పరువు పోయిందని తలెత్తుకొని తిరగలేను అంటూ చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్ లోని విజయపురి కాలనీకి చెందిన రేవల్లి రాజు (40) గత కొద్ది రోజుల క్రితం కుటు�
ఆర్థిక ఇబ్బందులు తాళలేక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని ఎల్లంల గ్రామంలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బిర్రు వాసు (55) చేనేత వృత్తిన�
ఆర్థిక ఇబ్బందులతో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపేటకు చెందిన మొగిల�
Suicide | పోచపూర్ గ్రామానికి చెందిన తడబోయిన శివకుమార్ (34) శనివారం ఉదయం ఇంటి నుంచి బైక్పై రోజువారీగా ఖేడ్లో టైలర్ వర్క్ కోసం బయలుదేరి వెళ్లాడు. అయితే మార్గమధ్యలో నల్లవాగు పరిసరాల్లో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహ
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. కోరుకున్నోడిని ప్రేమ వివాహం చేసుకున్న ఆరు రోజులకే యువతి ఆత్మహత్య (Suicide) చేసుకున్నది.
UK couple | ఆ ఇద్దరూ 52 ఏళ్ల కిందట ఒక్కటయ్యారు. ఐదు దశాబ్దాలకుపైగా అన్యోన్యంగా దాంపత్య జీవనం గడిపారు. వారికి సంతానం లేకపోయినా వారి కుటుంబాలతో కలిసి సంతోషంగా బతికారు. కుటుంబంలోని పిల్లలనే తమ కన్నబిడ్డల్లా చూసుకు�
TVK functionary | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని కరూర్ జిల్లా (Karur district)లో టీవీకే ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటన రాజకీయపరంగా తీవ్ర దుమారం రేపుతోంది.