పోడు భూమిలో ఫారెస్టు అధికారులు కందకాలు తీస్తుండటంతో మనస్తాపంచెందిన రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో సోమవారం చోటుచేసుకున్నది.
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారంలో చోటుచేసుకున్నది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కర్రోల్ల స్వామి (24) తనకున్న ఎకరంతోప�
Tragedy | ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మగతనం లేదని నిత్యం భార్య వేధింపులు తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లయిన మూడు నెలలకే యువకుడు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
50 సార్లు ప్రయత్నించినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదని 23 ఏండ్ల బీటెక్ బంగారు పతక గ్రహీత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
Kanpur BTech gold medallist | బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం సుమారు 50 సార్లు ప్రయత్నించాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Hyderabad | హైదరాబాద్లో ఓ యువతి బలవన్మరణం కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ నగ్నంగా ఇంటి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి ఫీర్జాదిగూడ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.
జనగామ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ వరాల మల్లయ్య ఆత్మహత్యపై మేజిస్ట్రేట్ విచారణ నివేదికతోపాటు ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని హోం, జైళ్ల శాఖల అధికారులను హైకోర్టు ఆదేశించింది.
వైద్యురాలిగా ఎంతో పేరు తెచ్చుకొని సమాజానికి ఎంతో సేవ చేయాలన్న ఎన్నో కలలు కన్న ఆ వైద్య విద్యార్థిని ఓ యువకుడి వేధింపులను భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. వేధింపులకు కారణమైన ఆ యువకుడు సైతం భయంతో బలవన్మరణా�
AP News | ఎనిమిదేళ్లుగా ప్రేమించిన యవకుడు మోసం చేయడంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని తట్టుకోలేకపోయింది. తనను కాదని వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది.
Vizag RK Beach | విశాఖపట్నంలో ఓ తెలంగాణ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఆర్కే బీచ్ రోడ్డులో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకోవడం తీవ్ర కలకలం రేపింది.
Shabad Murders | రాష్ట్రంలో సంచలనం రేపిన షాబాద్ హత్యల నిందితుడు రాజ్కుమార్ సోమవారం విగతజీవిగా కనిపించాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్స్టేషన్ పరిధిలోని తన అమ్మమ్మ గ్రామం పెంజర్ల శివారులో పురుగుల మందు