ఎంత ప్రయత్నించినా ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని, కొద్ది మారుల తేడాతో జాబ్ పోతున్నదని మనస్తాపానికి గురైన ఓ యువతి చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాకలో శ
Suicide | ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీకి తీసుకున్న అప్పు తీర్చలేక, అప్పులిచ్చిన వాళ్ల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. అప్పుల వాళ్లు తనను ఎలాంటి మాటలతో హింసించారో తన సూసైడ్ నోట్ (S
ఇందిరమ్మ ఇండ్ల జాబితా నుంచి తన పేరును ఎందుకు తొలగించారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నేతలు సొంతపార్టీ కార్యకర్తనే బలిగొన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అధికార పార్టీ నేతలు, పోలీసులు కలిస�
Suicide | మతిస్థిమితం లేని ఓ యువకుడు జీవితంపై విరక్తి చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఖమ్మంలో పనిచేసే రైల్వే ఎస్సై భార్య గడ్డి మం దుతాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులతోనే తమ కుమార్తె మృతిచెందినట్టు క�
Swetcha | ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు మరిన్ని మలుపులు తిరుగుతోంది. ఆమె మరణానికి తానే కారణమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్ట్ పూర్ణచందర్, ఎట్టకేలకు మౌనం వీడి ఐదు పేజీల బహిరంగ లేఖను విడుదల చే
ప్రముఖ జర్నలిస్ట్, టీవీ యాంకర్ స్వేచ్ఛ (Journalist Swetcha) ఆత్మహత్యకు పాల్పడ్డారు. గాంధీనగర్లోని ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తున్నది. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరు
సాంచాలు నడువక ఉపాధి కరువై.. బతుకు భారమై, అప్పులు పెరిగి జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సందీప్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడిమ్యాల మండల కేం�
గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా (Assistant Professor) పనిచేస్తున్న నిఖిల్ మదన్ ఆత్మహత్య చేసుకున్నారు. భార్య టీవీ చూస్తుండగా తాను ఉంటున్న 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందికి
ఫర్టిలైజర్ యజమాని, కాంగ్రెస్ నాయకుడు రాచకొండ కృష్ణ వేధింపులు భరించలేకే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం అగర్గూడ గ్రామానికి చెందిన తుమ్మిడే రాజశేఖర్ (22) ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర భూతగడ్డ సతీష్ (36) అనే వ్యక్తి మద్యం తాగిన మైకంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఎస్ఐ శీలం లక్ష్మణ�
ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామ పంచాయితీ లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుడైన పర్లపల్లి మల్లేష్ మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మల్లేష్ గత 15 ఏండ్లుగా గ్ర�