Petrol Price | వాహనదారులకు మళ్లీ షాక్.. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్పై 90 పైసల చొప్పున రేట్లను పెంచింది. కాగా, ఇంధన ధరల పెంపు వారం రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హ�
NEET Paper Leak | కొన్ని అనుచితమైన కోరికలకు బదులుగా లీకైన ప్రశ్నపత్రాలను స్వీకరించాలని లక్నో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పరంజిత్ సింగ్ ఒక విద్యార్థినిని అడుగుతున్నట్లుగా ఉన్న ఒక కాల్ రికార్డింగ్ వెలుగ�
పుచ్చకాయను తిని అస్వస్థతకు గురైన ఘటనలో తండ్రి మృతి చెందగా, కొడుకు చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లా షియోపూర్కు చెందిన ఇంద్రకుమార్ పరిహార్ (43)
Watermelon | మధ్యప్రదేశ్లో తీవ్ర విషాదం నెలకొంది. పుచ్చకాయ తిన్న కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై ఓ వ్యక్తి మరణించాడు. అతని కొడుకు పరిస్థితి విషమంగా ఉంది.
Petrol Price | దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై లీటర్కు సగటున రూ.3 పెంచుతున్నట్లు ప్
Kerala CM | కేరళలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి గెలిచినప్పటికీ సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్లో పంచాయితీ తెగడం లేదు. ముఖ్యమంత్రి రేసులో వీడీ సత�
Congress | మంత్రి పదవుల కోసం 55 ఏండ్లుగా తమతో కొనసాగుతున్న డీఎంకేను కాంగ్రెస్ వెన్నుపోటు పొడించింది. దీంతో ఇలాంటి నమ్మక ద్రోహి నేతృత్వం వహిస్తున్న కూటమిలో మిత్ర పక్షాలుగా కొనసాగబోమని డీఎంకే తన అసమ్మతిని తెలి�
Bank | మరణించిన అక్క ఖాతాలోని డబ్బులను విత్డ్రా చేసేందుకు ఓ గిరిజన వ్యక్తి చేసిన పని అందర్నీ షాక్కు గురించింది. బ్యాంక్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన అధికారులు అర్థమయ్యేలా ప్రాసెస్ చెప్పకుండా.. ఖాతాదారుడిన�
మసీదులకు అనుబంధంగా ఉండే సేవా ఇమామ్ల భూములు వక్ఫ్ ఆస్తిలో భాగమని, అందువల్ల వాటిని అన్యాక్రాంతం చేయలేమని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. మతపరమైన లేదా ధార్మిక ప్రయోజనాల కోసం సేవా ఇనామ్గా మంజూరు చేస�
ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని విపక్ష పార్టీలు శుక్రవారం రాజ్యసభలో నోటీస్ అందజేశాయి. ఈ నోటీస్పై 27 మంది కాంగ్రెస్ ఎంపీలు సహా 73 మంది ఎంపీలు సంతకం చేశారు.
పశ్చిమ బెంగాల్లో(Bengal) తొలి విడతగా 152 అసెంబ్లీ నియోజకవర్గాలకు(Assembly polling) తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు, గురువారం(ఏప్రిల్ 23) పోలింగ్ ప్రారంభమైంది.