కాకతీయ యూనివర్సిటీ: కాజీపేట (అయోధ్య పురం)లో నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలని కేయూ జేఏసీ అధ్యక్షుడు దొగ్గెల తిరుపతి డిమాండ్ చేశారు.
తిరుపతి వేదికగా జరిగిన 17వ సౌత్జోన్ త్రోబాల్ చాంపియన్షిప్లో తెలంగాణకు కాంస్యం దక్కింది. ఆదివారం జరిగిన పోరులో తెలంగాణ పురుషుల జట్టు 15-9, 15-7తో కేరళపై అద్భుత విజయంతో కాంస్యం ఖాతాలో వేసుకుంది.
భక్తులను ఆశీర్వదించాల్సిన పూజారి, ఓ భక్తుడికే టోకరా ఇచ్చాడు. తిరుమల దర్శనం టికెట్లతోపాటు రైలు టికెట్లు బుక్ చేస్తానంటూ నమ్మించి, అతడికి తెలియకుండా ఫోన్ నుంచి 18.46 లక్షలను కాజేశాడు. తీరా బాధితుడు బ్యాంకు�
AP News | ఏపీలోని చిత్తూరు జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలమనేరు సమీపంలో జాతీయ రహదారిపై ఆగివున్న లారీని.. అతి వేగంగా వచ్చిన ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఐద�
TTD | మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం ( Lunar eclipse ) సందర్భంగా తిరుపతి, తిరుచానూరులోని టీటీడీ ఆధ్వర్యంలోని అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేయనున్నట్లు అధికారులు వివరించారు.
Tirumala | తిరుమల ఘాట్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఓ ద్విచక్రవాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడు. మొదటి ఘాట్ రోడ్డులోని అత్యంత ప్రమాదకరమైన మలుపుల్లో ఒకటైన 30వ మలుపు వద్ద ఈ ఘటన జరిగింది.
Sharwanand | తిరుమల పుణ్యక్షేత్రంలో టాలీవుడ్ సినీ నటులు శర్వానంద్, సాక్షి వైద్య సందడి చేశారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో వీరిద్దరూ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
Goda Kalyanam | తిరుపతిలో గోదా కల్యాణం కన్నుల పండువగా జరిగింది. టీటీడీ పరిపాలన భవన ప్రాంగణంలో గల మైదానంలో గురువారం రాత్రి నిర్వహించిన ఈ వేడుకను వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు.