వేములవాడ పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. వేములవాడ లోని గాంధీనగర్కు చెందిన మ్యాన పల్లవి (23) చెక్కపల్లి రహదారిలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహ
మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఓ ఆర్టీసీ కండక్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్స్టేషన్లో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్నది.
ఆర్థిక ఇబ్బందులతో ఓ వైద్యుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం... గాజులరామారం సర్కిల్ (డివిజన్) పరిధి, మెట్ కాని గూడాలోని స
ప్రజలకు ధైర్యం చెప్తూ అండగా నిలవాల్సిన కొందరు పోలీసులు అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉద్యోగ ఒత్తిళ్లకు తోడు, వ్యక్తిగత పరిస్థితులు బాధించడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
ఖమ్మం పట్టణంలోని (Khammam) శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. శుక్రవారం ఉదయం ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న డీ. యోగ నందిని (17) అనే విద్యార్థిని కాలేజీ హాస్టల్లోని తన గదిలో ఉరివే�
సిరిసిల్ల జిల్లా కోనరావుపేట (Konaraopet) మండలంలోని బావుసాయిపేటలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. బావుసాయిపేట పరిధిలోని రామన్న పల్లెకు చెందిన గుంటి భూమయ్య (62) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
రైతుబంధు రాలేదు.. రుణమాఫీ కాలేదు.. చదువున్న కొడుకుకు కొలువు దక్కుతుందన్న ఆశ లు అడియాసలవుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన ఓ రైతు బలవన్మరణానికి పా ల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల్లో
Nepali Students Protest | ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ) క్యాంపస్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న 20 ఏళ్ల నేపాల్ విద్యార్థిని ఆ
Hyderabad | ఆన్లైన్లో గేమ్లు ఆడుతూ డబ్బులు పోగొట్టుకోవడంతో ఓ యువకుడు ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Mysuru | కర్ణాటక ( Karnataka) రాష్ట్రం మైసూరు (Mysuru)లో విషాద ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.