Suicide | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని జంతర్మంతర్ (Jantar Mantar) దగ్గర ఓ వ్యక్తి ఆత్మహత్య (Suicide) కు పాల్పడ్డాడు. తన వద్దనున్న తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చేతికొచ్చిన పంట మొంథా తుపాన్ ప్రభావంతో పూర్తిగా దెబ్బతినడంతో కలత చెందిన ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేటలో చోటుచేసుకున్నది.
ఆర్థిక సమస్యలతో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ మల్లికార్జుననగర్లో నివాసముంటున్న కానిస్టేబుల్ డీ శ్రీకాంత్�
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్ఐ అజ్మీరా రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం..
జాతీయ స్థాయి మెడిసిన్ ప్రవేశపరీక్ష అయిన నీట్కు (NEET) సన్నద్ధమవుతున్న ఓ విద్యార్థి బలవన్మరణం (NEET Student) చెందారు. అమ్మా నాన్న నన్ను క్షమించడం అంటూ సూసైడ్ నోట్ రాశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటు�
వర్షాల కారణంగా పత్తి పంట దెబ్బతినడంతో తీవ్ర ఆందోళనకు గురైన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో చోటుచేసుకున్నది.
Suicide | మహారాష్ట్ర (Maharastra) లోని ఛత్రపతి శంభాజీనగర్ (Chhatrapati Sambhajinagar) లో విషాద ఘటన జరిగింది. తాను, తన స్నేహితుడు బహిరంగ మూత్ర విసర్జన (Public urination) చేసిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది.
ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నా నిధులు మంజూరు కాలేదని, అధికారుల చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో నిధులు మంజూరు కాక అప్పు తెచ్చిన డబ్బులు తిరిగి ఎలా చెల్లించాలో తెలియక లబ్ధిదారుడు కోకుట్ల మల్లే శం తాసీ�
సమస్యలు తాత్కాలికం, కానీ జీవితం శాశ్వతమని ప్రజాసంఘాల నాయకుడు, టైగర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంజాల సురేష్ గౌడ్ (Suresh Goud) అన్నారు. బీబీనగర్ (Bibinagar) పట్టణ కేంద్రంలో ఉన్న పెద్ద చెరువులో ఇటీవల వరుసగా చోటుచేసుకుంట
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని వాటోలి గ్రామంలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని వాటోలి గ్రామానికి చెందిన బండోల్ల నరేశ్(22), అ
అద్దం పగిలితే అతికించొచ్చు. కానీ అతికించిన అద్దం మునుపటిలా ఉండదు. దాని సహజత్వాన్ని కోల్పోతుంది. నిజాయితీ కూడా అద్దం లాంటిదే. ఒక్కసారి దాన్ని కోల్పోతే, ఎప్పటికీ మునుపంత స్వచ్ఛంగా ఉండలేం.’ అన్నారు నటి తమన్�
Suicide | నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని ఫార్డి (బి) గ్రామానికి చెందిన ర్యాపన్వార్ రుక్మ బాయి అనే మహిళ సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపారు.