పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాజ్యసభ 2010లో ఆమోదం పొందిన ఈ బిల్లును లోక్సభ కూడా ఆమోదిస్తే, మహిళా సాధికారత దిశగా అడుగులు పడ�
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానుండగా పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం (All Party Meeting) ప్రారంభమైంది.
Treadmill | జిమ్లో వ్యాయమం చేస్తూ గుండెపోటుతో మరణించే ఘటనలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ సిటీలోగల ఓ జిమ్లో 19 ఏళ్ల యువకుడు వ్యాయామం చేస్�
Nipah virus | రళలో నిపా వైరస్ కలకలం రేపుతున్నది. ఆ రాష్ట్రంలో ఆరు నిపా కేసులు వెలుగుచూడగా అందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో నిపా వైరస్లో బంగ్లాదేశ్ స్ట్రెయిన్ చాలా ప్రమాదకరమని ‘ఇండియన్ కౌన్సిల్
Nitish Kumar | కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీరుపై బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఆయన అడ్డగోలుగా నోటికొచ్చింది మాట్లాడుతాడని, ఆయన మాటలను తాను పట్టించుకోనని అన్నారు.
Rajnath Singh | త్రివిధ దళాలను మరింత బలోపేతం చేయడానికి రూ.45 వేల కోట్లతో అత్యాధునిక ఆయుధ సంపత్తిని కొనుగోలు చేయాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశం నిర్ణయి
బిహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ (Ramcharitmanas) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ్చరిత్మానస్ను పొటాషియం సైనేడ్తో పోల్చుతూ మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
కక్ష సాధింపు రాజకీయాలను తాను విశ్వసించనని కేంద్ర మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) స్పష్టం చేశారు. సీనియర్ కాంగ్రెస్ నేతలు కమల్ నాధ్, దిగ్విజయ్ సింగ్ల పట్ల తనకు ఎలాంటి ద్
Crime news | కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. రాత్రిపూట గాఢనిద్రలో ఉన్న తన కుమారుడు, కోడలు, మనవడిని చంపడానికి వారి గదిలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో నిందితుడి కుమారుడు, మన�
Scrub Typhus | ఒడిశాలో ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్క్రబ్ టైఫస్ (Scrub Typhus), లెప్టోస్పైరోసిస్ (Leptospirosis) వ్యాధులు కలకలం రేపుతున్నాయి. బార్గఢ్ జిల్లాలో స్క్రబ్ టైఫస్ బారినపడి ఐదుగురు మరణించారు. దాంతో ఆ ర�