నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం వెలుగు చూసింది. స్థానిక పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముండే ఎం జగదీష్ (60) అనే వ్యక్తి గత రెండు �
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఇస్కిళ్ల గ్రామంలో చోటుచేసుకున్నది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో విశ్రాంత ఉపాధ్యాయుడు( Retired teacher) మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జనగామ జిల్లా కేంద్రంలోని పూర్ణిమ కాలనీలో చోటు చేసుకుంది.
మా భూములు మాకివ్వండి.. లేకపోతే మాకు చావే శరణ్యమని శంకర్పల్లి మండలం మోకిలతండా గిరిజన రైతులు అన్నారు. సోమవారం వారు మాట్లాడుతూ.. గత 22 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి గానీ, అధికారుల నుంచి గానీ ఎటువం�
AP News | ఏలూరు జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి రైలు ఢీకొని నలుగురు దుర్మరణం చెందారు. వీరిలో ఒక పురుషుడు, ముగ్గురు మహిళలు ఉన్నారు.
Gujarat : గుజరాత్లో తల్లిదండ్రులు తమ కొడుకుపై దారుణానికి పాల్పడ్డారు. మద్యం తాగుతున్నాడని కొడుకును హత్య చేశారు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశారు. మృతుడిని 23 ఏళ్ల రామ్ బాబుభాయ్ బంభవగా గుర్తించార�
Gadari Kishore | తనకు హిట్లర్ ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ కుమార్ వ్యంగ్యంగా స్పందించారు. రేవంత్ రెడ్డి తనకు హిట్లర్ ఆదర్శమని చెబుతుంటారని తెలిపారు.
రైలు కిందపడి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ రైల్వే పోలీస్ష్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్లోని మీరట్ జిల్లాలో దారుణం జరిగింది. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను ఆస్తి వివాదం కారణంగా ఆమె భర్తే హత్య చేశాడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మీరట్ జిల్�
Woman Kills 3 Children, Suicide | ఒక మహిళ తన ముగ్గురు పిల్లలను హత్య చేసింది. ఆ తర్వాత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ ఇంటికి వచ్చిన బంధువు వారి మృతదేహాలను చూసి షాక్ అయ్యాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చ�