మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇంటి కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త భరణ్ ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.
కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త భరణ్ ఆత్మహత్యయత్నం చేసుకోవడం కలకలం రేపింది.
రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి చెందిన నల్లగొండ క్యాంప్ కార్యాలయంలో ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన శనివారం జరిగింది
Blackmail: ముంబైలో ఓ వ్యక్తిని అతని స్నేహితులు బ్లాక్ మెయిల్ చేశారు. ఓ ప్రైవేటు వీడియోతో అతన్ని బెదిరించి .. అతని ఖాతాలో ఉన్న మూడు కోట్ల సొమ్మును డ్రా చేశారు. సీఏగా చేస్తున్న ఆ వ్యక్తి తన సూసైడ్ నోట్లో ఈ వ�
ప్రజావాణిలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోమవారం యాదాద్రిభువనగిరి కలెక్టరేట్లో చోటుచేసుకుంది. బాధితుడు తడకపల్లి ఆగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం .. 2005లో బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లిలో చీమల లిం�
ఒక్కగానొక్క కూతురు ఏండ్లకేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. పైగా వైద్యానికి చేసిన అప్పులు పెరిగిపోవడంతో ఆందోళన చెందాడు. చివరకు ఉరేసుకొని ప్రాణం తీసుకున్నాడు.
స్థానిక ఎస్సై శీలం లక్ష్మణ్ వేధించాడనే కారణంతో పెద్దపల్లి ధర్మారం మండలం మేడారం గ్రామానికి చెందిన కొండా రాములు (54) అనే వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన చొప్పరి నది (35) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. సది గ్రామంలో కూలీపని చేసుకుంటు జీవిస్తున్నాడు. గత కొంత కాలంగా మ