ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తమ స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకున్నారు ఆయన తోటి బ్యాచ్ మిత్రులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన 2009వ బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్లు డ్యూటీలో ఉండగా.. రోడ్డు ప్రమ�
రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి స్నేహితులంతా బాసటగా నిలిచారు. అందరూ కలిసి చందాలు వేసుకుని రూ.40వేల వరకు జమ చేశారు. స్నేహితుని దశ దిన కర్మ నాడు బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు.
కాదేదీ కవితకు అనర్హం అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టు, కాదేదీ పోస్టు కనర్హం అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. పిల్లలతో పిక్నిక్ వెళ్లినా ఓ పోస్ట్.. బుడ్డోడు బడికి వెళ్లినా ఓ పోస్ట్.. ఈ లిస్టుకి అంతే లేదు. ఎందు�
Financial Help | పదవ తరగతి బ్యాచ్ కు చెందిన బాల్యమిత్రులు తమ స్నేహితుడు అశోక్ అకాల మరణం చెందడాన్ని తట్టుకోలేకపోయారు. ఆదివారం తమ చిన్ననాటి స్నేహితుడు అశోక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
get together | హైదరాబాద్ ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. పాఠశాలలో 2009- 2010 బ్యాచ్కు చెందిన విద్యార్థులు ఒక్క చోట కలుసుకొని అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఒకరికొకరు పల�
దాదాపు 21 ఏళ్ల తర్వాత పాత మిత్రులు మళ్లీ కలుసుకున్నారు. 2003-04 సంవత్సరంలో శంకర్పల్లి మండల పరిధి దోబీపేట్ (మహాలింగపురం) గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు గెట్ టుగెదర్ చేసుకు�
get together | చేవెళ్ల రూరల్, మే 25: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పర్వేద జడ్పీహెచ్ పూర్వ విద్యార్థులు 20 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. 2005- 06 పదో తరగతి బ్యాచ్ కు చెందిన విద్యార్థులు తాము చదువుకున్న స్కూల్
తోటి స్నేహితుడు అనారోగ్యంతో మరణించడంతో అతనితో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. తమకు తోచినంత సహాయాన్ని అందించి ఇంకా మానవత్వం ఉందని ఆ స్నేహితులు నిరూపించారు.
కోరుట్ల పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లావణ్య అనే మహిళ ప్రసూతి నిమిత్తం ఆపరేషన్ చేస్తుండగా తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అత్యవసరంగా రక్తం అవసరం ఉండగా మెట్పల్లి బ్లడ్ బ్యాంకులో ఇరువ�
get together | దాదాపు పాతికేళ్ల తర్వాత తమ స్నేహితులు, చదువు చెప్పిన గురువులను చూసి పూర్వ విద్యార్థులు మురిసిపోయారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ సందడిగా గడిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏదులాబాద్ జిల�
‘సమాజం మనకు ఎంతో ఇచ్చింది. మనం కూడా సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి.. లేకుంటే లావైపోతాం’ ఇది ఓ సినిమాలో డైలాగ్. కానీ ఓ యంగ్ టీమ్ దాన్ని నిజం చేస్తున్నది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో అధికార దుర్వినియోగం యథేచ్చగా సాగుతున్నది. మనల్ని అడిగేది ఎవరూ అన్న రీతిలో కౌన్సిలర్ సునీల్ అగర్వాల్ కొడుకు ఖుష్ అగర్వాల్ ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడి�
స్నేహితులు, బంధువులు... ఎవరైనా ఒత్తిడిలో ఉండి మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ల అవసరం ఏంటి అన్నది ముందుగా గ్రహించాలి. మీ నుంచి సలహాను కోరుకుంటున్నారా, బాధను చెప్పుకొనే తోడు కోసం చూస్తున్నారా అన్నది గ్రహించా�