Tragedy Love Story | దసరా రోజు భర్త తిట్టాడనే మనస్తాపంతో పెళ్లయిన వారం రోజులకే క్షణికావేశంలో భార్య బలవన్మరణానికి పాల్పడింది. తన వల్లే తన అర్ధాంగి చనిపోయిందనే మనస్తాపంతో దీపావళి నాడు భర్త కూడా తనువు చాలించాడు.
నల్లగొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. తన ఇద్దరు పిల్లలను చంపిన తల్లి, ఆ తర్వాత తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఫైనాన్స్ వేధింపులు తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలో ఎల్లుపల్లిలో చోటుచేసుకున్నది. సిద్దిపేట త్రీటౌన్ పోలీసుల కథనం ప్రకారం..
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని శివంపేట మంజీరా నది వంతెనపై నుంచి వరదలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన అల్లె లోకచంద్ర మృతదేహం శనివారం లభ్యమైంది. జోగిపేట పట్టణానికి చెందిన అల్లె లోకచంద్ర (31) క్లింకార యూట్య�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్కు చెందిన దాసరి కిషన్ (68), భార్య నాగమణి (55), కుమారుడు వంశీ (30) కుటుంబకలహాలతో మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత మూడు రోజుల క్రితం ఓకే కుటుంబానికి చెందిన భార్యా,భర్త, కొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. గత మూడు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివ�
వర్షాల కారణంగా పంట దెబ్బతినగా.. సాగు కోసం చేసిన అప్పు భారంగా మారడంతో తీవ్ర మనస్తాపంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని గంగారం గ్రామ పరిధిలో చోటుచేసుకున్నది.
నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున రైలు కింద పడి ఒకరు మరణించినట్లుగా స్థానికుల ద్వారా సమాచారం అందినట్లు రైల్వే ఎస్సై సాయ రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్-జనకంపేట రైల్వే స్టేషన్ల మధ
Gadwal | జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం నెలకొంది. ఈ చదువు చదవలేకపోతున్నానని నోట్ రాసి గురుకుల కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే ప్రేమ వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిద