కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన సైదు నర్సయ్య (56) అనే వ్యక్తి శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. నర్సయ్య గత కొన్నిరోజులుగా అనారోగ్
Hyderabad | భార్య పెట్టే వేధింపులు తాళలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్సైజ్ సీఐగా జాబ్ వచ్చినప్పటి నుంచి తన భార్య దగ్గరకు రావడం లేదని.. వరకట్న వేధింపుల కేసు పెట్టి మానసికంగా చిత్రవధ చేస్తున్నాడని వాపోయాడు. ఈ
Suicide | పెళ్లి చేసుకుందామంటే ప్రియురాలు ఒప్పుకోలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ప్రియురాలి దగ్గర తన మాట నెగ్గలేదని క్షణికావేశంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లాలో ఈ �
అప్పుల బాధతో చేనేత కార్మిరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లంకి గ్రామానికి చెందిన మిర్యాల బాలరాజు (39)..
Girls Sucide In Temple Bathroom | ఒక ఆలయంలోని బాత్రూమ్లో ఇద్దరు కాలేజీ అమ్మాయిల మృతదేహాలను గుర్తించారు. వారిద్దరూ విషపూరిత మందు ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్
భారీ వర్షాలకు సీఎంఆర్ కింద తీసుకు న్న ధాన్యం తడిసి వ్యాపారంలో భర్తకు నష్టాలు రావడం.. అప్పులు చెల్లించకపోతే అధికారులు కేసులు పెడతారని భయపడి తీవ్ర మనోవేదనకు గురైన ఓ రైస్ మిల్ యజమాని భార్య ఉరేసుకుని ఆత్�
techie dies by suicide | వంట విషయంలో అత్తతో గొడవ జరిగింది. తనను వంట చేయనీయడం లేదని మనస్తాపం చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వారు తమ కుమార్తెను వరకట్నం కోసం వేధిస్తున్నట్లు ఆమె కుటుంబం ఫిర్య�
Tragedy | ‘మళ్లీ జన్మంటూ ఉంటే కొడుకుగా పుట్టి రుణం తీర్చుకుంటా డాడీ.. అమ్మాయిగా మాత్రం అస్సలు పుట్టను.. ప్రతి ఒక్కరూ అత్తగారింటికి పోతలేవా అంటే నా మనసు సచ్చిపోతోంది.. నా చావుకు, నా పిల్లల చావుకు నా భర్త మేకల మహేశ్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ఆనందాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బండారి పుల్లయ్య కాంగ్రెస్ నాయకుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించాడు.
Suicide | ఏపీలోని నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. రాపూరు ఘాట్రోడ్డు వద్ద అడవిలో వివాహిత, యువకుడు పురుగుల మందు తాగి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
Tragedy | కుటుంబ కలహాలు మరో ఇంటిని చిదిమేశాయి. ఇద్దరు పిల్లల్ని చంపి, ఓ తల్లి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలంలోని గొల్లగూడెం గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
Suicide | మండలంలోని పల్సి గ్రామానికి చెందిన పెద్దకాపు శివలింగు (56) అనే వృద్ధుడు తన చేనులోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.