Truck Donation | తిరుపతికి చెందిన వేంకటేశ్వర మోటార్స్ సంస్థ మేనేజింగ్ పార్టనర్ లోకనాథ రెడ్డి సోమవారం రూ.15.24 లక్షలు విలువైన ఎస్.ఎం.ఎల్.మహీంద్ర ట్రక్ ను విరాళంగా అందించారు.
తిరుపతికి వెళ్లే సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పులు చేసింది. ప్రతి బుధ, శనివారాల్లో తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి రాత్రి 8:05 గంటలకు బయలుదేరుతున్న తిరుపతి-కరీంనగర్ బైవీక్లీ సూపర్ఫాస్ట్�
అమెరికాలో విషాదం నెలకొంది. ఒహాయో రాష్ట్రంలోని క్లీవ్లాండ్లో జరిగిన యాక్సిడెంట్లో ఏపీకి చెందిన తెలుగు విద్యార్థి మృతిచెందాడు. అతను ప్రయాణిస్తున్న కారును ఓ పికప్ ట్రక్కు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట�
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా గ్రూప్నకు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్.. హైదరాబాద్ నుంచి మరిన్ని నగరాలకు నూతన సర్వీసులు ప్రారంభించబోతున్నది.
తిరుపతి హైవేలో ప్లాట్లు కొంటే జీవితాంతం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామంటూ ఎస్సీపీ డెవలపర్స్ పేరుతో కొం దరు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని టీటీడీ తీవ్రంగా ఖండించింది.
AP News | ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లోని తిరుపతి (Thirupati) లో కరోనా (Corona Virus) కలకలం రేపింది. తిరుపతి అర్బన్ ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలికి కోవిడ్ పాజిటివ్గా తేలడంతో తిరుపతిలో మొదటి కేసు నమోదైంది. గత కొన్ని రోజులుగ�
Tirupati | తిరుపతి జిల్లాలో నకిలీ పోలీసు వ్యవహారం సంచలనం రేపింది. అర్ధరాత్రి వేళ ఓ హోం స్టే వద్దకు అమ్మాయితో వచ్చిన ఓ వ్యక్తి.. రూం కావాలని బెదిరింపులకు దిగాడు.
Tirupati | టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని వకుళామాత ఆలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన అక్షర గోవిందం-అన్నప్రాశనం కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు.
తిరుమల-తిరుపతి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కాజీపేట మీదుగా పలు స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి-తిరుపతి- చర్లపల్లి మద్య ఈ నెల 25 నుంచి 28 వరకు నాలుగు స్పెషల్ సర్వ�