ప్రేమించి పెండ్లి చేసుకున్న నెలరోజులకే ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేపీహెచ్బీ కాలనీ సీఐ కిషన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన సౌభాగ్యకుమార్ నాయక్ (26) బతుకుదెరువు కోసం నగరాని�
Ramanthapur | రామంతపూర్లో విషాదం చోటుచేసుకుంది. పెండ్లయిన ఐదు నెలలకే నవదంపతులు తనువుచాలించారు. సాయిగౌడ్, నవనీత ఐదు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు.
మహారాష్ట్రలోని సాంగ్లీలో ఘోరం సాంగ్లీ, జూన్ 20: మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది చనిపోయారు. మహిసాల్ పట్టణంలో ఇంట్లోనే ఒక దగ్గర ముగ్గురి మృతదేహాలు, మరో చోట ఆరుగురి మృత
పాట్నా: ఒక బీజేపీ నేత తన భార్యను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. బీహార్లోని ముంగేర్ జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బీజేపీ ఓబీసీ మోర్చా
సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెల్ల మానసిక ఒత్తిడి వల్లనే ఆత్మహత్య చేసుకొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవటానికి వారం నుంచే ఆమె ఏర్పాట్లు చేసుకొన్నట్టు భావిస్తున్నారు.
ముంబై: మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడటం పిల్లలకు వ్యసనంగా మారిపోయింది. తల్లిదండ్రులు అడ్డుకున్నందుకు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల ఒక బాలుడు తన తల్లిని హత్య చేయగా, తాజాగా మరో బాలుడు తన ఉసురు తీసుకు�
ఆన్లైన్లో రమ్మీ ఆటకు బానిసగా మారిన మహిళ.. ఇంట్లో ఎవరికీ తెలియకుండా రూ.10 లక్షలు పోగొట్టుకుంది. దీంతో తట్టుకోలేకపోయిన ఆమె స్నానానికి వెళ్తున్నానని చెప్పి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతసేపటికీ ఆమె