తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి (Leopard) సంచారం కలకలం సృష్టించింది. 150వ మెట్టు దగ్గర చిరుత రోడ్డు దాటుతుండగా చూసిన భక్తులు.. భయంతో కేకలు వేశారు. విషయం తెలుకుసుకున్న సిబ్బంది అధికారులకు సమాచారం అంది�
Swarnamukhi River | తిరుపతి జిల్లా వేదాంతపురంలో విషాదం నెలకొంది. స్వర్ణముఖి నదిలో ఈతకు దిగిన ఏడుగురు యువకులు నీటి ప్రవాహానికి గురయ్యారు. ఇసుక దిబ్బలపై ఆడుకుంటూ నీటిలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Diwali Asthanam | తిరుమల , తిరుపతి దేవస్థానం పరిధిలోని స్థానిక ఆలయాల్లో ఈనెల 20న దీపావళి ఆస్థానాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఆలయ అధికారులు వివరించారు.
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు శుభవార్త చెప్పింది. పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. రద్దీకి అనుగుణంగా సికింద్రాబాద్ నుంచి తిరుప�
Srikalahasti | భక్తులకు ముఖ్య గమనిక. కార్తిక మాసంలో శ్రీకాళహస్తి ఆలయంలో దర్శన వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ఈవో బాపిరెడ్డి తెలిపారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కొత్త వేళలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
Tirupati | భార్య వదిలేసి వెళ్లిపోవడంతో అందరూ తనను చూసి నవ్వుతున్నారనే అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తన దగ్గర ఉన్న కత్తితో బాలుడిని నరికి చంపాడు. ఏపీలోని తిరుపతి జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
Brahmotsavams | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన స్ఫూర్తితో తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలను, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి వేడుకలను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తె�
Manchu Vishnu | తిరుపతి జిల్లాలో ఉన్న నటుడు మోహన్ బాబు ప్రైవేటు యూనివర్సీటికి ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ రూ.15 లక్షల భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
Mohan Babu | మోహన్బాబు శ్రీవిద్యానికేతన్ యూనివర్సిటీకి భారీగా జరిమానా పడింది. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ రూ.15 లక్షల జరిమానా విధించింది.
Kantara Chapter 1 |దర్శకుడు మరియు నటుడు రిషబ్ శెట్టి క్రియేట్ చేసిన సంచలన చిత్రం ‘కాంతార’ (Kantara), దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన ఈ సిని
తిరుపతిలో రద్దీ ప్రాంతాల్లో బాంబు, డాగ్ స్కాడ్లతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తమిళనాడులో రాజకీయ, సినీ ప్రముఖులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అందులో తిరుపతి పేరు కూడా ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
Big alert | తిరుపతి లోని 4 ప్రాంతాలను ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలతో పేల్చబోతున్నట్లు రెండు అనుమానస్పద ఈ మెయిల్ బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Tirupati | తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసులను బుధవారం నాడు వర్చువల్గా ప్రారంభించా�