US EU Trade Deal | సుంకాల పేరిట యావత్తు ప్రపంచ దేశాలను తన దారికి తెచ్చుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష చర్యలకు అమెరికా సుప్రీంకోర్టు కళ్లెం వేసింది. ట్రంప్ టారిఫ్లను కొట్టివేస్తూ తీర్పుని�
BJP | పేరు లోనే పెన్నిధి ఉంది.. రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది! ఒక వర్గం వారి విశ్వాసం పెరుగుతుంది అని గట్టిగా నమ్ముతున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేర్లను మార్చడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది.
Siddaramaiah | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రభుత్వ పాలన ఎంత అధ్వానంగా ఉందో సాక్షాత్తు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య మాటలే చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి నెట్వర్క్ నెలకొందనే విషయాన్ని ఆయన స్వయంగా అంగీ�
Registation Marriage | ఇకపై గుజరాత్లో వివాహ రిజిస్ట్రేషన్ అంత సులభం కాదు. ప్రేమ వివాహాలు, రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇకపై తల్లిదండ్రులకు తెలియకుండా పెండ్లి చేసుకుంటే ఆ �
దురుసుగా ప్రవర్తించే ప్రయాణికుల నియంత్రణకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కఠిన నిబంధనలను ప్రతిపాదించింది. విమానంలో ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే ప్రయాణికులపై 30 రోజుల విమాన ప�
Supreme Court | పెండ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి పూర్తిగా అపరిచితులు అని, వివాహానికి ముందు శారీరక సంబంధం ఏర్పరచుకొనే విషయంలో వారిద్దరూ బాగా ఆలోచించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.
తాను నడుపుతున్న ట్రక్లోని రూ.400 కోట్ల డబ్బును కొందరు దోచుకున్నారని నిరుడు అక్టోబర్ 22న నాసిక్లో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు నకిలీదిగా తేలింది. దీంతో నిర్దోషులను కోర్టు విడుదల చేసింది. సందీప్ పాటిల్ అనే వ
సీనియర్ ఐఏఎస్ అధికారి అవీ ప్రసాద్ ముచ్చటగా మూడోసారి వివాహం చేసుకోవడం మధ్యప్రదేశ్ పరిపాలన, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన పెండ్లి చేసుకున్న ముగ్గురు వ్యక్తులు ఐఏఎస్ అధికారిణులే కావడం విశేష�
Poison Taste | విషం రుచి తెలుసుకోవడానికి బీహార్లోని ఐదుగురు బాలికలు చేసిన సాహసం వారిలో నలుగురి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన ఔరంగాబాద్ జిల్లా మోతీబీగా గ్రామంలో చోటుచేసుకుంది.
శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం మహిళలకు ఎన్నికల బొనాంజా కింద నగదు జమ చేసి విపక్షాలకు షాక్ ఇచ్చింది. నెలకు రూ.1,000 సహాయ పథకం కింద 1.31 కోట్ల మంది మహిళల బ్యాంక్ ఖాతాల్లో శుక్�
Viral Video | సిగరెట్ లైటర్ కోసం ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. మరొకరి నాలుక తెగి, తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కర్ణాటక రాష్ట్రంలోని కమ్మసంద్రలో ఈ దారు�
అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సందర్భంగా తన ఉపన్యాసాన్ని చదవకుండా గవర్నర్ ఆర్ఎన్ రవి తన హోదాను అవమానించారని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ శనివారం విమర్శించారు. తమిళనాడు అనేక గవర్నర్లను చూసిందని, కాని ఎ
వివిధ కేసుల్లో నిందితులుగా నమోదై, విదేశాలకు పరారైనవారిని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 2024, 2025లో ‘వాంటెడ్' జాబితాలోని వారిలో 70 మంది విదేశాలకు పారిపోయినట్లు పేర్కొంది. వీరి
అమెరికాలోని ఓ భారత సంతతి వ్యక్తి జరిపిన కాల్పుల్లో అతడి భార్య, ముగ్గురు బంధువులు చనిపోయారు. కాల్పులకు భయపడి సకాలంలో దాక్కొన్న పిల్లలు ప్రాణాలను రక్షించుకున్నారు. అందులో ఓ చిన్నారి సమయస్ఫూర్తితో పోలీసు�