జమ్ము ప్రాంతంలో గడచిన మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు పెను విధ్వంసాన్ని సృష్టించడంతోపాటు 41 మందిని బలిగొన్నాయి. మంగళ, బుధవారాలలో రియాసీ, దోడా జిల్లాల్లో రికార్డు స్థాయిలో కురిసిన భారీ �
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్లో బుధవారం తెల్లవారుజామున వరుసగా రెండు భూకంపాలు వణికించాయి. చంబా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున సుమారు 3.27 గంటలకు మొదటి భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.3గా నమోదైం�
Indian Railways | ప్రయాణికులకు కఠినమైన లగేజీ నిబంధనలు అమలు చేయడానికి రైల్వే శాఖ సిద్ధమవుతున్నది. ఇందుకోసం విమానాశ్రయాల తరహా విధానాన్ని అమలు చేయనున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. ప్రతిపాదిత నిబంధనల �
Karnataka | కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్పై ఆ రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్కు బీజేపీ నేత దేవరాజేగౌడ ఫిర్యాదు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం డబ్బులు పంచా�
జమ్ముకశ్మీర్లోని కథువా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. లఖన్పూర్-బసంత్పూర్ మార్గంలో అదుపుతప్పిన కారు లోయలోకి పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ట్విట్టర్' (ప్రస్తుతం ‘ఎక్స్') మాజీ సహ వ్యవస్థాపకుడు, ‘బ్లాక్' సంస్థ సీఈవో జాక్ డోర్సీ సరికొత్త మెసేజింగ్ యాప్ను లాంచ్ చేశారు. ‘బిట్చాట్' పేరుతో ప్రారంభించిన ఈ యాప్ ప్రపం�
మీ ఇంట్లో ఈ 17 రకాల మందుల్లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే వాటిని జాగ్రత్తగా టాయిలెట్లో వేసి ఫ్లష్ చేయండి. లేదంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టేనని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గ
బీజేపీ పాలిత ఒడిశాలో వరుస లైంగిక దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. మయూర్భంజ్ జిల్లాలో గత సోమవారం రాత్రి ఓ వివాహితపై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు గురువారం వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ యూనివర్సిటీల జాబితాను క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2026 ద్వారా ప్రకటించింది. ఇందులో భారత్కు చెందిన 54 యూనివర్సిటీలకు చోటు దక్కింది.
పావురాల కారణంగా ఓ విమానం రెండుసార్లు నిలిపివేయాల్సి వచ్చింది. ఈ ఘటన మాడిసన్, విస్కాన్సిన్కు వెళ్తున్న డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన ఫ్లైట్-2348లో జరిగింది. కాసేపట్లో విమానం బయలుదేరుతుందనగా క్యాబిన్ల
మారుమూల ప్రాంతాల్లో అభద్రతా భావంతో నివసిస్తున్న స్థానికులకు ఆయుధ లైసెన్స్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మారుమూల, ముప్పు ఉన్�
పారిశుద్ధ్య పథకాల అమలులో జలశక్తి మంత్రిత్వ శాఖలో రూ.709 కోట్లకు పైగా ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నట్టు వెల్లడైంది. 2023-24 సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన అంతర్గత ఆడిట్లో ఈ విషయం తేలింది. నిధుల నిలిపివేత,
పహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తాన్ని ఏకం చేసింది. దీనికి కారణమైన పాకిస్థాన్ పేరును కూడా ఉచ్ఛరించేందుకు ప్రజలు ఇష్టపడలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పలు మీమ్స్ వెల్లువెత్తాయి. మైసూర్పాక్ పేరులోని ‘పాక్�
గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడులు మరింత పెరిగాయి. దీంతో 24 గంటల వ్యవధిలో సుమారు 60 మంది మరణించారు. వీరు ఖాన్ యూనిస్, డెయిర్ అల్-బలాహ్ పట్టణాలు, జబలియా శరణార్థుల శిబిరాలకు చెందినవారు. గాజా హెల్త్ మినిస�