పాలమూరు యూనివర్సిటీలోని హాస్టల్ గదిలో ఓ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్కు చెందిన తుప్పరి కృష్ణయ�
జగిత్యాల రూరల్ మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన శ్రీలత (20) సంవత్సరాల యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
ఇటీవల కరెంట్ షాక్ తో యువకుడు చావు బతుకుల మధ్య పోరాడుతుంటే, అందుకు కారణం నువ్వే అంటూ గ్రామస్తుల వేధింపులు పెరగడంతో ఒకరు శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ధర్పల్లి ఎస్ఐ సందీప్ తెలిపారు.
NEET : నీట్ పేపర్ లీక్ ఎందరో విద్యార్థుల జీవితాల్ని చిదిమేస్తోంది. పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థులు ఆవేదనకు, ఒత్తిడికి లోనవుతున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ఒక యువతి మళ్లీ నీట్ పరీక్ష రాసే ఓపిక లేక �
తెగించి.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కి పోతున్నదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమాని ఆటో డ్రైవర్లకు ఆత్మహత్యలే శరణ్యంగా మారిందని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ పేర్కొన్నారు.
అప్పల బాధలు తాళలేక మనస్తాపంతో భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి.. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వనపర్తి జిల్లాలో బుధవారం చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం.. మహబూబ్నగర్ జిల్�
అప్పులబాధ తో భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా లో ఖిల్లాఘణపురం మండలంలోని సల్కలాపూర్ గ్రామ సమీపంలోని మామిడితోట వద్ద చోటుచేసుకున్నది.
Karimnagar | తిమ్మాపూర్, మే 24: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్ర శివారులోని ఎల్ఎండీ రిజర్వాయర్ పరిధిలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. రామకృష్ణ కాలనీకి చెందిన ఓ రైతు అటుగా వెళ్తుండగా.. చెట్టుకు ఓ యువక�
అప్పులబాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల మేరకు.. జగదేవపూర్ మండలం నిర్మల్నగర్కు చెందిన కర్రె మల్లేశం (48) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
తల్లి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బోధన్ మండలంలోని ఖండ్గామ్ గ్రా మంలో బుధవారం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం.. గ్రామానికి చెందిన మిసాలే పద్మినీబాయి (6