కర్నాటకలో(Karnataka) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్(Travel bus )బస్సును లారీ ఢీ కొట్టడంతో బస్సులలో మంటలు చెలరేగి 17 మంది సజీవ దహనమయ్యారు.
ఒడిశా పోలీస్ శాఖ 187 హోంగార్డ్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నిర్వహించిన రాత పరీక్షకు ఎంబీఏ, ఎంసీఏ పట్టభద్రులు కూడా హాజరయ్యారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. బీజేపీ పాలిత రాష్ట్రంలో నిరుద్యో�
Indian Railways | భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో పరిమితి దాటితే అదనపు లగేజీపై చార్జీలు విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే లగేజీలపై పరిమితి విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
మన దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కొల్హాపురి చెప్పుల బ్రాండ్ను కాపీ కొట్టిన ఇటలీకి చెందిన ప్రాడా సంస్థ అదే తరహా చెప్పులను తయారు చేసి అక్కడ రూ.70 నుంచి 90 వేలకు అమ్మడం ప్రారంభించింది. ఈ బ్రాండ్ తమదని, డిజైన్�
IndiGo | కొద్దిరోజులుగా తమ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడటంపై దేశీయ విమానయాన సంస్థ ఇండిగో బహిరంగంగా క్షమాపణలు తెలిపింది. వందల సర్వీసులు రద్దు, ఆలస్యం కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ
ప్రసార భారతి బోర్డు చైర్పర్సన్గా మాజీ ఐఏఎస్ అధికారి నవనీత్ సెహగల్ పదవీకాలం ఉన్నప్పటికీ.. మధ్యలోనే ఆయన తప్పుకున్నారు. రెండు రోజుల క్రితం ఆయన సమర్పించిన రాజీనామాను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
యాసిడ్ దాడి కేసు విచారణ 16 ఏండ్ల పాటు ఆలస్యం కావడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమేనని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం యాసిడ్ దాడి కేసుల్లో జరుగ
Dowry Death | భార్య వరకట్న మరణం కేసులో భర్తకు మంజూరైన బెయిల్ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. వరకట్న మరణం సమాజానికి వ్యతిరేకంగా జరిగే నేరమని వివరించింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారన్న వార్తలను ఆ దేశ ప్రభుత్వం ఖండించిన నేపథ్యంలో ఇమ్రాన్ కుమారుడు ఖాసీం ఖాన్ స్పందించాడు. తన తండ్రి సజీవంగా ఉన్నట్టు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. ‘న�
ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో సోమవారం జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మంగళవారం చేపట్టింది. పుల్వామా డాక్టర్ ఉమర్ నబీ కారు పేలుడుకు బాధ్యుడని ఎన్ఐఏ ప్రాథమికంగా ని�
ఆన్ డిమాండ్ లాజిస్టిక్స్ ప్లాట్ఫాం పోర్టర్ కొందరు ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఖర్చుల తగ్గింపు, కార్యకలాపాలను బలోపేతం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని ఫెడరల్ ప్రభుత్వం షట్డౌన్ను ముగించే ఒప్పందం చేసుకోకపోతే.. అక్కడి జనం మరింతగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతున్నాయి.