతి బోర్డు పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. బీడ్ జిల్లాలోని కుర్లాలోని పరీక్షా కేంద్రంలో విద్యార్థులు గుడారంలో కూర్చొని పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Woman Appears Exam With Baby | ఒక యువతి పది రోజుల బిడ్డతో కలిసి 12వ తరగతి పరీక్షకు హాజరైంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. నవజాత శిశువు కోసం ఉయ్యాల కూడా ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మ�
boy head stuck in vessel | మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ అల్యూమినియం పాత్ర తలపై పెట్టుకున్నాడు. ఆ పాత్రలోకి తల దూరి రాకపోవడంతో ఊపిరి ఆడక ఆ చిన్నారి ఏడ్వసాగాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పలు హాస్పిటల్స్కు తీసుకెళ్లగా నిరాక
Boy Kills Aunt | ఒక బాలుడు మేనత్తను హత్య చేశాడు. స్నేహితుడితో కలిసి సోఫా కమ్ బెడ్లో ఆమె మృతదేహాన్ని దాచాడు. కుమారుడి సమాచారంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. చివరకు మేనల్లుడు, అతడి ఫ్రెండ్ అయిన మరో బాలుడ్ని అరెస
జాతీయ రహదారి ఆస్తుల నగదీకరణకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) మరోసారి సిద్ధమైంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ (ఏపీ)లలో 310.35 కిలోమీటర్ల పొడవున ఉన్న రెండు హైవే సెక్షన్ల కోసం నేషనల్ హైవేస్ ఇన
ఈ ఏడాది వానకాలం రైతులకు కలిసిరాలేదు. అకాలవర్షాలతో పంటలను రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ప్రస్తుతం పసుపు పంట సాగుపై ఆసక్తిచూపారు. మంచి ధర వస్తే కష్టానికి ఫలితం దక్కుతుందని ఆశపడుతున్నారు. ఆరంభంలో ధర బా�
ఒక పక్క కులం, మతం పేరిట ప్రజల్లో చీలికకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్న క్రమంలో సామాజిక విప్లవాన్ని ఆచరణాత్మకంగా సాధించిన మహారాష్ట్రలోని ‘సౌందలా’ కులరహిత గ్రామంగా మారి దేశంలోని ఎందరికో ఆదర్శప్రాయంగ�
Ritu Tawde : ముంబై నగరం (బృహన్ ముంబై కార్పొరేషన్) మేయర్గా బీజేపీకి చెందిన రితూ తావ్డే, డిప్యూటీ మేయర్గా శివసేన (షిండే) వర్గానికి చెందిన సంజయ్ ఘాడీ ఎన్నికయ్యారు.
దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న అంతర్రాష్ట్ర ప్రాజెక్టు లెండి ఎట్టకేలకు కొలికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది (2027) మే నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిం�
EVMs Found In Car | జిల్లా పరిషత్ ఎన్నికల తర్వాత అర్ధరాత్రి వేళ ఒక హోటల్ వద్ద ఉన్న కారులో రెండు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) కనిపించాయి. దీంతో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఓటింగ్�
Man Leaving For Honeymoon Arrested | కొత్తగా పెళ్లైన వ్యక్తి నవ వధువుతో కలిసి హనిమూన్కు బయలుదేరాడు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దాడి, విధ్వంసానికి సంబంధించిన కేసులో అతడ్ని అరెస్ట్ చేశారు.
చుట్టూ సముద్రం.. మధ్యలో నలభై అడుగుల ఎత్తున్న రాతి గోడలు. వాటి వెనుక.. రాచరిక వైభవం! మూడున్నర శతాబ్దాలు దాటుతున్నా తరగని సౌందర్యం! కట్టుబానిసలుగా మన దేశానికి వచ్చినవారి పట్టుదలకు నిదర్శనం.. మహారాష్ట్రలోని జ�