Suicide | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాజీ అభ్యర్థి, 23 ఏళ్ల నందని బోస్మియా (Nandani Bosmia) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. గుజరాత్ (Gujarat) లోని రాజ్కోట్ (Rajkot) లో ఆమె తన అద్దె ఫ్లాట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. పోలీసులు ప్�
రాష్ట్ర ప్రభుత్వం సమయానికి జొన్నలు కొనుగోలు చేసి లోడింగ్ చేయకపోవడంతోనే మనస్తానికి గురై తన తమ్ముడు నుగురే పాండురంగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు బాధిత రైతు అన్న నుగురే నారాయణ ఆరోపించారు.
EX Sarpanch | సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చిత్తూరు జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. భార్య అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. భార్య, ఇద్దరు పిల్లలకు విషం తాగించి, ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
Congress Sarpanch | కేసీఆర్ హయాంలో ఇచ్చిన అటవీ భూముల ను ఓ కాంగ్రెస్ సర్పంచ్ దౌర్జన్యంగా లాక్కొనే యత్నంచేయగా మనోవేదనతో బాధితరైతు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
KTR | రైతు పాండురంగ్ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి నాతోపాటు మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, రాథోడ్, జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులను బీఆర్�
KTR | ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామం రైతు నుగూరే పాండురంగ్ (48) కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. పాండురంగ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అ
woman dies by suicide | ఒక వ్యక్తి అదృశ్యంపై అతడితో సంబంధం ఉన్న మహిళను బహిరంగంగా అవమానించారు. మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆమె మృతదేహంతో నిరసన తెలిపారు.
Maharashtra : మహారాష్ట్రలో దారుణం జరిగింది. సైకో భర్త వరకట్న వేధింపులు, శారీరక దాడి, సీసీటీవీ నిఘాతో వేదనకు గురై ఒక నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన, మహారాష్ట్ర, అంబర్నాథ్ ప్రాంతం, శివాజి నగర్ పరిధిలో బుధవారం
Suicide | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాజధాని డెహ్రాడూన్ (Dehradun) లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీట్ పరీక్ష (NEET Exam) కు సిద్ధమవుతున్న 23 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పన్నెండో తరగతిలో పాఠశాల టాపర్గా నిలిచిన సదరు విద్యార్థి
NEET aspirant : నీట్ పరీక్ష మరో విద్యార్థిని ప్రాణం తీసింది. పరీక్షకు సంబంధించిన ఒత్తిడి తట్టుకోలేక ఉత్తరాఖండ్కు చెందిన 23 ఏళ్ల రియా కుమారి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.
Uttarakhand: డెహ్రాడూన్కు చెందిన 23 ఏళ్ల రియా కుమారి ఆత్మహత్య చేసుకున్నది. 23 ఏళ్ల ఆ అమ్మాయి నీట్ రీఎగ్జామ్ కోసం ప్రిపేరవుతున్నది. ఐ లవ్ యూ అంటూ తన పేరెంట్స్కు ఆమె సూసైడ్ నోట్ రాసింది.12వ తరగతిలో ఆమె 97 శాత�
IT Employee Suicide | సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడటం వరంగల్ జిల్లాలో కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న కాశీబుగ్గకు చెందిన యువతి మానసిక ఒత్తిడితో ఇంట్లోనే ఫ్యాన్
Sanchita Ugale: టీవీ నటి సంచితా ఉగాలే ఆత్మహత్య చేసుకున్నది. కుమ్కుమ్ భాగ్య సీరియల్లో ఆమె కీలక పాత్ర పోషించింది. ఆమె వయసు 22 ఏళ్లు. కుమ్కుమ్ భాగ్య టీవీ షోతో ఆమె పాపులర్ నటిగా మారింది. చావా చిత్రంలో కూడా ఆమ�