జమ్ముకశ్మీర్లో నర్సంపేటకు చెందిన ఆర్మీ జవాన్ కుటుంబ కలహాల తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు రోజుల తర్వాత స్వగ్రామానికి మృతదేహం చేరుకోగా, శోకసంద్రంలో కుటుంబ సభ్యు లు, బంధువులు దహన సంస్కారాలు నిర్వహించా�
జమ్ముకశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణకు చెందిన జవాన్ ఆత్మహత్య (Jawan Suicide) చేసుకున్నాడు. అతని భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు అందజేశారు.
నల్లగొండ మండలంలోని అన్నేపర్తి 12వ బెటాలియన్లో తెలంగాణ పోలీస్ శాఖ, అత్మహత్యల నివారణ '' కమిటీ ఆధ్వర్యంలో శనివారం అత్మహత్యల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ కె.వీరయ్య కార్యక్రమాన్న�
హైదరాబాద్ నేరెడ్మెట్ పరిధిలో విషాదం నెలకొంది. ఫోన్ ఎక్కువగా చూడకుండా, చదువుపై శ్రద్ధ పెట్టాలని తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. తమ ఇంటిపై ఉన్న రేకుల షెడ్డులో ఉరివేసుకు
జొన్న రైతులు పంటను విక్రయించడానికి పడిగాపులు కాస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 12 మార్కెట్లలో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా జొన్నలను మద్దతు ధర క్వింటాలుకు రూ.3371తో సేకరిస్తున్నది.
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని గోవర్ధన్ అనే హోంగార్డు(డ్రైవర్) గురువారం ఆత్యహత్య చేసుకున్నాడు. తిరుమలగిరి డివిజన్ ఫోర్స్ మొబైల్ డ్రైవర్గా పని చేస్తున్న గోవర్ధన్కు కుమారుడు, కూ తురు ఉన్నారు
జేఈఈలో మంచి ర్యాంక్ రాలేదని తీవ్ర మనస్థాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణగూడ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బాల్యతండాకు చెందిన
అనారోగ్యం కారణంగా గొల్లపల్లికి చెందిన ముద్ర కూల అంజని (19) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. అంజలి గత కొంతకాలంగా మూర్చ సంబంధిత వ్యాధితో బాధపడుతుంద�
వ్యవసాయంలో దిగుబడులు రాక.. అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో ఓరైతు లు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్ల గ్రామంలో చోటుచేసుకున్నది.
పెళ్లి కావడం లేదని బెంగతో మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. ప్రొహిబిషన్ ఎస్సై లక్ష్మణ్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఒగ్గు మహేష్(23) కు గత కొ
మండల కేంద్రానికి చెందిన రాయ్ మనోజ్ నీట్ పరీక్ష బాగా రాయలేదనే మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని అంగడిబజార్ మెయిన్ రోడ్డులో నివాస�
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కపూర్లో దారుణం చోటుచేసుకున్నది. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. సుభాష్ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి మల్కపూర్లో నివాసం ఉంటున్నాడ