గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా (Assistant Professor) పనిచేస్తున్న నిఖిల్ మదన్ ఆత్మహత్య చేసుకున్నారు. భార్య టీవీ చూస్తుండగా తాను ఉంటున్న 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందికి
ఫర్టిలైజర్ యజమాని, కాంగ్రెస్ నాయకుడు రాచకొండ కృష్ణ వేధింపులు భరించలేకే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం అగర్గూడ గ్రామానికి చెందిన తుమ్మిడే రాజశేఖర్ (22) ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర భూతగడ్డ సతీష్ (36) అనే వ్యక్తి మద్యం తాగిన మైకంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఎస్ఐ శీలం లక్ష్మణ�
ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామ పంచాయితీ లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుడైన పర్లపల్లి మల్లేష్ మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మల్లేష్ గత 15 ఏండ్లుగా గ్ర�
సర్పంచ్గా తన పదవి సమయంలో అప్పులు చేసి గ్రామాభివృద్ధికి తోడ్పాటునందించేందుకు చేసిన పనుల బిల్లులు రాక ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని బీబీరాజుపల్లి
అప్పుల బాధతో మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక తీవ్రమనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. జనగామ మండలం శామీర్పేటకు చెందిన రైతు చాపల భాస్కర్(41) తనకున్న ఎకరం సాగు చ�
Actor | ఇటీవల ఇండస్ట్రీలో విషాద సంఘటనలు చోటు చేసుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరాఠీ సినిమా, టెలివిజన్, నాటక రంగాల్లో గుర్తింపు పొందిన నటుడు తుషార్ ఘడిగాంకర్ ఈ రోజు ముంబైలోని గోరేగావ్ వెస్ట్�
బాసర వద్ద (Basara) గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన మహిళను పోలీసు రక్షించారు. నవీపేట మండలానికి చెందిన గున్నాల లింగవ్వ.. కుటుంబ కలహాలతో బారలోని గోదావరి నదిలో ఆదివారం ఉదయం ఆత్మహత్యం చేసింది. గమనించిన
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపాధి లేక.. కుటుంబం గడవకపోగా పైగా అనారోగ్యం.. దీనికితోడు అప్పుల భారంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఇష్టానుసారం తిరగొద్దు.. మంచిగా చదువు కోవాలంటూ.. తల్లిదండ్రులు తమ ఇద్దరు కూతుళ్లకు నచ్చచెప్పారు. అయినా.. వారిలో మార్పు రాకపోవడంతో మందలించారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ అక్కాచెల్లెళ్లు..
Mob Trial | మహిళ, ఆమె ప్రియుడ్ని గ్రామస్తులు నిర్బంధించారు. ఆ వ్యక్తిని కొట్టారు. వారిద్దరి మధ్య సంబంధంపై బహిరంగంగా ప్రశ్నించి విచారణ జరిపారు. ఈ అవమానం భరించలేని ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.
నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. జీవితంపై విరక్తి చెంది ఆమె రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా రైల్వే ఎస్సై సాయి రెడ్డి వెల్లడించ�