Death | మహారాష్ట్ర (Maharastra) లోని బీడ్ జిల్లా (Beed district) లో ఘోరం జరిగింది. చిరుతపులి (Leopard) దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్తులు, పోలీసులు, అటవీ అధికారులు గాలించగా సగం తిని వదిలేసిన మృతదేహం లభ్యమైంది.
అంతర్యుద్ధాలు, తీవ్ర గందరగోళ పరిస్థితులతో మన పొరుగు దేశాలు అల్లాడుతున్న వేళ భారత దేశం ఇంత బలంగా, ఐక్యంగా ఉందంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణమని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.
Student Made To Sit On Floor | ఒక విద్యార్థి స్కూల్ ఫీజు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో అతడ్ని బలవంతంగా నేలపై కూర్చోబెట్టి పరీక్షలు రాయించారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో ప్రధానోపాధ్యాయురాలు, టీచర్పై పోలీసులు కేసు నమోదు చే
Leopard | మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండల పరిధిలోని తలమల గ్రామ పరిసరాల్లో గత కొద్ది రోజుల నుంచి ఓ చిరుత పులి సంచరిస్తుంది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఈ ఏడాది కృష్ణా నదిలో వరద రికార్డు స్థాయిలో పోటెత్తింది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతోపాటు మన రాష్ట్రంలోని క్యాచ్మెంట్ ఏరియాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుండటమే ఇందుకు కారణం. కృష్ణా నది నుంచి 1990-91లో 1,250.19 ట
Woman Dies Due To Pothole | ఒక మహిళ తన భర్త బైక్ వెనుక కూర్చొని ప్రయాణించింది. రోడ్డుపై ఉన్న గుంతలో ఆ బైక్ పడటంతో అదుపుతప్పింది. దీంతో భార్యాభర్తలు రోడ్డుపై పడ్డారు. తీవ్రంగా గాయపడిన మహిళ మరణించగా ఆమె భర్త గాయాలతో బయటపట�
Pak Minister | భారతదేశం (India) తో యుద్ధం జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే తమకు అనుకూలంగా ఫలితాలు ఉంటాయని పాకిస్థాన్ (Pakistan) రక్షణ మంత్రి (Defence minister) ఖవాజా ఆసిఫ్ (Khavaza Asif) వ్యాఖ్యానించారు.
Boy Dies Of Dog Bite | ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడ్ని వీధి కుక్క కరిచింది. తలపై గాయమైంది. అయితే కుక్క కరిచిన విషయాన్ని తన పేరెంట్స్కు ఆ బాలుడు చెప్పలేదు. ఆ బాలుడికి రేబిస్ సోకడంతో పది రోజుల తర్వాత మరణించాడు.
త్వరలో మొదలుకానున్న రంజీ సీజన్కు ముందు ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన పృథ్వీ షా.. వార్మప్ మ్యాచ్లోనే సత్తాచాటాడు. మహారాష్ట్ర, ముంబై మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో షా.. 140 బంతుల్లో శతకం చేశాడు.
Prithvi Shah : భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shah) రంజీ సీజన్కు ముందు రెచ్చిపోయాడు. తనపై ఏమాత్రం కనికరం చూపించకుండా వదిలించుకున్న ముంబైపై సెంచరీతో గర్జించాడు.
Man Drowns Son In Drum, Dies By Suicide | ఒక వ్యక్తి నాలుగు నెలల కుమారుడ్ని డ్రమ్లో ముంచి చంపాడు. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు కొన్ని రోజుల ముందు భార్యాభర్తలు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.
స్థానిక ఎన్నికలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు ఇప్పుడే జరుగకపోవచ్చని, సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టొద్దని సూచించారు. తొందరపడి దసరాకు దావత్లు ఇవ్వొ�
మహారాష్ట్రను (Maharashtra) భారీ వర్షాలు (Heavy Rainfall) ముంచెత్తాయి. ముంబై, థాణె, మరఠ్వాడా ప్రాంతాలను కుండపోత వానలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నె ల 27 నుంచి 29 వరకు కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 11 మంది మరణించారు.
Woman Thrashes Children | పిల్లలు తమ తల్లిని చికెన్ కావాలని అడిగారు. ఆగ్రహించిన ఆమె చపాతీ కర్రతో వారిని కొట్టింది. దెబ్బలు తాళలేక కుమారుడు మరణించాడు. తీవ్రంగా గాయపడిన కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ ఒడిశా-గోపాల్పూర్ సమీపంలో తీరందాటింది. ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదిలి బలహీనపడనుంది. దీనికి తోడు తెలంగాణ ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర �