కాంగ్రెస్ కార్పొరేటర్ అరాచకాలకు బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు (BRS Leader) బలయ్యాడు. అడిగినంత డబ్బు ఇవ్వలేదని కక్షగట్టిన అధికార పార్టీ కార్పొరేటర్ బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసి బీఆర్ఎస్ మైనార్టీ నాయకు�
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన సిరిపురం శ్రీహరి (47) అనే వ్యక్తి అప్పుల బాధ తాళ లేక బుధవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యలు పాల్పడినట్లు ఎస్సై సుధీర్ రావు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు వల్ల ఆటోలు నడవకపోవడం.. పొద్దంతా పడిగాపులు కాసినా ఆటో ఎక్కేవారు లేకపోవడం.. దీనికితోడు కుటుంబ పోషణ భారం కావడం.. అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ ఆట
ఎస్వోటీ పోలీసుల అత్యుత్సాహంతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ యశోద దవాఖాన ఐసీయూలో కోమాలో ఉన్నట్టు తెలిసింది.
నేత కార్మికులు మనోధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి.రాఘవరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైద్యశాలలోని మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర�
Family Suicide: పంచకులలో జరిగిన విషాద ఘటన తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఏడు మంది సూసైడ్ చేసుకున్నారు. కారులో వాళ్లంతా ప్రాణాలు విడిచారు. అయితే ఆ కుటుంబంపై 20 కోట్ల అప్పు ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్లోని (Hyderabad) సైదాబాద్లో విషాదం చోటుచేసుకున్నది. వీడియోగేమ్ ఆడొద్దన్నందుకు 16 ఏండ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాబాద్కు చెందిన బాలుడు ఇటీవల జరిగిన పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు.
Suicide | దొంగతనం చేయకపోయినా తనను దొంగను చేశారని, ఓ కిరాణ దుకాణం యజమాని మాటలు నమ్మి తల్లి కూడా తనను కొట్టిందని ఓ పన్నెండేళ్ల బాలుడు ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నాడు.
జమ్ముకశ్మీర్లో నర్సంపేటకు చెందిన ఆర్మీ జవాన్ కుటుంబ కలహాల తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు రోజుల తర్వాత స్వగ్రామానికి మృతదేహం చేరుకోగా, శోకసంద్రంలో కుటుంబ సభ్యు లు, బంధువులు దహన సంస్కారాలు నిర్వహించా�
జమ్ముకశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణకు చెందిన జవాన్ ఆత్మహత్య (Jawan Suicide) చేసుకున్నాడు. అతని భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు అందజేశారు.
నల్లగొండ మండలంలోని అన్నేపర్తి 12వ బెటాలియన్లో తెలంగాణ పోలీస్ శాఖ, అత్మహత్యల నివారణ '' కమిటీ ఆధ్వర్యంలో శనివారం అత్మహత్యల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ కె.వీరయ్య కార్యక్రమాన్న�
హైదరాబాద్ నేరెడ్మెట్ పరిధిలో విషాదం నెలకొంది. ఫోన్ ఎక్కువగా చూడకుండా, చదువుపై శ్రద్ధ పెట్టాలని తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. తమ ఇంటిపై ఉన్న రేకుల షెడ్డులో ఉరివేసుకు
జొన్న రైతులు పంటను విక్రయించడానికి పడిగాపులు కాస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 12 మార్కెట్లలో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా జొన్నలను మద్దతు ధర క్వింటాలుకు రూ.3371తో సేకరిస్తున్నది.