వ్యవసాయంలో దిగుబడులు రాక.. అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో ఓరైతు లు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్ల గ్రామంలో చోటుచేసుకున్నది.
పెళ్లి కావడం లేదని బెంగతో మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. ప్రొహిబిషన్ ఎస్సై లక్ష్మణ్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఒగ్గు మహేష్(23) కు గత కొ
మండల కేంద్రానికి చెందిన రాయ్ మనోజ్ నీట్ పరీక్ష బాగా రాయలేదనే మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని అంగడిబజార్ మెయిన్ రోడ్డులో నివాస�
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కపూర్లో దారుణం చోటుచేసుకున్నది. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. సుభాష్ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి మల్కపూర్లో నివాసం ఉంటున్నాడ
రాజస్థాన్లోని కోటాలో నీట్-యూజీ కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ అరవింద్ భరద్వాజ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆమె కుటుంబం మధ్య ప్రదేశ్లోని షియోపూర్ �
రాజస్థాన్లోని కోటాలో నీట్-యూజీ కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ అరవింద్ భరద్వాజ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆమె కుటుంబం మధ్య ప్రదేశ్లోని షియోపూర్ �
ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందులు తాళలేక సిరిసిల్లలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్యనగర్కు చెందిన బత్తుల విఠల్ (55) మరమగ్గాల కార్ఖానాలో జాఫర్(మెకా
ఆర్థిక ఇబ్బందులతో దంపతులిద్దరు గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య రాజేశ్వరి (38) మృతి చెందగా భర్త రాజేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ �
Suicide | ఆర్థిక ఇబ్బందులతో దంపతులిద్దరూ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య రాజేశ్వరి (38)అక్కడికక్కడే మృతి చెందగా రాజేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తన భూమిని కొందరు ఆక్రమించడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. పొరండ్ల గ్రామ�
medical students suicide | దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో 119 మంది వైద్య విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 64 మంది ఎంబీబీఎస్ అండర్ గ్రాడ్యుయేట్లు, 55 మంది పీజీ మెడికల్ విద్యార్థులు. అలాగే గత ఐదేళ్లలో 1,116 మంది వైద్య విద్�
Indian techie: అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయ సంతతి టెకీ పారిశ్రామికవేత్త హర్షవర్ధన్ తన భార్య, కుమారుడిని చంపేశాడు. ఈ ఘటన వాషింగ్టన్ సమీపంలోని న్యూకాసిల్లో జరిగింది. ఏప్రిల్ 24వ తేదీన మర్డర్ జ�
సాగు కలిసి రాక మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కాళేశ్వరం నీళ్లు రాక పంట ఎండటంతో సూర్యాపేట జిల్లాలో ఒకరు, దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక మెదక్ జిల్లాలో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. సూ