శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు వంటి ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించినపుడు అధికారులు గౌరవప్రదంగా ప్రవర్తించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
Student Suicide Over Hindi-Marathi Row | ఒక విద్యార్థి లోకల్ ట్రైన్లో కాలేజీకి బయలుదేరాడు. అతడు హిందీలో మాట్లాడటంపై కొందరు వ్యక్తులు గొడవపడ్డారు. మరాఠీలో మాట్లాడకపోవడంపై ఆ యువకుడిని కొట్టారు. తీవ్ర మనస్థాపం చెందిన ఆ విద్యార్�
Farmers Suicide | బీజేపీ పాలిత మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో రైతుల మరణ మృదంగం వినిపిస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 899 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలే పంటకు గిట్టుబాటు ధరలు లేకపోయినా ఎల�
బీజేపీ పాలిత మహారాష్ట్రలో మరో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పుణె జిల్లాలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ నిబంధనలను ఉల్లంఘించి డిపార్ట్మెంట్కు చెందిన 15 ఎకరాల స్థలాన్ని విక్రయించినందుకు ఒక మహిళా అధికారిని
Maharashtra | స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని చెప్పి ఓ విద్యార్థిని పట్ల పాఠశాల యాజమాన్యం కఠినంగా ప్రవర్తించింది. సదరు విద్యార్థిని చేత 100 గుంజిలు తీయించారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలిక వారం ర�
మహారాష్ట్రలోని నవలే వంతెనపై గురువారం జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో వైరల్ అవుతున్నది. ఘటనా స్థలం లో చెల్లా చెదురుగా పడి ఉన్న డబ్బు, బంగారు నగలను చాలా మంది సేకరిస్తున్నట్టు వీడియో లో �
Girl Forced To Do 100 Sit-Ups | స్కూల్కు ఆలస్యంగా వచ్చిన బాలికను దారుణంగా శిక్షించారు. వీపునకు తగిలించుకున్న బ్యాగ్తో వంద గుంజీలు తీయించారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆ బాలిక ఆసుపత్రి పాలై మరణించింది.
Woman Kills Husband | ఒక మహిళకు మరిదితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను వారు హత్య చేశారు. గొడ్డలితో నరికి చంపారు. మృతదేహాన్ని సంచిలో కుక్కి చెరువులో పడేశారు. ఈ హత్యపై దర్యాప్తు చేసిన పోలీ
Groom stabbed at wedding | ఇద్దరు వ్యక్తులు పెళ్లిలో వరుడిపై కత్తితో దాడి చేశారు. బైక్పై అక్కడి నుంచి పారిపోయారు. అయితే కెమెరామెన్ వెంటనే అప్రమత్తమయ్యాడు. డ్రోన్ కెమెరాతో సుమారు రెండు కిలోమీటర్ల వరకు వారిని వెంబడించ
మహారాష్ట్రలో మరో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. గత కొద్ది రోజుల్లో ఇది మూడో భూ కుంభకోణం. బీజేపీ-శివసేన కూటమి ప్రజా ధనాన్ని దోపిడీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కూ�
బీజేపీ-శివసేన కూటమి అధికారంలో ఉన్న మహారాష్ట్రలో మరో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. రూ.1800 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్ధ్ పవార్కు చెందిన అమెడియా ఎంటర్ప్రైజ�
Suicide | మహారాష్ట్ర (Maharastra) లోని ఛత్రపతి శంభాజీనగర్ (Chhatrapati Sambhajinagar) లో విషాద ఘటన జరిగింది. తాను, తన స్నేహితుడు బహిరంగ మూత్ర విసర్జన (Public urination) చేసిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది.