సుల్తాన్ బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిటీ సివిల్ కోర్టు ఆదేశాల మేరకు సోమవారం పోలీసులు బందోబస్తుతో సుల్తాన్బజార్లోని రేఖ�
ఖమ్మం నగరంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో స్పెషల్ బ్రాంచ్ వింగ్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న ధారావత్ బాలాజీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం సాయంత్రం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసు�
Srikakulam | శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో విద్యార్థి పత్తిపాటి సృజన్ ఆత్మహత్య ఉద్రిక్తతకు దారితీసింది. సీనియర్ విద్యార్థుల దాడి వల్లే సృజన్ ప్రాణాలు తీసుకున్నాడని అతని తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు ఆందో�
పెద్దపల్లి ఏఎంసీ చైర్మన్ ఈర్ల స్వరూప సురేందర్ కు పుత్ర శోకం మిగిలింది. ఆమె ఒక్కగానొక్క కొడుకు విశ్వతేజ (18) మనస్థాపం తో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఈర్ల స్వరూప-సురేం�
Suicide | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని జంతర్మంతర్ (Jantar Mantar) దగ్గర ఓ వ్యక్తి ఆత్మహత్య (Suicide) కు పాల్పడ్డాడు. తన వద్దనున్న తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చేతికొచ్చిన పంట మొంథా తుపాన్ ప్రభావంతో పూర్తిగా దెబ్బతినడంతో కలత చెందిన ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేటలో చోటుచేసుకున్నది.
ఆర్థిక సమస్యలతో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ మల్లికార్జుననగర్లో నివాసముంటున్న కానిస్టేబుల్ డీ శ్రీకాంత్�
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్ఐ అజ్మీరా రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం..