పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ఎన్నికలో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఒకే పార్టీ.. ఇద్దరికీ ఏ, బీ ఫారం ఇచ్చింది. దీంతో ఇంకో వ్యక్తికిచ్చిన ఫారాన్ని అపహరిస్తే తానే పార్టీ అభ్యర్థినవుతానని భావించిన ధ�
ప్రజాగ్రహం నేపథ్యంలో ఏడు ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లను కొనుగోలు చేయడానికి ఇటీవల పిలిచిన టెండర్లను లోక్పాల్ రద్దు చేసింది. నవంబర్ 27న పూర్తి ధర్మాసనం చేసిన తీర్మానం మేరకు పరిపాలన పరమైన కారణాల వల్ల ఈ రద్ద�
పహల్గాం ఘటన అనంతరం భారత్, పాక్ మధ్య చోటుచేసుకున్న సాయుధ ఘర్షణ తన వల్లనే సద్దుమణిగిందని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకోగా.. తాజాగా చైనా కూడా తయారైంది. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత�
కర్నాటకలో(Karnataka) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్(Travel bus )బస్సును లారీ ఢీ కొట్టడంతో బస్సులలో మంటలు చెలరేగి 17 మంది సజీవ దహనమయ్యారు.
ఒడిశా పోలీస్ శాఖ 187 హోంగార్డ్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నిర్వహించిన రాత పరీక్షకు ఎంబీఏ, ఎంసీఏ పట్టభద్రులు కూడా హాజరయ్యారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. బీజేపీ పాలిత రాష్ట్రంలో నిరుద్యో�
Indian Railways | భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో పరిమితి దాటితే అదనపు లగేజీపై చార్జీలు విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే లగేజీలపై పరిమితి విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
మన దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కొల్హాపురి చెప్పుల బ్రాండ్ను కాపీ కొట్టిన ఇటలీకి చెందిన ప్రాడా సంస్థ అదే తరహా చెప్పులను తయారు చేసి అక్కడ రూ.70 నుంచి 90 వేలకు అమ్మడం ప్రారంభించింది. ఈ బ్రాండ్ తమదని, డిజైన్�
IndiGo | కొద్దిరోజులుగా తమ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడటంపై దేశీయ విమానయాన సంస్థ ఇండిగో బహిరంగంగా క్షమాపణలు తెలిపింది. వందల సర్వీసులు రద్దు, ఆలస్యం కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ
ప్రసార భారతి బోర్డు చైర్పర్సన్గా మాజీ ఐఏఎస్ అధికారి నవనీత్ సెహగల్ పదవీకాలం ఉన్నప్పటికీ.. మధ్యలోనే ఆయన తప్పుకున్నారు. రెండు రోజుల క్రితం ఆయన సమర్పించిన రాజీనామాను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
యాసిడ్ దాడి కేసు విచారణ 16 ఏండ్ల పాటు ఆలస్యం కావడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమేనని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం యాసిడ్ దాడి కేసుల్లో జరుగ
Dowry Death | భార్య వరకట్న మరణం కేసులో భర్తకు మంజూరైన బెయిల్ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. వరకట్న మరణం సమాజానికి వ్యతిరేకంగా జరిగే నేరమని వివరించింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారన్న వార్తలను ఆ దేశ ప్రభుత్వం ఖండించిన నేపథ్యంలో ఇమ్రాన్ కుమారుడు ఖాసీం ఖాన్ స్పందించాడు. తన తండ్రి సజీవంగా ఉన్నట్టు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. ‘న�