గత మూడు నెలల వ్యవధిలో మహారాష్ట్రలో 766 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రభుత్వానికి రైతులు ఎప్పుడు దగ్గర అవుతారని ఎన్సీపీ-ఎస్సీపీ ఎంపీ ఫాజియా ఖాన్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
‘ఆత్మహత్య చేసుకుని చనిపోతా’ అంటూ తరచూ భర్తను భార్య బెదిరించడం, మతం మారమని అతడిని ఒత్తడి చేయడం మానసిక క్రూరత్వమే అవుతుందని ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు చెప్పింది.
ఉరేసుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కొక్కొండ రమేష్-రజితల పెద్ద కుమారుడు అభిలాష్ (19) శు�
హైదరాబాద్ బాచుపల్లిలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో విద్యార్థిని వర్షిత ఆత్మహత్యపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది.
Telangana | భర్తే లోకమని భావించింది ఆ భార్య. నిండునూరేళ్లు తనకు తోడుగా ఉంటాడని అనుకుంది. కానీ అర్ధాంతరంగా భర్త మరణించడం తట్టుకోలేకపోయింది. ఆయన లేని జీవితంలో ఉండలేనని తన రెండేళ్ల కుమారుడిని చంపి, తాను ఆత్మహత్య చ�
AP News | ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎస్సీ కార్పొరేషన్ సెక్రటరీ చిన్నరాముడు కుమార్తె మాధురి సాహితీ బాయి (27) ఆత్మహత్య చేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న 8 నెలల్లోనే ఆమె ఆత్మహత్యకు పాల్
UP Poll Officer Suicide | ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పని ఒత్తిడి వల్ల ఎన్నికల సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక బూత్ లెవర్ ఆఫీసర్ (బీఎల్వో) సూసైడ్ చేసుకున్నాడు. దీనికి ముందు తన పిల�
Ashika Ranganath | టాలీవుడ్ నటి ఆషికా రంగనాథ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె మేనమామ కూతురు అచల్ (22) నవంబర్ 22న ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగంలో చేరబోతున్న అచల్, తన ద