ఆరోగ్య కారణాలను సాకుగా చూపి జంతర్ మంతర్ నుంచి వాతావరణ కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ను బలవంతంగా తరలించడం ఆదివారం(జూలై 19) ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో చర్చకు రానున్నది.
నీట్ యూజీ 2026 పరీక్ష చుట్టూ నెలకొన్న వివాదాలు సద్దుమణగడం లేదు. మే 3న జరిగిన మొదటి పరీక్షలో పేపర్ లీక్ కుంభకోణం తర్వాత, జూన్ 29న మళ్లీ పరీక్ష నిర్వహించారు.
తన పాఠశాల రోజుల గురించి కథానాయిక భాగ్యశ్రీ బోర్సే ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుంది. ఇంగ్లిష్ రాకపోవడంతో అందరూ తనను ఆటపట్టించేవారని, నాటి అవమానాలను సవాలుగా తీసుకొని చదువుల్లో రాణించానని చెప్పుకొచ్చిం�
man harasses woman on train | రైలులో ప్రయాణించిన మహిళను ఒక వ్యక్తి వేధించాడు. అయితే ఆమె మౌనంగా ఉండలేదు. అతడికి తగిన గుణపాఠం చెప్పింది. ఆ వ్యక్తి ముఖానికి మేకప్, పెదవులకు లిప్స్టిక్ పెట్టడంతో పాటు అతడి చేతులకు గాజులు తొడి�
ఓ మహిళ ప్రియుడి సహాయంతో భర్తను దారుణంగా హత్య చేసింది.సాక్ష్యాలను నాశనం చేయడానికి భర్త శరీరాన్ని కట్టర్తో మూడు ముకలుగా కోసి, వాటిని అడవిలో వేర్వేరు ప్రదేశాలలో పడేసింది. 11 నెలల తర్వాత ఈ దారుణం వెలుగులోకి �
బీజేపీ పాలిత మహారాష్ట్రలో ‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన’ పథకం తీవ్ర వివాదాస్పదం అవుతున్నది. ఈ పథకంలో రూ.3 వేలకోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే కాగ్ నివేదిక ఇచ్చింది. ఇప్పుడు మరో వివాదం తెర�
బీజేపీ పాలిత మహారాష్ట్రలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన పథకంలో రూ.3,541 కోట్ల అక్రమాలు జరిగినట్టు కాగ్ గుర్తించింది. 2021-25 నిర్దేశించిన నిధుల కంటే అదనంగా మంజూరు చేశారని..
Don Baba Farzan | తీవ్ర నేరాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పేరు గడించిన డాన్ ‘బాబా ఫర్జాన్’ విలాసవంతమైన బంగళాపై పోలీసులు రైడ్ చేశారు. పలు గదుల్లో కుప్పలుతెప్పలుగా పడి ఉన్న నోట్ల కట్టలతో పాటు పలు ఆయుధాలను గుర్�
మహారాష్ట్రలోని హింగోళి జిల్లాలో భూకంపం సంభవించింది. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత 1.37 గంటలకు సంభవించిన భూకంపం ప్రభావం జిల్లాలో కనిపించింది. నిజామాబాద్ జిల్లా సరిహద్దుకు సమీపంలో హింగోళి జిల్లా, ఆ పక్క�
మహారాష్ట్రలోని హింగోళి జిల్లాలో భూకంపం సంభవించింది. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత 1.37 గంటలకు సంభవించిన భూకంపం ప్రభావం జిల్లాలో కనిపించింది. నిజామాబాద్ జిల్లా సరిహద్దుకు సమీపంలో హింగోళి జిల్లా, ఆ పక్క�
HPCL | అమెరికా-ఇరాన్ (US-Iran) దేశాల మధ్య యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ల (LPG cylinders) ను అతిభద్రంగా దాచుకుంటున్నాం. సిలిండర్ అయిపోతే మళ్లీ ఎంత టైమ్ పడుతుందోనని ముందే బుక్చేసి అడ్వాన్స్గా నిండు సిలిండర్ పెట్ట�
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని 12 వివాదాస్పద గ్రామాల ప్రజలు 70 ఏండ్లుగా రెండు రాష్ర్టాల్లోనూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని మహారాష్ట్ర సరిహద్దుల్లో �