medical students suicide | దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో 119 మంది వైద్య విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 64 మంది ఎంబీబీఎస్ అండర్ గ్రాడ్యుయేట్లు, 55 మంది పీజీ మెడికల్ విద్యార్థులు. అలాగే గత ఐదేళ్లలో 1,116 మంది వైద్య విద్�
Indian techie: అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయ సంతతి టెకీ పారిశ్రామికవేత్త హర్షవర్ధన్ తన భార్య, కుమారుడిని చంపేశాడు. ఈ ఘటన వాషింగ్టన్ సమీపంలోని న్యూకాసిల్లో జరిగింది. ఏప్రిల్ 24వ తేదీన మర్డర్ జ�
సాగు కలిసి రాక మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కాళేశ్వరం నీళ్లు రాక పంట ఎండటంతో సూర్యాపేట జిల్లాలో ఒకరు, దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక మెదక్ జిల్లాలో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. సూ
Suicide | పెగడపల్లి గ్రామం జైపూర్ మండలానికి చెందిన వివాహిత మహిళతో తరచుగా ఫోన్లు మాట్లాడేవాడు. ఈ విషయమై కుటుంబసభ్యులు ఎన్ని సార్లు చెప్పినా తన ప్రవర్తన మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో మాసు రమాదేవి ఈ నెల 25వ తేదీన లక్�
కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో విషాదం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఆరు నెలల క్రితమే ప్రేమ పెండ్లి చేసుకున్న ఓ యువజంట ఆత్మహత్య చేసుకున్నారు. టేకులపల్లి మండలం దాస్ తండా గ్రామపంచాయ
ఆరుగాలం కష్టపడి వేసిన పత్తి పంట చేతికి అందక... చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో గడ్డిమందు తాగి పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లారంలో చోటు చేసుకుంది.
కాంగ్రెస్ పార్టీలోకి మధ్యలో వచ్చినవారు తనను టార్గెట్ చేస్తున్నారని.. ఓ కాంగ్రెస్ నాయకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్లో జ�
మంచిర్యాలలోని కాలేజ్ రోడ్డులో గల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో భీమిని మండలం జగ్గయ్యపేటకు చెందిన జంగంపల్లి గోపాల్-నాగమ్మ దంపతుల రెండోకూతురు లక్ష్మీప్రసన్న(19) బీకాం సెకండియర్
Inter result | కామారెడ్డి : ఇంటర్ ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో విద్యార్థిన ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బిక్నూర్ గ్రామానికి చెందిన రెడ్డి గంగవ్వ కొడుకు చనిపోయాడు. కాగా ఆ �
అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు జనగామ, నిజామాబాద్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలకు చెందిన అనపర్తి లక్ష్మి(52)-శంకరయ్య దంపతులు.
sucide | ఓదెల, ఏప్రిల్20 : కూతుర్లకు పెళ్లి చేసిన అప్పులు తీర్చలేక ఓ తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఓదెల మండలం పోత్కపల్లిలో చోటు చేసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. గిరాకీ లేకపోవడంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 102 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు.