B.Tech Student | పాఠాలు అర్థం కావట్లేదని మనస్తాపం చెందిన ఓ బీటెక్ స్టూడెంట్ దారుణానికి ఒడిగట్టింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హనుమకొండ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
అటవీ శాఖ అధికారులు తమ గుడిసెలు కూలుస్తుండటంతో మనస్తాపానికి గురైన గొత్తికోయగూడెం వాసి పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం శాంతినగర్లో జరిగింది.
BJP Protest | బీజేపీ వేమనపల్లి మండల అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
పరువు పోయిందని తలెత్తుకొని తిరగలేను అంటూ చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్ లోని విజయపురి కాలనీకి చెందిన రేవల్లి రాజు (40) గత కొద్ది రోజుల క్రితం కుటు�
ఆర్థిక ఇబ్బందులు తాళలేక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని ఎల్లంల గ్రామంలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బిర్రు వాసు (55) చేనేత వృత్తిన�
ఆర్థిక ఇబ్బందులతో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపేటకు చెందిన మొగిల�
Suicide | పోచపూర్ గ్రామానికి చెందిన తడబోయిన శివకుమార్ (34) శనివారం ఉదయం ఇంటి నుంచి బైక్పై రోజువారీగా ఖేడ్లో టైలర్ వర్క్ కోసం బయలుదేరి వెళ్లాడు. అయితే మార్గమధ్యలో నల్లవాగు పరిసరాల్లో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహ
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. కోరుకున్నోడిని ప్రేమ వివాహం చేసుకున్న ఆరు రోజులకే యువతి ఆత్మహత్య (Suicide) చేసుకున్నది.