ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో ఏమో కానీ, మూడేండ్ల కూతురును చంపి, ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన పెద్దపల్లిలో విషాదాన్ని నింపింది. ఎస్ఐ లక్ష్మణరావు తెలిపిన వివరాల ప్రకారం..
Youth | ఫైనాన్స్ వారు బైక్ తీసుకెళ్లడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని మానేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
Suicide | భార్యభర్తల మధ్య గొడవలు వాళ్లిద్దరినీ విడిపోయేలా చేశాయి. ఇద్దరూ వేర్వేరుగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఏడాది గడిచింది. కానీ సమస్య సమసిపోలేదు. ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. అయితే భార్యతో ఎడబాటును ఆ �
ఉద్యోగం రాలేదన్న దిగులుతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు ఉసురు తీసుకున్నాడు. సిరిసిల్ల సీఐ కృష్ణ వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని అంబికానగర్కు చెందిన చింతకుంట దుర్గాప్రసాద్(22) స్థానికంగా ఓ ప�
Hyderabad | ఖైరతాబాద్, ఏప్రిల్ 4 : సమయానికి కల్లు దొరకలేదని ఓ వ్యక్తి ప్రాణం తీసుకున్నాడు. కొంతకాలంగా కల్లుకు బానిసైన అతను.. రెండు రోజులుగా తాగకపోవడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురై.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబ�
Peddapally | పెద్దపెల్లి టౌన్, ఏప్రిల్ 3: పెద్దపల్లి పట్టణంలోని మారుతి నగర్ లో నివాసముండే వరంగల్ జిల్లాకు చెందిన ఆర్టిజన్ కార్మికుడు రాజకుమార్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట
సాగు నీళ్లు లేక పంట ఎం డిందని, అప్పులు మీదపడ్డాయని మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపూర్లో చోటుచేసుకున్నది.
AP News | పిల్లాడి స్కూల్ ఫీజు కట్టాలని తెలిసిన వ్యక్తి నుంచి పది వేల రూపాయలు అప్పుగా తీసుకోవడమే పాపమైపోయింది. రూ.10వేలకు వడ్డీ మీద వడ్డీతో రెండు నెలల్లో రూ.24వేలు చెల్లించింది. అయినప్పటికీ అదంతా వడ్డీ కింద జమచే
చదువుకోవడం ఇష్టం లేక మనస్థాపంతో ఓ యువకుడు ఫ్లై ఓవర్ ఫుట్పాత్పైకి ఎక్కి దూకడంతో తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Student Suicide | స్కూల్ ఫీజు బకాయి ఉన్నందుకు ఒక విద్యార్థినిని పరీక్షకు అనుమతించలేదు. ప్రిన్సిపల్, సిబ్బంది అందరి ముందు ఆమెను అవమానించారు. దీంతో ఆ బాలిక మనస్తాపం చెందింది. ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడి మరణిం�