ఆర్థిక ఇబ్బందులతో తరుచూ భార్యాభర్తల మధ్య వివాదంతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్�
MBBS Student Suicide | ఒక ఎంబీబీఎస్ విద్యార్థి ఆన్లైన్ గేమ్లో డబ్బులు కోల్పోయాడు. దీంతో మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీ హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇందిరమ్మ ఇల్లు మధ్యలోనే ఆగిపోవడంతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం శాంతినగర్లో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన గుగులోత్ గోపాల్ (40) వ్యవసాయం చేస్తూ క
Farmer Suicide | యాదాద్రి భువనగిరి జిల్లాలో అప్పుల బాధతో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మకూరు(ఎం) మండలంలోని రాయిపల్లి గ్రామానికి చెందిన రైతు నాతి మల్లయ్య గౌడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
‘తాతల కాలం నుంచి ఎవుసాన్నే నమ్ముకొని బతుకుతున్నం. మాకున్న ఐదెకరాలతోపాటు కొంత భూమిని కౌలుకు తీసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నం. గతంలో గిప్పటి పరిస్థితులు ఎన్నడూ ఎదుర్కోలే.
పెంపుడు పిల్లి విషయమై ఇంట్లో వాగ్వాదం జరిగి ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. అల్వాల్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..రిసాలాబజార్ పరిధి శివమన్ ప్రైడ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న అమ�
Karnataka Officer Dies by Suicide | సీనియర్ అధికారి వేధింపులు తాళలేక ఒక అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ కార్యాలయంలో ఉరి వేసుకుని మరణించాడు. దీనికి ముందు ఒక వీడియో షేర్ చేశాడు. సీనియర్ అధికారి తనను వేధిస్తున్నట్లు �
Punjab Minister resigned | ఒక అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు మంత్రి కారణమంటూ వీడియో రిలీజ్ చేశాడు. ఈ వివాదం నేపథ్యంలో ఆ మంత్రి తన పదవికి రాజీనామా చేశారు.
Pet Cat | ఎంతో ఇష్టంగా పెంచుకొని, గారాబంగా చూసుకుంటున్న పిల్లి చనిపోవడంతో హిమబిందు (20) అనే యువతి తీవ్రమనస్తాపానికి లోనై పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే పిల్లి కో�