Suicide | తల్లి ఫోన్ మాట్లాడుతలేదనే వేదనతో కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. తమిళనాడులోని తిరుముడివాక్కంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దిగుబడులు రాక.. అప్పుల భారం మోయలేక మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా దేగామ గ్రామానికి చెందిన విఠల్ (54) తనకున్న మూడెకరాల్లో పత్తి వేశాడు.
Hyderabad | హైదరాబాద్లో తీవ్ర విషాదం నెలకొంది. అత్తాపూర్లో మెహందీ ఆర్టిస్ట్ పింకీ శర్మ ఆత్మహత్య చేసుకుంది. తన ఇంట్లో చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అత్తాపూర్ పోలీసులు కేసు �
Farmers Suicide | సాగునీరు అందక, పంటకు గి ట్టుబాటు ధర లేక ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో అప్పుల బాధతో ఇద్దరు రై తులు ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసాన్పల్లికి చెందిన గుమ్మడిదల వెంకటయ్య (47) �
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన నలుగురు పిల్లల్ని అతి కిరాతకంగా గొంతుకోసి చంపేశాడు (Father Kills Four Children).
పంచాయతీ కార్యాలయంలో తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్లాదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. కుటుంబీకులు, ఎస్ఐ ప్రవీణ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
ఉపాధి లేక.. అప్పుల బాధ భరించలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడుపుల గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్నది.
Suicide | క్షణికావేశంలో ఓ వ్యక్తి తన ప్రాణం తీసుకున్నాడు. భార్యతో గొడవ పెట్టుకుని, ఆమె వారిస్తున్నా వినకుండా తన కళ్ల ముందే కదులుతున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రంలోని సవాయ్ మా