ఇద్దరు అక్కాచెల్లెళ్లు మానసిక స్థితి సక్రమంగా లేక అనారోగ్యానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహ త్య చేసుకున్నారు. ఈ సంఘటన కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సాగుకు నీళ్లు లేక పంటలు ఎండిపోవడంతో తీవ్రమనస్తాపం చెందిన ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటనలు జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
ప్రేమ పేరుతో మోసపోయి ఆత్మహత్యకు పాల్పడిన యువతి మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన సోమవారం రాత్రి నిడమనూరు (Nidamanuru) మండలం బొక్కమంతలపాడు గ్రామంలో జరిగింది.
అప్పుల బాధతో మరో రైతు మృతిచెందారు. జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లా గోరి కొత్తపల్లి మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన బుల్లవేణి రాజయ్య (59) అనే రైతు చేసిన అప్పులు తీర్చే దారిలేక ఆదివారం సాయంత్రం ఆత్మహత్య�
పోలీసులు తనను వేధిస్తున్నారంటూ ఆరోపిస్తూ ఓ బీఆర్ఎస్ కార్యకర్త సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో సోమవారం చోటుచేసుకుంది.
సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వడగండ్ల వానతో 27 ఎకరాల్లో నేలరాలిన పంట వద్దనే ఓ రైతు దిగాలుతో పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
దిగుబడి లేక.. సాగు కోసం చేసిన అప్పులు తీర్చే దారి లేక తీవ్ర మనస్తాపంతో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది.
Wife sent husband to jail, posts photos | ఒక మహిళ తన భర్తను జైలుకు పంపింది. అతడు జెలుకెళ్లినట్లు వ్యంగ్య ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో మనస్తాపానికి గురైన అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ ఉత్తీర్ణత కాకపోవడంతో ఓయూ టెక్నాలజీ కళాశాలలో కెమికల్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నన ఓ విద్యార్థి బుధవారం సాయంత్రం ఆత్మహత్యకు యత్నించాడు. తోటి విద్యార్థులు గమనించి
పెద్దపల్లి (Peddapalli) జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మూడేండ్ల కూతురిని చంపిన ఓ మహిళ, అనంతరం తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని జూలపల్లి మండలం కేంద్రానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి ఎల్�
ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో ఏమో కానీ, మూడేండ్ల కూతురును చంపి, ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన పెద్దపల్లిలో విషాదాన్ని నింపింది. ఎస్ఐ లక్ష్మణరావు తెలిపిన వివరాల ప్రకారం..
Youth | ఫైనాన్స్ వారు బైక్ తీసుకెళ్లడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని మానేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
Suicide | భార్యభర్తల మధ్య గొడవలు వాళ్లిద్దరినీ విడిపోయేలా చేశాయి. ఇద్దరూ వేర్వేరుగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఏడాది గడిచింది. కానీ సమస్య సమసిపోలేదు. ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. అయితే భార్యతో ఎడబాటును ఆ �