Mulugu | జిల్లా కేంద్రం పరిధిలోని మాధవరావుపల్లి గ్రామానికి చెందిన మైదం మహేష్ (30) అనే గ్రామ పంచాయతీ కార్మికుడు మూడు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాడు.
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం పంజాబ్ గడ్డకు చెందిన మైలారం జై కుమార్ (23) బుధవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడేండ్ల క్రితం జై కుమార్ హైదర�
ఆత్మహత్యల నివారణ సామాజిక బాధ్యత అని ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్, సైకాలజిస్ట్, డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. జీవితం జీవించడానికే అని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని, కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంతో �
హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో (KPHB) దారుణం చోటుచేసుకున్నది. అప్పుల బాధతో చనిపోవాలని భార్యభర్తలు నిర్ణయించుకున్నారు. భర్త చనిపోగా భార్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నది.
Suicide | ' నా లవర్ అని తెలిసి కూడా అతడిని ఎలా ప్రేమిస్తావు.. నువ్వే మా ప్రేమకు అడ్డుగా ఉన్నావు.. నువ్వు లేకపోతే మేం ప్రశాంతంగా ఉంటాం.. చచ్చిపో' అంటూ స్నేహితురాలిని మరో యువతి బెదిరించింది
Rabies | అనుమానం పెనుభూతమై ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది. రేబిస్ సోకిందనే భయంతో ఓ మహిళ తన మూడేళ్ల కూతుర్ని చంపి.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోనప్పగుట్టలో ఈ విషాద ఘటన చోటు చేస
రైతు భరోసా అందక.. అప్పుల భారం మోయలేక తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఈర్లపల్లి పంచాయతీ పరిధిలోని రణంగుట్ట తండాకు చెందిన రైతు విస్లావత్ రవి (40)కి ఎకర్నర పొల
Suicide | అక్కతో వీడియో కాల్ మాట్లాడుతూ తమ్ముడు నది (River) లో దూకి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. వెంటనే అతని అక్క పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. విపత్తు నిర్వహణ దళం (DRF), అగ్నిమాపక
వేధింపులు తాళలేక మనస్థాపంతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం బంగారు చిలక గ్రామ పంచాయతీ పరిధి పాత బంగారు చి
అనారోగ్య సమస్యలతో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. నిమ్మపల్లి గ్రామానికి చెందిన బోయిని మల్లేశం (54)అనే వ్యక్తి
భర్త తనకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తలేడనే కోపంతో పాటు ఆర్ధిక ఇబ్బందులు, అధిక సంతానం కారణంతో ఓ మహిళ తన ఇద్దరు కొడుకులను నీటి సంపులోకి తోసి తాను దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిల�