Maharashtra : మహారాష్ట్రలో దారుణం జరిగింది. సైకో భర్త వరకట్న వేధింపులు, శారీరక దాడి, సీసీటీవీ నిఘాతో వేదనకు గురై ఒక నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన, మహారాష్ట్ర, అంబర్నాథ్ ప్రాంతం, శివాజి నగర్ పరిధిలో బుధవారం
Suicide | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాజధాని డెహ్రాడూన్ (Dehradun) లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీట్ పరీక్ష (NEET Exam) కు సిద్ధమవుతున్న 23 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పన్నెండో తరగతిలో పాఠశాల టాపర్గా నిలిచిన సదరు విద్యార్థి
NEET aspirant : నీట్ పరీక్ష మరో విద్యార్థిని ప్రాణం తీసింది. పరీక్షకు సంబంధించిన ఒత్తిడి తట్టుకోలేక ఉత్తరాఖండ్కు చెందిన 23 ఏళ్ల రియా కుమారి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.
Uttarakhand: డెహ్రాడూన్కు చెందిన 23 ఏళ్ల రియా కుమారి ఆత్మహత్య చేసుకున్నది. 23 ఏళ్ల ఆ అమ్మాయి నీట్ రీఎగ్జామ్ కోసం ప్రిపేరవుతున్నది. ఐ లవ్ యూ అంటూ తన పేరెంట్స్కు ఆమె సూసైడ్ నోట్ రాసింది.12వ తరగతిలో ఆమె 97 శాత�
IT Employee Suicide | సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడటం వరంగల్ జిల్లాలో కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న కాశీబుగ్గకు చెందిన యువతి మానసిక ఒత్తిడితో ఇంట్లోనే ఫ్యాన్
Sanchita Ugale: టీవీ నటి సంచితా ఉగాలే ఆత్మహత్య చేసుకున్నది. కుమ్కుమ్ భాగ్య సీరియల్లో ఆమె కీలక పాత్ర పోషించింది. ఆమె వయసు 22 ఏళ్లు. కుమ్కుమ్ భాగ్య టీవీ షోతో ఆమె పాపులర్ నటిగా మారింది. చావా చిత్రంలో కూడా ఆమ�
విహారయాత్రకు వెళ్తున్నామని సంబురపడిన ఆ చిన్నారులు తండ్రితోపాటు విగతాజీవులుగా మారారు. కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ తండ్రి క్షణికావేశంలో తన ఇద్దరు పిల్లలను నిజాంసాగర్ ప్రాజెక్టులోకి తోసేస
విహారయాత్రకు వెళ్తున్నామని సంబురపడిన ఆ చిన్నారులు తండ్రితోపాటు విగతాజీవులుగా మారారు. కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ తండ్రి క్షణికావేశంలో తన ఇద్దరు పిల్లలను నిజాంసాగర్ ప్రాజెక్టులోకి తోసేస
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో జీవితంపై విరక్తి చెందిన భర్త తన ఇద్దరు పిల్లలను నీళ్లలో తోసేసి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో శుక్రవారం చోటుచేసుకున్నది.
Tragedy | భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టటింది. భార్యతో గొడవ జరగడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లో దూకి ఆత్మహత్య చ�
పాలమూరు యూనివర్సిటీలోని హాస్టల్ గదిలో ఓ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్కు చెందిన తుప్పరి కృష్ణయ�
జగిత్యాల రూరల్ మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన శ్రీలత (20) సంవత్సరాల యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.