Ghatkesar | విడాకుల కోసం భార్య నోటీసులు పంపించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
కాంగ్రెస్ పాలనలో అప్పుల బాధలతో అన్నదాతలు అసువులు బాసుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందితో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘ టన ని జామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకున్నది.
ఓ ప్రైవేట్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేపీహెచ్బీ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... భద్రాది కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన బలరామ్నాయక్ కుమారుడు శ్రీకే�
జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లా గణపురం మండలంలో భార్యను చంపిన ఓ వ్యక్తి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన సంధ్య, బాలాజీ రామాచారి భార్యాభర్తలు.
గత మూడు నెలల వ్యవధిలో మహారాష్ట్రలో 766 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రభుత్వానికి రైతులు ఎప్పుడు దగ్గర అవుతారని ఎన్సీపీ-ఎస్సీపీ ఎంపీ ఫాజియా ఖాన్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
‘ఆత్మహత్య చేసుకుని చనిపోతా’ అంటూ తరచూ భర్తను భార్య బెదిరించడం, మతం మారమని అతడిని ఒత్తడి చేయడం మానసిక క్రూరత్వమే అవుతుందని ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు చెప్పింది.
ఉరేసుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కొక్కొండ రమేష్-రజితల పెద్ద కుమారుడు అభిలాష్ (19) శు�
హైదరాబాద్ బాచుపల్లిలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో విద్యార్థిని వర్షిత ఆత్మహత్యపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది.
Telangana | భర్తే లోకమని భావించింది ఆ భార్య. నిండునూరేళ్లు తనకు తోడుగా ఉంటాడని అనుకుంది. కానీ అర్ధాంతరంగా భర్త మరణించడం తట్టుకోలేకపోయింది. ఆయన లేని జీవితంలో ఉండలేనని తన రెండేళ్ల కుమారుడిని చంపి, తాను ఆత్మహత్య చ�