కలిసి జీవించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన ఇద్దరు నేపాలీ యువతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వేరే యువకులను పెళ్లి చేసుకోలేక.. బెంగళూరులోని బళ్లారి రోడ్డు జక్కూరు సమీపాన ఒక హ
అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట, మహబూబాబాద్ జిల్లాల్లో చోటచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొత్త దొమ్మాటకు చెందిన యు�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం–తొండలగోపవరం రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కిలోమీటర్ నెం. 542/32-34 వద్ద, పెగళ్ళపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో...
తల్లి కాలు విరిగిందనే మనస్తాపంతో ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులంతా ఆస్పత్రికి వెళ్లగా.. ఇంట్లోనే ఉన్న అతను దిగులుతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్
Pune Family Suicide | ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. ఆ ఇంటి గదిలో ఒక సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస�
Chaiwalaz Founder Suicide | ‘చాయ్వాలాజ్’ వ్యవస్థాపకుడైన 30 ఏళ్ల రోహిత్ శర్మ ఆత్మహత్య చేసుకున్నారు. రాజస్థాన్ దౌసాలోని నివాసంలో శనివారం మధ్యాహ్నం ఆయన ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Puvvada ajaykumar | జాబ్ క్యాలెండర్ లేక నిరుద్యోగులంతా నిరుత్సాహంతో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. నోటిఫికేషన్లు వేయడం లేదని నిరుత్సాహంతో, ఫ్రస్టేషన్తో ఉన్న యువత ఒత్తిడిలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుం
Kabaddi Player: అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ షీలూ బల్హరా భార్య 23 ఏళ్ల ముస్కాన్ బల్హరా ఆత్మహత్య చేసుకున్నది. రోహతక్ జిల్లాలోని బాహూ అక్బార్పుర్ గ్రామంలో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శ
IIT Bombay Student Suicide | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబే క్యాంపస్లో ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. హాస్టల్ రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే కుటుంబ సమస్యలు, రిలేషన్షిప
Inter Student | ఇంటర్ ఫస్టియర్లో 440కి 434 మార్కులొచ్చాయి.. అయినా సరే మెచ్చుకోవాల్సిన లెక్చరర్.. తనకంటే ఒక మార్కు ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థితో పోలుస్తూ తీవ్రంగా అవమానించింది.
అధ్యాపకురాలు మందలించిందని విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జోగుళాంబ గద్వాల జిల్లా కొత్తపల్లికి చెందిన తరుణ్ (18) గద్వాల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.