Suicide | రమేశ్ (38) మటన్ షాప్ నడుపుతూ జీవిస్తున్నాడు. తనకు పెళ్లి కుదరడంతో పెళ్లి ఖర్చులకు డబ్బులు అవసరం ఉండడంతో స్నేహితుల వద్ద, తనకు తెలిసిన వారి వద్ద ప్రతి రోజు అడిగేవాడు.
Hyderabad | రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. ఓ ఎయిర్హోస్టెస్ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇంట్లో కూర ఎందుకు వండలేదని అడిగినందుకు భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేటలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. రామాజీపేటకు చెందిన దొడిమెళ్ల సుధాకర్కు, భూపతిపూర్ గ్రామా�
Suicide | మీ అమ్మ మనతో కలిసి ఉండటానికి వీల్లేదు అని భార్య వేధింపులకు గురి చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
అటవీ అధికారుల బెదిరింపులకు యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం గొట్టిపటార్కు చెందిన వాగ్మారే గౌతం(29) రోజూలాగే శుక్రవారం తన చేను సమీ
మంచిర్యాల (Mancherial) జిల్లా జన్నారం మండలం రేండ్లగూడలో విషాదం చోటుచేసుకున్నది. కొడుకు పుట్టలేదన్న మనస్థాపంతో 9 నెలల చిన్నారితోసహా మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది
Tragedy Love Story | దసరా రోజు భర్త తిట్టాడనే మనస్తాపంతో పెళ్లయిన వారం రోజులకే క్షణికావేశంలో భార్య బలవన్మరణానికి పాల్పడింది. తన వల్లే తన అర్ధాంగి చనిపోయిందనే మనస్తాపంతో దీపావళి నాడు భర్త కూడా తనువు చాలించాడు.
నల్లగొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. తన ఇద్దరు పిల్లలను చంపిన తల్లి, ఆ తర్వాత తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఫైనాన్స్ వేధింపులు తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలో ఎల్లుపల్లిలో చోటుచేసుకున్నది. సిద్దిపేట త్రీటౌన్ పోలీసుల కథనం ప్రకారం..