Inter result | కామారెడ్డి : ఇంటర్ ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో విద్యార్థిన ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బిక్నూర్ గ్రామానికి చెందిన రెడ్డి గంగవ్వ కొడుకు చనిపోయాడు. కాగా ఆ �
అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు జనగామ, నిజామాబాద్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలకు చెందిన అనపర్తి లక్ష్మి(52)-శంకరయ్య దంపతులు.
sucide | ఓదెల, ఏప్రిల్20 : కూతుర్లకు పెళ్లి చేసిన అప్పులు తీర్చలేక ఓ తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఓదెల మండలం పోత్కపల్లిలో చోటు చేసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. గిరాకీ లేకపోవడంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 102 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు.
సరైన పంట దిగుబడి రాలేదని నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఉమ్రి(కే)కు చెందిన కదం బాలాజీ (45) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ భానుప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీ తనకున్న రెండు ఎకరాల్లో పంట సాగు చేయగా సరైన
పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడు నివాసం ఉండే ఇంటిపై నుంచి దూకడంతో ప్రియురాలికి తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్ కు తరలిస్తుండగా మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది.
ఇద్దరు అక్కాచెల్లెళ్లు మానసిక స్థితి సక్రమంగా లేక అనారోగ్యానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహ త్య చేసుకున్నారు. ఈ సంఘటన కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సాగుకు నీళ్లు లేక పంటలు ఎండిపోవడంతో తీవ్రమనస్తాపం చెందిన ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటనలు జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
ప్రేమ పేరుతో మోసపోయి ఆత్మహత్యకు పాల్పడిన యువతి మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన సోమవారం రాత్రి నిడమనూరు (Nidamanuru) మండలం బొక్కమంతలపాడు గ్రామంలో జరిగింది.
అప్పుల బాధతో మరో రైతు మృతిచెందారు. జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లా గోరి కొత్తపల్లి మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన బుల్లవేణి రాజయ్య (59) అనే రైతు చేసిన అప్పులు తీర్చే దారిలేక ఆదివారం సాయంత్రం ఆత్మహత్య�