పోలీసుల వేధింపులు తాళలేక ఓ కాలనీ అధ్యక్షుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హయత్నగర్ పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నూతనకల్కు చెందిన దూడిగం మధుసూదన్(43) కుటుంబంతో కల
కోడలి ఆత్మహత్యకు కారణమైన మామను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సోమవారం సీఐ రాఘవరావు వెల్లడించారు. నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్య (20)కు ఐదు నెలల క్రితం పానగల్లుక�
పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం గంగుపల్లి తండాలో విషాదం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన ఓ భర్త ఇద్దరు పిల్లలకు కూల్డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగించి, తానూ ఆత్మహత్య�
అనుమానాస్పద స్థితిలో వేప చెట్టుకు ఉరి వేసుకుని యువకుడు మృతి చెందిన సంఘటన సూర్యపేట జిల్లా పెన్పహాడ్ మండలం అనంతారం అడ్డరోడ్డు వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్�
ఉస్మానియా వైద్య కళాశాలలో కొందరు సీనియర్ పీజీ వైద్య విద్యార్థుల వేధింపులకు జూనియర్ వైద్య విద్యార్థి బలయ్యాడు. వేధింపులు తాళలేకనే తమ కుమారుడు ఆత్యహత్మకు పాల్పడ్డాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు.
ఉస్మానియా దవాఖానాలో సీనియర్ పీజీ వైద్య విద్యార్థుల వేధింపులతో జూనియర్ పీజీ వైద్య విద్యార్థి హాస్టల్లో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం రేపింది.తోటి విద్యార్థులు,కుటుంబీకులు న్యాయం జరిగేంతవరకు పోస్
Suicide | వారిద్దరికీ వేరొకరితో పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలున్నారు. కాని వివాహేతర సంబంధం పెట్టుకుని ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణ పేట జిల్లాలో కలకలం రేపింది.
ఉన్నత చదువులు చదువుకున్నా ఉద్యోగం రాకపోవడంతో నిరుద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా పెంబర్తిలో జరిగింది. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ మండలం పెంబర్తికి చెందిన