గుండెపోటుతో మృతిచెందిన స్నేహితుని కుటుంబానికి చిన్ననాటి మిత్రులు అండగా నిలిచారు. రుద్రంగి (Rudrangi) మండల కేంద్రానికి చెందిన దాసరి భూమేశ్ అనే యువకుడు 20 రోజుల క్రిత గుండెపోటుతో మృతిచెందారు.
స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం.. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.. అంటూ మరికల్లో స్నేహితుల దినోత్సవాన్ని (Friendship Day) ఘనంగా జరుపుకున్నారు. 2003 -04 ఎస్సెస్సీ బ్యాచుకు చెందిన స్నేహితులు ఆదివారం స్నేహితుల దినోత�
ఫ్రెండ్షిప్ డే ప్రారంభం వెనుక ఉన్న కథ అంత ఆకర్షణీయంగా ఏం ఉండదు. హాల్మార్క్ గ్రీటింగ్ కార్డుల వ్యవస్థాపకుడు... తన గ్రీటింగ్ కార్డుల అమ్మకం కోసం ఈ రోజును ప్రారంభించాడు.
నాగర్కర్నూల్లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1986వ సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఒక చోట కలిసి ఆడుతూ పాడుతూ తమ ఆనందాలను వ్యక్తం చేశారు. చదువుకున్న పాఠశాల ఆవరణలో క్రికెట్ పోటీలు �
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తమ స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకున్నారు ఆయన తోటి బ్యాచ్ మిత్రులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన 2009వ బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్లు డ్యూటీలో ఉండగా.. రోడ్డు ప్రమ�
రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి స్నేహితులంతా బాసటగా నిలిచారు. అందరూ కలిసి చందాలు వేసుకుని రూ.40వేల వరకు జమ చేశారు. స్నేహితుని దశ దిన కర్మ నాడు బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు.
కాదేదీ కవితకు అనర్హం అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టు, కాదేదీ పోస్టు కనర్హం అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. పిల్లలతో పిక్నిక్ వెళ్లినా ఓ పోస్ట్.. బుడ్డోడు బడికి వెళ్లినా ఓ పోస్ట్.. ఈ లిస్టుకి అంతే లేదు. ఎందు�
Financial Help | పదవ తరగతి బ్యాచ్ కు చెందిన బాల్యమిత్రులు తమ స్నేహితుడు అశోక్ అకాల మరణం చెందడాన్ని తట్టుకోలేకపోయారు. ఆదివారం తమ చిన్ననాటి స్నేహితుడు అశోక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
get together | హైదరాబాద్ ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. పాఠశాలలో 2009- 2010 బ్యాచ్కు చెందిన విద్యార్థులు ఒక్క చోట కలుసుకొని అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఒకరికొకరు పల�
దాదాపు 21 ఏళ్ల తర్వాత పాత మిత్రులు మళ్లీ కలుసుకున్నారు. 2003-04 సంవత్సరంలో శంకర్పల్లి మండల పరిధి దోబీపేట్ (మహాలింగపురం) గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు గెట్ టుగెదర్ చేసుకు�
get together | చేవెళ్ల రూరల్, మే 25: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పర్వేద జడ్పీహెచ్ పూర్వ విద్యార్థులు 20 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. 2005- 06 పదో తరగతి బ్యాచ్ కు చెందిన విద్యార్థులు తాము చదువుకున్న స్కూల్
తోటి స్నేహితుడు అనారోగ్యంతో మరణించడంతో అతనితో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. తమకు తోచినంత సహాయాన్ని అందించి ఇంకా మానవత్వం ఉందని ఆ స్నేహితులు నిరూపించారు.