Suicide | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ రాంపూర్ కు చెందిన తోటపల్లి శంకర్ తాగుడుకు బానిసై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై గంగారాం తెలిపారు.
Woman Forced Into Prostitution | ఒక మహిళను అత్తింటి కుటుంబం వేధించింది. వ్యభిచారం చేయాలని ఆమెను బలవంతం చేశారు. వేధింపులు భరించలేక ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఆమె తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త, మరో ఇద్దర�
Three bodies inside car | ఫ్లైఓవర్పై ఒక కారు ఆగి ఉన్నది. అనుమానించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకుని ఆ కారును పరిశీలించారు. అందులో ముగ్గురు వ్యక్తుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. దీనిప�
అప్పుల బాధతో ఓ యువకుడు దుబాయిలో ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా వీర్నపల్లి మండలం కంచర్లలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన వరికొప్పుల రాకేష్ (24) సంవత్సరం కిందట ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు.
ప్రియురాలితో వీడియో కాల్లో మాట్లాడుతూ ఓ ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బోడుప్పల్ అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో నివాసమ�
Dilsukhnagar : ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని షోడాషపల్లికి చెందిన బండారి కుమారస్వామి(32)ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కుమారస్వామి మృతికి నిరసనగా.. దిల్సుఖ్నగర్లో నిరుద్యోగులు శనివారం కొవ్వొత్తుల ర్యాలీ న
Software Engineer | సతీశ్కు ఏడాది క్రితమే వివాహం కాగా.. సంక్రాంతికి అతడి భార్య ఊరెళ్లింది. అయితే సతీశ్ ఏంతకీ గదిలో నుంచి బయటకు రాకపోవడంతో అతని తమ్ముడు తలుపులు పగులగొట్టాడు.
సారీ నాన్న. నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను.. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో 9 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు బాలికల్లో ఒకరు రాసిన చివరి మాటలు ఇవి. బుధవారం తెల్లవారుజామున 2 గంట�
గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కట్టంగూర్ మండలంలోని ఇస్మాయిల్ పల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొత్త నాగరాజు(29)..
Suicide | ఏపీలోని విశాఖ జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్లో ప్రైవేట్ కంపెనీలో చీఫ్ ఇంజినీర్ గా పనిచేస్తున్న హర్షవర్దన్ (36) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.