ఫైనాన్స్ కిస్తీలు, చేసిన అప్పులు తీరకపోవడంతో పాటు మహిళలకు ఉచిత బస్సుతో ఆటో నడవక మరిన్ని అప్పులు కావడంతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది.
Suicide | తనను చుట్టుముట్టిన ఆర్థిక, కుటుంబ సమస్యలను పరిష్కరించుకోలేక మానసిక వేదనకు గురైన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
జగిత్యాల జిల్లా మల్లాపూర్లో (Mallapur) విషాదం చోటుచేసుకున్నది. మల్లాపూర్ మండలం కేంద్రంలోని ఒడ్డెర కాలనీకి చెందిన దండుగుల శ్రీనివాస్ (22) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
బీఆర్ఎస్ బోరబండ డివిజన్ మైనారిటీ నాయకుడు సర్దార్ ఇంటి నిర్మాణంపై బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసింది బాబా ఫసియుద్దీన్ పీఏ సప్తగిరి అని టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసీద వెల్లడించారు.
Indiramma House | ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతపట్ల గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన బోరబండ కార్పొరేటర్ బాబాఫసియుద్దీన్ వేధింపులకు స్థానిక డివిజన్ బీఆర్ఎస్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు మహమ్మద్ సర్దార్ బలయ్యారు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోవడంతో కక్షగట్ట�
కాంగ్రెస్ కార్పొరేటర్ అరాచకాలకు బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు (BRS Leader) బలయ్యాడు. అడిగినంత డబ్బు ఇవ్వలేదని కక్షగట్టిన అధికార పార్టీ కార్పొరేటర్ బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసి బీఆర్ఎస్ మైనార్టీ నాయకు�
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన సిరిపురం శ్రీహరి (47) అనే వ్యక్తి అప్పుల బాధ తాళ లేక బుధవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యలు పాల్పడినట్లు ఎస్సై సుధీర్ రావు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు వల్ల ఆటోలు నడవకపోవడం.. పొద్దంతా పడిగాపులు కాసినా ఆటో ఎక్కేవారు లేకపోవడం.. దీనికితోడు కుటుంబ పోషణ భారం కావడం.. అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ ఆట
ఎస్వోటీ పోలీసుల అత్యుత్సాహంతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ యశోద దవాఖాన ఐసీయూలో కోమాలో ఉన్నట్టు తెలిసింది.
నేత కార్మికులు మనోధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి.రాఘవరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైద్యశాలలోని మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర�
Family Suicide: పంచకులలో జరిగిన విషాద ఘటన తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఏడు మంది సూసైడ్ చేసుకున్నారు. కారులో వాళ్లంతా ప్రాణాలు విడిచారు. అయితే ఆ కుటుంబంపై 20 కోట్ల అప్పు ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్లోని (Hyderabad) సైదాబాద్లో విషాదం చోటుచేసుకున్నది. వీడియోగేమ్ ఆడొద్దన్నందుకు 16 ఏండ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాబాద్కు చెందిన బాలుడు ఇటీవల జరిగిన పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు.
Suicide | దొంగతనం చేయకపోయినా తనను దొంగను చేశారని, ఓ కిరాణ దుకాణం యజమాని మాటలు నమ్మి తల్లి కూడా తనను కొట్టిందని ఓ పన్నెండేళ్ల బాలుడు ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నాడు.