Minister Anam | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలను సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
Kartika Vanabhojanam | టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నవంబరు 16న కార్తిక వనభోజన నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
Koil Alwar Thirumanjanam | తిరుచానూరు పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు తిరుపతి, శ్రీశైలంకు హనుమకొండ నుంచి ఈనెల 14 నుంచి ఏసీ రాజధాని బస్సులు వరంగల్-1 డిపో నుంచి నడిపిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ డి.విజయభాను తెలిపారు.
Pawan Kalyan | తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. అడవిలో రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించిన ప్రతి చెట్టు వివరాలను అడిగి తెలు
SV University : తిరుపతి ఘాట్ రోడ్డు మార్గంలో, మెట్ల మార్గంలో అడవి జంతువులు కనిపించడం చూశాం. కానీ, ఈసారి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ (SV University) ఆవరణలో చిరుతపులి (Leopard) ప్రత్యక్షమైంది.
తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి (Leopard) సంచారం కలకలం సృష్టించింది. 150వ మెట్టు దగ్గర చిరుత రోడ్డు దాటుతుండగా చూసిన భక్తులు.. భయంతో కేకలు వేశారు. విషయం తెలుకుసుకున్న సిబ్బంది అధికారులకు సమాచారం అంది�
Swarnamukhi River | తిరుపతి జిల్లా వేదాంతపురంలో విషాదం నెలకొంది. స్వర్ణముఖి నదిలో ఈతకు దిగిన ఏడుగురు యువకులు నీటి ప్రవాహానికి గురయ్యారు. ఇసుక దిబ్బలపై ఆడుకుంటూ నీటిలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Diwali Asthanam | తిరుమల , తిరుపతి దేవస్థానం పరిధిలోని స్థానిక ఆలయాల్లో ఈనెల 20న దీపావళి ఆస్థానాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఆలయ అధికారులు వివరించారు.
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు శుభవార్త చెప్పింది. పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. రద్దీకి అనుగుణంగా సికింద్రాబాద్ నుంచి తిరుప�