ప్రేమికులు వేర్వేరు చోట్ల ఆత్మహత్య చేసుకున్నారు. తండావాసుల కథనం మేరకు.. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం అన్నారం తండాకు చెందిన లోక్యానాయక్, చిట్టెమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
Youtuber | సోషల్ మీడియా వేదికగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటున్న ఆమె, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ప
అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొన్నది.
మేడ్చల్ జిల్లా శామీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని హకీంపేట క్రీడా పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతాళపాడు గ్రామానికి చెందిన సుమన్�
Mysterious deaths | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రంలోని కాస్గంజ్ (Kasganj) జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ ఘటన స్థానికంగా పెను కలకలం రేప�
గడిచిన ఆరేండ్లుగా ప్రేమించుకున్న ఒక జంట బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం కలకలం రేపుతుంది. ప్రేమ వివాహం విఫలమైందన్న బెంగతో యువతి, ఆమె మరణానికి తనే కారణమనే ఆరోపణలతో యువకుడు బలవన్మరణానికి పాల్పడటం విషాదంగా మా�
హర్యానాలోని కురుక్షేత్ర ఎన్ఐటీలో తెలంగాణకు చెందిన విద్యార్థి ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)లో మొదటి సంవత్సరం చదువుతున్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరి గ్రామ�
Telangana Student: 19 ఏళ్ల తెలంగాణ విద్యార్థి(Telangana Student) ఆత్మహత్య చేసుకున్నాడు. హర్యానాలోని కురుక్షేత్రలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ హాస్టల్లో అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు.
teen boy dies by suicide | ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో ప్రియుడు మనస్థాపం చెందాడు. ప్రేమికుల దినోత్సవం రోజున రూమ్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ప్రియురాలు, ఆమె స్నేహితుడు కలిసి అతడ్ని హత్య చేసినట్లు యువకుడి కుటుంబ�
Narsapur | నర్సాపూర్: భర్త మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన భార్య బలవర్మణానికి పాల్పడింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో ఈ విషాదం ఘటన చోటుచేసుకుంది.
బీజేపీ నాయకులు శవరాజకీయాలు చేయడం మానుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి హితవు పలికారు. గురువారం హైదరాబాద్లో మీడియాతో ఆయన మాట్లాడారు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు ఎస్టీ రిజర్వుడు కాగా చందాపూర్
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గొర్లవీడులో చోటుచేసుకున్నది. గ్రామస్తులు, మృతుడి భార్య శకుంతల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మామిడి అశోక్ (40) తనకున�