Tragedy | రోజూ లాగే బడికెళ్లి ఇంటికొచ్చే సరికి ఇంటి కొచ్చిన పిల్లలను లాలనగా చూసుకునే తల్లి కండ్ల ముందే విగత జీవిగా పడి ఉండడాన్ని చూసిన చిన్నారులు లే మమ్మీ అంటూ.. రోధించిన తీరు పలువురి కంట తడి పెట్టించింది.
దిగుబడులు రాక.. అప్పుల భారం మోయలేక.. ఫైనాన్స్ సంస్థల ఒత్తిడి భరించలేక తీవ్ర మనస్తాపంతో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో చోటుచేసుకున్నది.
కారణాలు ఏవైనా కావొచ్చు.. ఆత్మహత్య అనేది సహేతుకం కాదని తెలంగాణ సైకాలజిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు మోత్కూరి రామచంద్రం అన్నారు. బుధవారం ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం కావడంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహ
కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సింగరేణి కొత్తగూడెం ఏరియా కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని ఎర్రగడ్డలో శనివారం చోటుచేసుకుంది.
Geeta Singh | తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన లేడి కమెడియన్ గీతా సింగ్. ఈ అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషాదకర అనుభవాన్ని పంచుకున్నారు. సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్తో �
ద్దరు పిల్లలతో పాటు తల్లి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయాణఖేడ్ నియోజక వర్గం నిజాంపేట్ మండల కేంద్రంలో చోటుచేసుకున్నది, స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..
Mulugu | జిల్లా కేంద్రం పరిధిలోని మాధవరావుపల్లి గ్రామానికి చెందిన మైదం మహేష్ (30) అనే గ్రామ పంచాయతీ కార్మికుడు మూడు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాడు.
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం పంజాబ్ గడ్డకు చెందిన మైలారం జై కుమార్ (23) బుధవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడేండ్ల క్రితం జై కుమార్ హైదర�
ఆత్మహత్యల నివారణ సామాజిక బాధ్యత అని ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్, సైకాలజిస్ట్, డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. జీవితం జీవించడానికే అని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని, కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంతో �
హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో (KPHB) దారుణం చోటుచేసుకున్నది. అప్పుల బాధతో చనిపోవాలని భార్యభర్తలు నిర్ణయించుకున్నారు. భర్త చనిపోగా భార్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నది.
Suicide | ' నా లవర్ అని తెలిసి కూడా అతడిని ఎలా ప్రేమిస్తావు.. నువ్వే మా ప్రేమకు అడ్డుగా ఉన్నావు.. నువ్వు లేకపోతే మేం ప్రశాంతంగా ఉంటాం.. చచ్చిపో' అంటూ స్నేహితురాలిని మరో యువతి బెదిరించింది
Rabies | అనుమానం పెనుభూతమై ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది. రేబిస్ సోకిందనే భయంతో ఓ మహిళ తన మూడేళ్ల కూతుర్ని చంపి.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోనప్పగుట్టలో ఈ విషాద ఘటన చోటు చేస