Family Suicide | ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. వారు సల్ఫస్ మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల ఏదో కారణంతో భర్తలను హతమారుస్తూ కొందరు మహిళలు వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఢిల్లీలో కరెంట్ షాకిచ్చి భర్తను భార్య చంపిన ఉదంతం మరువక ముందే ఇప్పుడు మరో దారుణం వెలుగుచూసింది.
లూడో గేమ్కు బానిసగా మారి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మహబూబ్నగర్ జిల్లా నర్వ మండలం జక్లేర్ గ్రామానికి చెంది�
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచులాపూర్ గ్రామానికి చెందిన రైతు ముక్కెర సంతోష్(47) అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. సంతోష్కు ఐదెకరాల ఎన�
Suicide | అప్పుల బాధ భరించలేక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య (Suicide) కు పాల్పడ్డారు. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి, ఆ తర్వాత దంపతులు విషం సేవించారు.
Suicide | అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో అప్పులపాలైన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి మాజీ సర్పంచ్ తాళ్ల విజయలక్ష్మి భర్త రవి పురుగులమందు తాగి సోమవారం ఆత్మహత్యకు