తిరుపతి : ఏపీలో తిరుపతి( Tirupati ) దారుణం జరిగింది. ఇద్దరు స్నేహితులు ఆత్మహత్య( Friends Suicide ) చేసుకోవడం కలకలం సృష్టించింది. జిల్లాలోని తడ మండలం కొండూరు వద్ద రైలు ( Train ) కిందపడి మృతి చెందారు. మృతులు పేర్నాడుకు చెందిన సునీల్, పిండిపాలేనికి చెందిన కల్యాణ్గా పోలీసులు గుర్తించారు . మృతుల బంధువులకు సమాచారం అందజేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.