IndiGo | కొద్దిరోజులుగా తమ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడటంపై దేశీయ విమానయాన సంస్థ ఇండిగో బహిరంగంగా క్షమాపణలు తెలిపింది. వందల సర్వీసులు రద్దు, ఆలస్యం కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ
ప్రసార భారతి బోర్డు చైర్పర్సన్గా మాజీ ఐఏఎస్ అధికారి నవనీత్ సెహగల్ పదవీకాలం ఉన్నప్పటికీ.. మధ్యలోనే ఆయన తప్పుకున్నారు. రెండు రోజుల క్రితం ఆయన సమర్పించిన రాజీనామాను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
యాసిడ్ దాడి కేసు విచారణ 16 ఏండ్ల పాటు ఆలస్యం కావడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమేనని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం యాసిడ్ దాడి కేసుల్లో జరుగ
Dowry Death | భార్య వరకట్న మరణం కేసులో భర్తకు మంజూరైన బెయిల్ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. వరకట్న మరణం సమాజానికి వ్యతిరేకంగా జరిగే నేరమని వివరించింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారన్న వార్తలను ఆ దేశ ప్రభుత్వం ఖండించిన నేపథ్యంలో ఇమ్రాన్ కుమారుడు ఖాసీం ఖాన్ స్పందించాడు. తన తండ్రి సజీవంగా ఉన్నట్టు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. ‘న�
ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో సోమవారం జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మంగళవారం చేపట్టింది. పుల్వామా డాక్టర్ ఉమర్ నబీ కారు పేలుడుకు బాధ్యుడని ఎన్ఐఏ ప్రాథమికంగా ని�
ఆన్ డిమాండ్ లాజిస్టిక్స్ ప్లాట్ఫాం పోర్టర్ కొందరు ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఖర్చుల తగ్గింపు, కార్యకలాపాలను బలోపేతం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని ఫెడరల్ ప్రభుత్వం షట్డౌన్ను ముగించే ఒప్పందం చేసుకోకపోతే.. అక్కడి జనం మరింతగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతున్నాయి.
మధ్యప్రదేశ్లో దగ్గు సిరప్ కాల్డ్రిఫ్ తాగి 20 మంది చిన్నారులు మృతి చెందిన క్రమంలో ఔషధ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలను జారీ చేసిం
కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్లో అలజడి చెలరేగిన అనంతరం అరెస్టయి జోధ్పూర్ జైలులో ఉన్న వాతావరణ పరిరక్షణ ఉద్యమ నేత సోనమ్ వాంగ్చుక్ ప్రశాంతంగా, సమైక్యంగా ఉండాలని లద్దాఖ్ ప్రజలకు పిలుపునిస్తూ ఓ లేఖ �
Cough Syrup | దగ్గు మందు కారణంగా మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో 11 మంది చిన్నారులు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే దగ్గు మందు వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.
Alimony | పెళ్లయిన 14 నెలలకే తన భర్తకు విడాకులు ఇచ్చిన ఓ భార్య ఏకంగా రూ.5 కోట్లు భరణం కోరడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆమెవన్నీ గొంతెమ్మ కోరికలని, అవి ఆచరణ సాధ్యం కావని స్పష్టం చేసింది. భరణం విషయంలో ఇల�
Disha Patani | ఉత్తరప్రదేశ్లోని బరేలీలో బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి వద్ద కాల్పుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
టిప్రా మోత ఎమ్మెల్యే ఫిలిప్ కుమార్ రియాంగ్ను బెదిరించిన కేసులో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కుమారుడితోసహా నలుగురు వ్యక్తులను త్రిపుర పోలీసులు ఈనెల 2న అరెస్టు చేశారు.