Tirupati | భార్య వదిలేసి వెళ్లిపోవడంతో అందరూ తనను చూసి నవ్వుతున్నారనే అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తన దగ్గర ఉన్న కత్తితో బాలుడిని నరికి చంపాడు. ఏపీలోని తిరుపతి జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
Brahmotsavams | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన స్ఫూర్తితో తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలను, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి వేడుకలను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తె�
Manchu Vishnu | తిరుపతి జిల్లాలో ఉన్న నటుడు మోహన్ బాబు ప్రైవేటు యూనివర్సీటికి ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ రూ.15 లక్షల భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
Mohan Babu | మోహన్బాబు శ్రీవిద్యానికేతన్ యూనివర్సిటీకి భారీగా జరిమానా పడింది. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ రూ.15 లక్షల జరిమానా విధించింది.
Kantara Chapter 1 |దర్శకుడు మరియు నటుడు రిషబ్ శెట్టి క్రియేట్ చేసిన సంచలన చిత్రం ‘కాంతార’ (Kantara), దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన ఈ సిని
తిరుపతిలో రద్దీ ప్రాంతాల్లో బాంబు, డాగ్ స్కాడ్లతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తమిళనాడులో రాజకీయ, సినీ ప్రముఖులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అందులో తిరుపతి పేరు కూడా ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
Big alert | తిరుపతి లోని 4 ప్రాంతాలను ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలతో పేల్చబోతున్నట్లు రెండు అనుమానస్పద ఈ మెయిల్ బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Tirupati | తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసులను బుధవారం నాడు వర్చువల్గా ప్రారంభించా�
Viral Video | ఏపీలో ర్యాగింగ్ భూతం మళ్లీ కలకలం రేపుతోంది. ఇప్పటికే హాస్టళ్లలో ర్యాగింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులను చితకబాదిన సంఘటనలు వెలుగుచూడగా.. తాజాగా మరో వీడియో ఒకటి బయటకొచ్చింది. ఒక విద్యార్థిని తోటి �
CP Radhakrishnan | కలియుగ దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) దర్శించుకున్నారు.
AP News | జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్పై సస్పెన్షన్ వేటు పడింది. ఏపీ రాజధాని అమరావతిపై ఫేస్బుక్లో వివాదాస్పద పోస్టు పెట్టినందుకుగానూ ఆయన్ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జార
Tirupati | రాజమండ్రి వాసులకు గుడ్న్యూస్. తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దసరా సందర్భంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి సర్వీసులు ప్రారంభించనున్నట్లు అలయన్స్ ఎయిర్ సర్వీ�