తనను పది రోజులుగా ఏదో శక్తి రావాలని పిలుస్తున్నదంటూ ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో శనివారం చోటుచేసుకున్నది.
తనను గత పది రోజులుగా ఏదో శక్తి రమ్మని పిలుస్తుందంటూ ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా రాంనగర్కు చెందిన బర్ల సురేందర్ (36) హైదరాబాద్ రామంతపుర్లో గల �
పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన మన్నె నీరజ (40) అనే మహిళ శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు. నీరజ గత కొంత కాలంగా ఉన్న అనారోగ్యాన్ని భరించలేక ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్
ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి.. తన ఐదేండ్ల కూతురితో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం...
స్నేహితుడి వద్ద తీసుకున్న రూ.1000 అప్పు ఆ వ్యక్తి ఊపిరి తీసింది. బాకీ చెల్లించలేదని మార్కెట్లో అందరి ముందు స్నేహితుడు దాడి చేయడంతో పాటు అతని భార్య చెప్పుతో కొట్టడాన్ని అవమానంగా భావించి ఉరి వేసుకొని బలవన్మ�
Air Force Engineer Suicide | ఎయిర్ ఫోర్స్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 24వ అంతస్తు పైనుంచి కిందకు దూకి మరణించాడు. సోదరి ఇంటికి వెళ్లిన అతడు అక్కడ జరిగిన గొడవ వల్ల సూసైడ్కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
Japan woman | ఆమె పని ప్రదేశంలో వేధింపులు (Harassment) ఎదుర్కొన్నది. మాటలు మితిమీరడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యయత్నం (Suicide attempt) చేసింది. ఆ తర్వాత డిప్రెషన్తో కోమాలోకి వెళ్లింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
Couple Kills Children, Plan To Suicide | తమ పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకోవాలని భార్యాభర్తలు ప్లాన్ వేశారు. తొలుత ఇద్దరు పిల్లలను చంపారు. ఆ తర్వాత భర్త ఆత్మహత్య చేసుకోగా భార్య బతికిపోయింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమెను అ�
వేతనాలు సక్రమంగా అందకపోగా.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Urea | యూరియా బస్తాలు దొరక్క, పంట నష్టపోతున్నామనే మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించారు. తన పొలంలోనే పురుగుల మందు తాగాడు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.