వ్యాపారం పేరుతో రూ.30 లక్షలు కొల్లగొట్టి, ఏడేళ్లుగా తనను ఇబ్బందులకు గురిచేస్తుండడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకు
KTR | కాంగ్రెస్ నేత భూమి కబ్జా చేసిండు.. నాకు ఏ ఫ్లాటు లేదు.. నా బిడ్డ పెండ్లి చేయాలే.. నా కుటుంబాన్ని ఆదుకో కేటీఆర్ అన్న అంటూ లేఖ రాసి బీఆర్ఎస్ సీనియర్ నేత, తాజా మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య పురుగుల మందు తాగి �
అన్ని అర్హతలున్నా తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదని ఓ యువకుడు నిరసనకు దిగాడు. ఊరిలోని వాటర్ ట్యాంక్ ఎకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఈ ఘటన సోమవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువు కొమ్ము తం
Indiramma Illu | పర్వతగిరి, జూన్ 16: అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదని ఓ యువకుడు నిరసనకు దిగాడు. ఊరిలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో వరంగల్ జిల్లా పర్వత�
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని నేతాజీ చౌరస్తా సమీపంలోని బొవెలకుంట రహదారి పక్కన 3 అంతస్తుల భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. జడ్చర్ల సీఐ కమలాకర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
‘నా కొడుకు ఆత్మహత్యకు రాజన్న ఆలయ అధికారులే కారణమని, వారి వేధింపులతోనే ప్రాణం తీసుకున్నాడని’ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యో గి ఓంకార్ (32) తల్లి పెంట లక్ష్మి ఆరోపిం
భార్యతో నిత్యం గొడవలు జరుగుతూ ఉండడంతో ఓ రౌడీషీటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధి లో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకున్నది.
Suicide | ప్రేమ విఫలమై మనస్తాపానికి గురైన ఓ యువకుడు సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
బీటెక్ చేసి ఏండ్లు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాలలోని శాలపల్లిలో జరిగింది.
భార్యతో గొడవపడిన భర్త తన నలుగురు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్లో మంగళవారం చోటుచేసుకుంది. బీహార్కు చెందిన మనోజ్ మహతో (45), ప్రియ భార్యాభర్తలు.