Viral Video | సిగరెట్ లైటర్ కోసం ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. మరొకరి నాలుక తెగి, తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కర్ణాటక రాష్ట్రంలోని కమ్మసంద్రలో ఈ దారు�
అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సందర్భంగా తన ఉపన్యాసాన్ని చదవకుండా గవర్నర్ ఆర్ఎన్ రవి తన హోదాను అవమానించారని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ శనివారం విమర్శించారు. తమిళనాడు అనేక గవర్నర్లను చూసిందని, కాని ఎ
వివిధ కేసుల్లో నిందితులుగా నమోదై, విదేశాలకు పరారైనవారిని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 2024, 2025లో ‘వాంటెడ్' జాబితాలోని వారిలో 70 మంది విదేశాలకు పారిపోయినట్లు పేర్కొంది. వీరి
అమెరికాలోని ఓ భారత సంతతి వ్యక్తి జరిపిన కాల్పుల్లో అతడి భార్య, ముగ్గురు బంధువులు చనిపోయారు. కాల్పులకు భయపడి సకాలంలో దాక్కొన్న పిల్లలు ప్రాణాలను రక్షించుకున్నారు. అందులో ఓ చిన్నారి సమయస్ఫూర్తితో పోలీసు�
మావోయిస్టులకు( Maoists ) మారో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్లో(Jharkhand) రాష్ట్రం పశ్చిమ సింగ్భూం జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోస్టులు మృతి చెందారు.
Maharashtra Politics | బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు ముగిసి ఫలితాలు ఇలా వెలువడ్డాయో లేదో.. అలా ఫైవ్స్టార్ హోటల్ రాజకీయాలు మొదలయ్యాయి. కూటమిగా పోటీ చేసినా వెన్నుపోటు పొడుస్తారన్న భయం ఏర్పడటం
తనపై వచ్చిన దుష్ప్రవర్తన ఆరోపణలపై విచారణకు ఒక ప్యానెల్ ఏర్పాటు చేయడానికి లోక్సభ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన విజ్ఞ�
Masina Hospital | డబ్బు చెల్లించలేదని మృతదేహాన్ని 8 గంటలకు పైగా మార్చురీలో ఉంచిన ఒక దవాఖాన నిర్వాకం ఇది. ఒక మహిళా జర్నలిస్టు తండ్రి ముంబైలోని ఛారిటీ హాస్పిటల్ మసినాలో చికిత్స పొందుతూ మరణించారు.
జనాభా లెక్కలు, 2027 తొలి దశ ( హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ ) ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరుగుతుంది. అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీని కోసం ప్రతి రాష్ట్రం/కే�
పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ఎన్నికలో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఒకే పార్టీ.. ఇద్దరికీ ఏ, బీ ఫారం ఇచ్చింది. దీంతో ఇంకో వ్యక్తికిచ్చిన ఫారాన్ని అపహరిస్తే తానే పార్టీ అభ్యర్థినవుతానని భావించిన ధ�
ప్రజాగ్రహం నేపథ్యంలో ఏడు ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లను కొనుగోలు చేయడానికి ఇటీవల పిలిచిన టెండర్లను లోక్పాల్ రద్దు చేసింది. నవంబర్ 27న పూర్తి ధర్మాసనం చేసిన తీర్మానం మేరకు పరిపాలన పరమైన కారణాల వల్ల ఈ రద్ద�
పహల్గాం ఘటన అనంతరం భారత్, పాక్ మధ్య చోటుచేసుకున్న సాయుధ ఘర్షణ తన వల్లనే సద్దుమణిగిందని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకోగా.. తాజాగా చైనా కూడా తయారైంది. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత�