హైదరాబాద్ హబ్సిగూడలో (Habsiguda) విషాదం చోటుచేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడు, కుమార్తెను చంపి దంపతులు బలవన్మరణం చెందారు.
అప్పుల బాధ భరించలేక ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబ్నగర్ జిల్లాలో యువరైతు, భువనగిరి జిల్లాలో కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు (Farmer Suicide) కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ నుంచి ఎలాంటి భరోసా లేకపోవడం, సాగుకు నీళ్లు అందక కండ్లముందే పంటలు ఎండిపోతుండటంతో రైతులు బలవన్మరనం చెందుతున్నారు. యాదాద్రి భువన
పరీక్షలు దగ్గరికొచ్చాయి.. చదువుకోమని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Man Kills Wife, Dies By Suicide | ఒక వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వ్యక్తి మరణంపై అతడి తాత తీవ్ర మనస్తాపం చెందాడు. మనవడి చితిపైకి దూకి సజీవ దహనమయ్యాడు. దీంతో మహిళ హత్య, ఇద్దరు వ్యక్తుల ఆత్మహత్యలప�
అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయిపేటలో జరిగింది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. గుండాయిపేట చెందిన రైతు ఎల్ములే బాబురావు (51)కు 5 ఎకరాల భూమి ఉంద�
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రామంచకు చెందిన ఆర్మీ విశ్రాంత ఉద్యోగి ఎడ్ల శ్రీకాంత్ రెడ్డి (38) గురువారం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు ఆర్మీ వ�
Suicide | బెంగళూరులో అతుల్ శుభాష్ అనే ఐటీ ఉద్యోగి భార్య వేధింపులు భరించలేకనే చనిపోతున్నానని 40 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నెల 24న ముంబై ఐటీ ఉద్యోగి మానవ్ శర్మ తన చావుకు తన భార్య వేధింప�
IFS officer: ఢిల్లీలో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బిల్డింగ్ మీద నుంచి దూకి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన చాణక్యపురిలో జరిగింది. ఆ ఆఫీసర్ను జితేంద్ర రావత్గా గుర్తించారు. కొన్ని రోజుల నుంచి ఆయన �
పెద్దపల్లి మండలంలోని (Peddapalli) సబ్బితం గ్రామంలో విషాదం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన పెరుక రాయమల్లు (57) అనే వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒంటరితనం భరించలేక బలవన్మరణం చెందినట్లు బసంత్
Crime | మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోపాల్వాడలో కన్నవేణ రాజమణి (35) అనే వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు మంచిర్యాల పట్టణ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.