మంచిర్యాల జిల్లా చెన్నూర్ బాలికల సాంఘిక సంక్షేమ గురుకులంలో ఏడో తరగతి విద్యార్థిని శ్రీహిందు (13) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాఠశాలలో ఉపాధ్యాయులు వేధిస�
Student Suicide | చెన్నూర్ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది.
Mother | కళ్యాణి(24) అనే వివాహిత తన కొడుకు శ్రేయాన్ష్(3)తో సహా ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ పరిధిలో వెలుగుచూసింది.
సాఫీగా సాగుతున్న ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం చిన్నాభిన్నం చేసింది. ఇంటిపెద్ద రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ ఇల్లాలు తీవ్రంగా కలత చెంది, కఠిన నిర్ణయం తీసుకున్నది. ఇంద్రకరణ్ ఎస్సై విజ
ఆర్థిక ఇబ్బందులతో తరుచూ భార్యాభర్తల మధ్య వివాదంతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్�
MBBS Student Suicide | ఒక ఎంబీబీఎస్ విద్యార్థి ఆన్లైన్ గేమ్లో డబ్బులు కోల్పోయాడు. దీంతో మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీ హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇందిరమ్మ ఇల్లు మధ్యలోనే ఆగిపోవడంతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం శాంతినగర్లో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన గుగులోత్ గోపాల్ (40) వ్యవసాయం చేస్తూ క
Farmer Suicide | యాదాద్రి భువనగిరి జిల్లాలో అప్పుల బాధతో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మకూరు(ఎం) మండలంలోని రాయిపల్లి గ్రామానికి చెందిన రైతు నాతి మల్లయ్య గౌడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.