ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ట్విట్టర్' (ప్రస్తుతం ‘ఎక్స్') మాజీ సహ వ్యవస్థాపకుడు, ‘బ్లాక్' సంస్థ సీఈవో జాక్ డోర్సీ సరికొత్త మెసేజింగ్ యాప్ను లాంచ్ చేశారు. ‘బిట్చాట్' పేరుతో ప్రారంభించిన ఈ యాప్ ప్రపం�
మీ ఇంట్లో ఈ 17 రకాల మందుల్లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే వాటిని జాగ్రత్తగా టాయిలెట్లో వేసి ఫ్లష్ చేయండి. లేదంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టేనని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గ
బీజేపీ పాలిత ఒడిశాలో వరుస లైంగిక దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. మయూర్భంజ్ జిల్లాలో గత సోమవారం రాత్రి ఓ వివాహితపై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు గురువారం వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ యూనివర్సిటీల జాబితాను క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2026 ద్వారా ప్రకటించింది. ఇందులో భారత్కు చెందిన 54 యూనివర్సిటీలకు చోటు దక్కింది.
పావురాల కారణంగా ఓ విమానం రెండుసార్లు నిలిపివేయాల్సి వచ్చింది. ఈ ఘటన మాడిసన్, విస్కాన్సిన్కు వెళ్తున్న డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన ఫ్లైట్-2348లో జరిగింది. కాసేపట్లో విమానం బయలుదేరుతుందనగా క్యాబిన్ల
మారుమూల ప్రాంతాల్లో అభద్రతా భావంతో నివసిస్తున్న స్థానికులకు ఆయుధ లైసెన్స్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మారుమూల, ముప్పు ఉన్�
పారిశుద్ధ్య పథకాల అమలులో జలశక్తి మంత్రిత్వ శాఖలో రూ.709 కోట్లకు పైగా ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నట్టు వెల్లడైంది. 2023-24 సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన అంతర్గత ఆడిట్లో ఈ విషయం తేలింది. నిధుల నిలిపివేత,
పహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తాన్ని ఏకం చేసింది. దీనికి కారణమైన పాకిస్థాన్ పేరును కూడా ఉచ్ఛరించేందుకు ప్రజలు ఇష్టపడలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పలు మీమ్స్ వెల్లువెత్తాయి. మైసూర్పాక్ పేరులోని ‘పాక్�
గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడులు మరింత పెరిగాయి. దీంతో 24 గంటల వ్యవధిలో సుమారు 60 మంది మరణించారు. వీరు ఖాన్ యూనిస్, డెయిర్ అల్-బలాహ్ పట్టణాలు, జబలియా శరణార్థుల శిబిరాలకు చెందినవారు. గాజా హెల్త్ మినిస�
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు బోధిస్తున్న సంయమ సాధన వల్ల మెదడు జీవ సంబంధిత వయసు తగ్గుతుందని పరిశోధకులు నిర్ధారించారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్తో అనుబంధం గల మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, బేఠ
దేశ రాజధానిలోని ప్రముఖ వైద్యశాలలో ఓ అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. 70 ఏండ్ల వృద్ధుడి పిత్తాశయం(గాల్బ్లాడర్) నుంచి 8,125 రాళ్లు బయటకు తీశారు. తమ బృందం సుమారు గంట పాటు శ్రమించి ఈ సర్జరీ చేసిందని గురుగ్రామ
ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్రం ఉద్ధృతంగా సాగిస్తున్నది. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 200 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మరణించారు.
ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) అధిపతి తపన్ కుమార్ డేకా పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2026 జూన్ వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని క్యాబినెట్ నియామకాల కమిటీ నిర్ణయించింది.