Maharashtra : మూడు చక్రాల ఆటోరిక్షాలపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఆటోరిక్షాలకు అనుమతుల మంజూరును నిలిపివేసింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ �
Prithvi Shaw : భారత జట్టుకు దూరమైనా.. దేశవాళీలో మెరుస్తున్న పృథ్వీ షా (Prithvi Shaw) త్వరలోనే ఇంటివాడు కాబోతున్నాడు. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో ఆదివారం షా ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది.
ఇరాన్-అమెరికా యుద్ధం పరిధి రోజురోజుకూ పెరుగుతున్నది. గత ఏడెనిమిది రోజులుగా ఇరాన్ సమీపంలోని హొర్ముజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్లో 3,200 కార్గో నౌకలు చికుకుపోయాయి.
Sharad Pawar | మహారాష్ట్రలో ప్రతిపక్షం గెలిచే ఏకైక రాజ్యసభ సీటులో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ పోటీ చేస్తున్నారు. మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమి ఆయనను ఎంపిక చేసింది.
bank staffer dies by suicide | బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగిని కుక్క కరిచింది. దీంతో అతడు ఒక్క డోస్ యాంటీ రేబిస్ ఇంజెక్షన్ తీసుకున్నాడు. అయితే రేబిస్ సోకినట్లు భయాందోళన చెందాడు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆ వ్యక్తి ఆత్మహత్�
IAS Officer Suspended | మంత్రి సమావేశాలకు ఐఏఎస్ అధికారి గైర్హాజరయ్యారు. పైగా మీటింగ్కు రాబోనని మెసేజ్ పంపారు. ఆ మంత్రి ఇదే విషయాన్ని అసెంబ్లీకి వెల్లడించారు. సభ్యుల ప్రశ్నకు తాను సమాధానం చెప్పలేనని అన్నారు. ఈ నేపథ్�
72వ జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్షిప్లో ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. గురువారం జరిగిన క్వార్టర్స్లో యూపీ 55-51తో డిఫెండింగ్ చాంపియన్ సర్వీసెస్ అద్భుత విజయం సాధించింది.
ఎండా కాలం మహారాష్ట్రలోని పైఠణ్ పట్టణ వాసులకు బంగారం తదితర విలువైన వస్తువులను కానుకలుగా ప్రసాదించే సమయం! ఇక్కడ గోదావరి నదిలో నీటి ప్రవాహం తగ్గినప్పుడల్లా ఈ పవిత్ర పట్టణం, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వలల
Maharashtra : మహారాష్ట్రలో మహిళల మిస్సింగ్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో 93,000 మంది మహిళలు (18 ఏళ్లు దాటిన వారు) కనిపించకుండా పోయారని ప్రభుత్వం వెల్లడించింది.
Minor Students: లాతూరు జిల్లాలో ఓ స్కూల్ టీచర్ విచక్షణారహితంగా సుమారు 32 మంది మైనర్ విద్యార్థులను కొట్టాడు. తన బైక్ను ధ్వంసం చేశారన్న అనుమానంతో విద్యార్థులను అతను చితకబాదాడు. ఈ కేసులో టీచర్ను అరెస్�
Teacher Assaults 30 Students | స్కూల్లో పార్క్ చేసిన బైక్ నంబర్ ప్లేట్ వంగి ఉండటాన్ని టీచర్ గమనించాడు. దీనిపై ఆగ్రహం చెందాడు. సుమారు 30 మంది విద్యార్థులను కర్రతో చితకబాదాడు. దీంతో విద్యార్థుల శరీరంపై వాతలు తేలాయి.
తన చిన్నాన్న, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, తెలుగుదేశం నేత రామ్మోహన్ నాయుడుతో వెంటనే రాజీనామా చేయించాలని ఎన్సీపీ (శరద్ పవ�
మహారాష్ట్రలోని బద్లాపూర్లో అంతర్ రాష్ట్ర అండాశయ అక్రమ రవాణా ముఠా గుట్టు బయటపడింది. ఈ కేసులో 300 మందికి పైగా పేద మహిళలు బాధితులుగా ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
బీజేపీ పాలిత మహారాష్ట్రలో పదో తరగతి బోర్డు పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. బీడ్ జిల్లాలోని కుర్లాలోని పరీక్షా కేంద్రంలో విద్యార్థులు గుడారంలో కూర్చొని పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.