ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో సోమవారం జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మంగళవారం చేపట్టింది. పుల్వామా డాక్టర్ ఉమర్ నబీ కారు పేలుడుకు బాధ్యుడని ఎన్ఐఏ ప్రాథమికంగా ని�
ఆన్ డిమాండ్ లాజిస్టిక్స్ ప్లాట్ఫాం పోర్టర్ కొందరు ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఖర్చుల తగ్గింపు, కార్యకలాపాలను బలోపేతం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని ఫెడరల్ ప్రభుత్వం షట్డౌన్ను ముగించే ఒప్పందం చేసుకోకపోతే.. అక్కడి జనం మరింతగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతున్నాయి.
మధ్యప్రదేశ్లో దగ్గు సిరప్ కాల్డ్రిఫ్ తాగి 20 మంది చిన్నారులు మృతి చెందిన క్రమంలో ఔషధ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలను జారీ చేసిం
కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్లో అలజడి చెలరేగిన అనంతరం అరెస్టయి జోధ్పూర్ జైలులో ఉన్న వాతావరణ పరిరక్షణ ఉద్యమ నేత సోనమ్ వాంగ్చుక్ ప్రశాంతంగా, సమైక్యంగా ఉండాలని లద్దాఖ్ ప్రజలకు పిలుపునిస్తూ ఓ లేఖ �
Cough Syrup | దగ్గు మందు కారణంగా మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో 11 మంది చిన్నారులు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే దగ్గు మందు వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.
Alimony | పెళ్లయిన 14 నెలలకే తన భర్తకు విడాకులు ఇచ్చిన ఓ భార్య ఏకంగా రూ.5 కోట్లు భరణం కోరడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆమెవన్నీ గొంతెమ్మ కోరికలని, అవి ఆచరణ సాధ్యం కావని స్పష్టం చేసింది. భరణం విషయంలో ఇల�
Disha Patani | ఉత్తరప్రదేశ్లోని బరేలీలో బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి వద్ద కాల్పుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
టిప్రా మోత ఎమ్మెల్యే ఫిలిప్ కుమార్ రియాంగ్ను బెదిరించిన కేసులో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కుమారుడితోసహా నలుగురు వ్యక్తులను త్రిపుర పోలీసులు ఈనెల 2న అరెస్టు చేశారు.
భారీ వరదలు పంజాబ్ను అతలాకుతలం చేస్తున్నాయి. 1988 తర్వాత రాష్ట్రంలో ఇంత తీవ్రంగా వరదలు రావడం ఇదే మొదటిసారి. ఈ భారీ వరదల ప్రభావం 23 జిల్లాలపై పడింది. 37 మంది మరణించగా, 3.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
ఎలుకలు కొరకడంతో ఇద్దరు నవజాత శిశువులు మరణించిన దారుణ ఘటనలు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ప్రభుత్వ దవాఖానలో చోటుచేసుకున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఇండోర్లోని మహరాజ యశ్వంత్రావు ప్రభుత్వ దవాఖానలో ఈ దా�
ఐఐటీ మద్రాస్ అసోసియేట్ ప్రొఫెసర్ మితేశ్ ఖాప్రాకు అత్యంత అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన కృత్రిమ మేధ (ఏఐ)లో అత్యంత ప్రభావశీలురు 100 మందిలో ఒకరిగా ఆయన నిలిచారు.
మాజీ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ నివసించిన అధికారిక బంగళాకు రూ.1,100 కోట్ల ధర పలికింది. ఇది ఢిల్లీలోని లుటియెన్స్ బంగళా జోన్లో, 17 యార్క్ రోడ్ (ప్రస్తుతం మోతీలాల్ నెహ్రూ మార్గ్)లో ఉంది. రాజస్థాన్క�
జమ్ము ప్రాంతంలో గడచిన మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు పెను విధ్వంసాన్ని సృష్టించడంతోపాటు 41 మందిని బలిగొన్నాయి. మంగళ, బుధవారాలలో రియాసీ, దోడా జిల్లాల్లో రికార్డు స్థాయిలో కురిసిన భారీ �
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్లో బుధవారం తెల్లవారుజామున వరుసగా రెండు భూకంపాలు వణికించాయి. చంబా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున సుమారు 3.27 గంటలకు మొదటి భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.3గా నమోదైం�