అర్హులైన మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేంత వరకు నిరాహారదీక్షను ఆపేది లేదని మనోజ్ జరాంగే శుక్రవారం ప్రకటించారు. రిజర్వేషన్లపై తమ పోరాటాన్ని గుర్తించి సమస్యను పరిష్కరించకపోతే బీజేపీ నేతృత్వంలోని ‘మహా�
Manoj Jarange : రాష్ట్రంలో మరాఠా రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ ఆయన శనివారం నుంచి నిరాహార దీక్ష ప్రారంభించనున్నారు. దీనిపై శుక్రవారం ఆయన ప్రకటన చేశారు.
Maratha Reservation : మరాఠా రిజర్వేషన్లపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. తాము చెప్పిన విధంగా మరాఠాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించామని, ఓబీసీ, ఇతర వర్గాల రిజర్వేషన్లో కోత విధించకుండానే మరాఠా
మహారాష్ట్రలో ‘మరాఠా రిజర్వేషన్ల’ ఉద్యమం మళ్లీ మొదలైంది. సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే శనివారం ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. అయితే ఆయన నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
Maratha Reservation: మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రూపొందించిన ముసాయిదాకు మహారాష్ట్ర క్యాబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సీఎం ఏక�
మరాఠా రిజర్వేషన్ల కోసం ఉద్యమకారుడు మనోజ్ జరాంగే నేతృత్వంలో కొనసాగిన సుదీర్ఘ పోరాటానికి మహారాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. రిజర్వేషన్లతోపాటు ఇతర డిమాండ్లను అంగీకరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది
Maharashtra | మరాఠా రిజర్వేషన్ డిమాండ్తో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సొలంకేతో పాటు మున్సిపల్ కౌన్సిల్ భవనానికి రిజర్వేషన్ పోరాట సమితి మద్దతుదారులు నిప్పు పెట్టారు. ఛత్రపత�
Maratha Reservation | మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ (Maratha Reservation) కోసం చేపట్టిన ఆందోళనలు శనివారం కూడా హింసాత్మకంగా మారాయి. జాల్నా జిల్లాలో ఆందోళనకారులు చెలరేగిపోయారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడంతోపాటు పలు వాహనాలకు నిప్�
ముంబై: మరాఠా రిజర్వేషన్ కోసం ఛత్రపతి శివాజీ వారసుడు, బీజేపీ ఎంపీ శంభాజీరాజే ఛత్రపతి ఆందోళన చేపడుతున్నారు. శివాజీ పట్టాభిషేకం చేసిన రోజును పురస్కరించుకొని ఆదివారం రాయ్గడ్ కోటలో నిర్వ�