అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం క్యాసారంలో చోటుచేసుకున్నది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. క్యాసారం గ్రామానికి చెందిన సంగపు ఆంజనేయులు(48) పంట సాగుకోసం అప
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన ఐలు రాజు గౌడ్(41) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. రైల్వే పోలీస్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాజు గౌడ్ �
Audio Viral | టీడీపీ నేతల వేధింపులకు గర్భిణీ బలైంది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో టీడీపీ కార్యకర్త భార్య శ్రావణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన భర్త వేరే వాళ్లతో పడుకోబెట్టాలని చూస్తున్నాడని, పోలీసుల దగ్గర�
అంబులెన్స్ రాకపోవడంతో ఆత్మహత్యకు యత్నించిన యువతిని బైక్పై తరలించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పిన్రెడ్డిగూడెంలో జరిగిన ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిన్రెడ్డిగూడేనికి చెందిన గుగులోత�
Suicide | వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అతడు ముస్లిం, ఆమె క్రిస్టియన్. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ముందుగా ఆమె ముస్లిం (Muslim) మతంలోకి మారాలని అతడు షరతు విధించాడ�
Sangareddy | సమయానికి 108 అంబులెన్స్ రాకపోవడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
అప్పులు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోవడంతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. కరీంనగర్లోని సుభాష్నగర్కు చెందిన రిటైర్డ్ ఏఎస్ఐ భాస్కర్కు ముగ్గురు �
Man Kills Wife With 2 Lovers | ఒక వ్యక్తి తన ఇద్దరు ప్రియురాళ్లతో కలిసి భార్యను హత్య చేశాడు. ఆత్మహత్యగా నమ్మించేందుకు ప్రయత్నించాడు. అత్త ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ వ్యక్తిని, ఇద్దరు ప్రియురాళ్లను అరెస్ట్ చే�
తన తల్లి ప్రవర్తన చూడలేక ఓ కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గంగారం లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గంగారం గ్రామానికి చెందిన దుర్కి అనిల్ (22) సెంట్రి�
కోదాడ పట్టణ పరిధి చెరువు బజార్లో గురువారం ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువు బజార్లో ఉండే ఉప్పుతల లక్ష్మి (40) అనే మహిళ తన ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని చన�
సస్పెండ్ అయ్యాననే మనోవేదనతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ అనుదీప్ కథనం ప్రకారం... రాణిగంజ్ ప్రాంతానికి చెందిన కిరణ్ బాబు(37) 2009 బ్
మానసిక రోగి జీవితాన్ని చక్కదిద్దాలని ప్రేమించి పెండ్లి చేసుకున్న సైకాలజిస్ట్.. చివరకు అతడి వేధింపులతోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎస్ఆర్నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..