Farmer Suicide | యాదాద్రి భువనగిరి జిల్లాలో అప్పుల బాధతో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మకూరు(ఎం) మండలంలోని రాయిపల్లి గ్రామానికి చెందిన రైతు నాతి మల్లయ్య గౌడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
‘తాతల కాలం నుంచి ఎవుసాన్నే నమ్ముకొని బతుకుతున్నం. మాకున్న ఐదెకరాలతోపాటు కొంత భూమిని కౌలుకు తీసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నం. గతంలో గిప్పటి పరిస్థితులు ఎన్నడూ ఎదుర్కోలే.
పెంపుడు పిల్లి విషయమై ఇంట్లో వాగ్వాదం జరిగి ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. అల్వాల్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..రిసాలాబజార్ పరిధి శివమన్ ప్రైడ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న అమ�
Karnataka Officer Dies by Suicide | సీనియర్ అధికారి వేధింపులు తాళలేక ఒక అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ కార్యాలయంలో ఉరి వేసుకుని మరణించాడు. దీనికి ముందు ఒక వీడియో షేర్ చేశాడు. సీనియర్ అధికారి తనను వేధిస్తున్నట్లు �
Punjab Minister resigned | ఒక అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు మంత్రి కారణమంటూ వీడియో రిలీజ్ చేశాడు. ఈ వివాదం నేపథ్యంలో ఆ మంత్రి తన పదవికి రాజీనామా చేశారు.
Pet Cat | ఎంతో ఇష్టంగా పెంచుకొని, గారాబంగా చూసుకుంటున్న పిల్లి చనిపోవడంతో హిమబిందు (20) అనే యువతి తీవ్రమనస్తాపానికి లోనై పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే పిల్లి కో�
Karimnagar II Town SI | కరీంనగర్ టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 18వ తేదీన చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రశేఖర్.. ఇల్లంతకుంట మండలం సీతంపేటలోని అత�
మహ్మద్నగర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకునేందుకు గ్రామంలోని తాగునీటి ట్యాంకుపైకి ఎక్కింది. విషయం తెలుసుకున్న బాన్సువాడ
suicide | కొన్నిసార్లు పెంపుడు జంతువుల పట్ల మితిమీరిన ప్రేమ ప్రాణాల మీదికొస్తుంది. అలాంటి ఘటనే మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.