పెండ్లయిన నెలన్నర రోజులకే నవ దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకట సుబ్బరావు తెలిపిన వివరాల ప్రకారం..కూకట్పల్లి కుమ్మరి బస్తీకి చెందిన యోంజ�
Son suicide, mother hangs | తల్లితో గొడవ కారణంగా ఒక వ్యక్తి విషం తాగి చనిపోయాడు. అయితే కుమారుడి మరణాన్ని తల్లి తట్టుకోలేకపోయింది. చీరతో ఉరివేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుక
Suicide | ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన ఆ యువకుడి కలలు కల్లలయ్యాయి. ఉద్యోగం దొరకక, అప్పుల బాధ తాళలేక చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లాకు చెందిన ఇరగనబోయిన చందు(26) అనే యువకుడు అ�
Suicide | ఉద్యోగం రాదేమోనన్న ఆందోళనతో అమెరికా (USA) లో కర్నూలు యువకుడు చందు (Chandu) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపుతోంది. 26 ఏళ్ల వయసులో ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళ�
భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే విషయం తెలిసిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటనకు సంబంధించిన కేసు విచారణలో జాప్యంపై పోలీసుల తీరు వివాదస్పదమవుతున్నది.
ధాన్యం కొనుగోలు విషయంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు సమాధానం చెప్పుకోలేక కనగల్ మండలం బచ్చనగూడెం ఐకేపీ సెంటర్ ఇన్చార్జి కొప్పుల సైదులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో నేతకార్మికుడు బలయ్యాడు. రెండున్నరేండ్లుగా సరైన పనిలేక.. ఆర్థిక ఇబ్బందులు భరించలేక మనోవేదనకుగురై ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సిరిసిల్లలోని అనంతనగర్
ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మాహుతి నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా పోలీసులు అప్రమత్తమై ముందు జాగ్రత్తగా ఆర్టీసీ డిపోల వద్ద పోలీసులు భ�
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదని, అది ప్రభుత్వ హత్యేనని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శంకర్ గౌడ్ ఆత్మహత్య సంఘటనపై ఆయన శుక్రవారం మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ ప�
lawyer dies by suicide | ఒక యువ న్యాయవాది కోర్టు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాల్యంలో తండ్రి అకృత్యాలే కారణమని సూసైడ్ నోట్లో ఆరోపించాడు. తన మృతదేహాన్ని తండ్రి తాకకూడదని అందులో పేర్కొన్నాడు.