Bank | మరణించిన అక్క ఖాతాలోని డబ్బులను విత్డ్రా చేసేందుకు ఓ గిరిజన వ్యక్తి చేసిన పని అందర్నీ షాక్కు గురించింది. బ్యాంక్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన అధికారులు అర్థమయ్యేలా ప్రాసెస్ చెప్పకుండా.. ఖాతాదారుడిన�
మసీదులకు అనుబంధంగా ఉండే సేవా ఇమామ్ల భూములు వక్ఫ్ ఆస్తిలో భాగమని, అందువల్ల వాటిని అన్యాక్రాంతం చేయలేమని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. మతపరమైన లేదా ధార్మిక ప్రయోజనాల కోసం సేవా ఇనామ్గా మంజూరు చేస�
ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని విపక్ష పార్టీలు శుక్రవారం రాజ్యసభలో నోటీస్ అందజేశాయి. ఈ నోటీస్పై 27 మంది కాంగ్రెస్ ఎంపీలు సహా 73 మంది ఎంపీలు సంతకం చేశారు.
పశ్చిమ బెంగాల్లో(Bengal) తొలి విడతగా 152 అసెంబ్లీ నియోజకవర్గాలకు(Assembly polling) తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు, గురువారం(ఏప్రిల్ 23) పోలింగ్ ప్రారంభమైంది.
Vande Bharat | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే వందే భారత్ రైల్లో ఓ ప్రయాణికుడికి అందించిన అమూల్ కంపెనీ పెరుగులో బతికిన పురుగులు కనిపించాయి. ఆ విషయాన్ని సగం పెరుగు తిన్న తర్వాత గమనించిన ఆ ప్రయా�
భారత మానవ వనరుల శక్తి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నదని మైహోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రాము తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం 'పాలీ క్రైసిస్' వంటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, భా�
Unemployment | దేశంలో 20 నుండి 29 సంవత్సరాల మధ్య వయసు గల 6.30 కోట్ల మంది పట్టభద్రుల్లో 1.10 కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. వీరిలో కేవలం కొద్ది మంది మాత్రమే డిగ్రీ పొందిన సంవత్సరంలోపే స్థిరమైన జీతం గల ఉద్యోగాలను సంపాది�
మత స్వేచ్ఛ ఉల్లంఘనలలో పాత్ర పోషిస్తున్నందుకు భారతదేశ విదేశీ నిఘా వ్యవస్థ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా), బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లను లక్ష్యంగా చేసుకుని ఆంక్షల�
LPG Gas | దేశంలో వంట గ్యాస్ సంక్షోభం రోజురోజుకు ముదురుతుండటంతో బ్లాక్మార్కెట్ దందా కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నది. మధ్యప్రదేశ్, యూపీ, పంజాబ్, చండీగఢ్, హర్యానా, రాజస్థాన్, ఇతర రాష్ర్టాల్లో గ్యాస్ ఏజ�
Pothole | గుంతలు ప్రాణాలు తీయడమే కాదు.. పోయిన ప్రాణాలను తిరిగి తెస్తుందని ఈ ఘటన చూస్తే ఎవరికైనా అన్పిస్తుంది. యూపీలో బ్రెయిన్ డెడ్ అయిన ఒక మహిళను అంబులెన్స్లో తీసుకువస్తుండగా ఆ వాహనం గుంతలో పడటంతో ఆమె ఒక్కస�
కేంద్రం విధించిన గడువు మార్చి 31వ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుసగా మావోయిస్టులు లొంగుబాట పడుతున్నారు. ఈ క్రమంలోనే బస్తర్ రేంజ్ పరిధిలో ఆ రాష్ట్ర డీజీపీ ఎదుట 108 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ వివరాల