రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ)లో చేరి ఎన్డీయేలో భాగం కావాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను కేంద్ర మంత్రి రాందాస్ అథావలే ఆహ్వానించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోన�
బీజేపీ పాలిత ఛత్తీస్గఢ్లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోలీసు నియామక పరీక్ష ఫలితాల్లో కొన్ని చిత్ర విచిత్రాలు వెలుగుచూశాయి. న్యూస్, స్పేస్ రాణి, హేరామ్, తుఫైల్ వంటి విచిత్రమైన పే�
బుల్డోజర్ న్యాయానికి తాము అనుకూలంగా లేమని బాంబే హైకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ఒక వైద్యుడు రోడ్డు విస్తరణ ప్రాజెక్టు కోసం తన నివాస-దవాఖాన భవనంలోని కొంత భాగా
కేంద్రం ‘గోబర్ధన్' పేరిట ఒక పథకాన్ని ప్రారంభించింది. దీనికి రూ. 23,731 కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని 2026-27 నుంచి 2035-36 వరకు అమలు చేస్తారు.
Nipah virus | కేరళ రాష్ట్రంలో (Kerala)లో నిఫా వైరస్ (Nipah Virus ) కలకలం రేపింది. తాజాగా కోజికోడ్ (Kozhikode) జిల్లాకు చెందిన 43 ఏండ్ల వ్యక్తికి ప్రాథమిక పరీక్షలో వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సమాచారం.
దేశ రాజధాని ఢిల్లీలోని మాల్వీయా నగర్లో ఉన్న ‘లెమన్ గ్రీన్’ రెస్టారెంట్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Petrol Price | వాహనదారులకు మళ్లీ షాక్.. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్పై 90 పైసల చొప్పున రేట్లను పెంచింది. కాగా, ఇంధన ధరల పెంపు వారం రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హ�