Registation Marriage | ఇకపై గుజరాత్లో వివాహ రిజిస్ట్రేషన్ అంత సులభం కాదు. ప్రేమ వివాహాలు, రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇకపై తల్లిదండ్రులకు తెలియకుండా పెండ్లి చేసుకుంటే ఆ �
దురుసుగా ప్రవర్తించే ప్రయాణికుల నియంత్రణకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కఠిన నిబంధనలను ప్రతిపాదించింది. విమానంలో ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే ప్రయాణికులపై 30 రోజుల విమాన ప�
Supreme Court | పెండ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి పూర్తిగా అపరిచితులు అని, వివాహానికి ముందు శారీరక సంబంధం ఏర్పరచుకొనే విషయంలో వారిద్దరూ బాగా ఆలోచించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.
తాను నడుపుతున్న ట్రక్లోని రూ.400 కోట్ల డబ్బును కొందరు దోచుకున్నారని నిరుడు అక్టోబర్ 22న నాసిక్లో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు నకిలీదిగా తేలింది. దీంతో నిర్దోషులను కోర్టు విడుదల చేసింది. సందీప్ పాటిల్ అనే వ
సీనియర్ ఐఏఎస్ అధికారి అవీ ప్రసాద్ ముచ్చటగా మూడోసారి వివాహం చేసుకోవడం మధ్యప్రదేశ్ పరిపాలన, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన పెండ్లి చేసుకున్న ముగ్గురు వ్యక్తులు ఐఏఎస్ అధికారిణులే కావడం విశేష�
Poison Taste | విషం రుచి తెలుసుకోవడానికి బీహార్లోని ఐదుగురు బాలికలు చేసిన సాహసం వారిలో నలుగురి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన ఔరంగాబాద్ జిల్లా మోతీబీగా గ్రామంలో చోటుచేసుకుంది.
శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం మహిళలకు ఎన్నికల బొనాంజా కింద నగదు జమ చేసి విపక్షాలకు షాక్ ఇచ్చింది. నెలకు రూ.1,000 సహాయ పథకం కింద 1.31 కోట్ల మంది మహిళల బ్యాంక్ ఖాతాల్లో శుక్�
Viral Video | సిగరెట్ లైటర్ కోసం ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. మరొకరి నాలుక తెగి, తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కర్ణాటక రాష్ట్రంలోని కమ్మసంద్రలో ఈ దారు�
అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సందర్భంగా తన ఉపన్యాసాన్ని చదవకుండా గవర్నర్ ఆర్ఎన్ రవి తన హోదాను అవమానించారని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ శనివారం విమర్శించారు. తమిళనాడు అనేక గవర్నర్లను చూసిందని, కాని ఎ
వివిధ కేసుల్లో నిందితులుగా నమోదై, విదేశాలకు పరారైనవారిని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 2024, 2025లో ‘వాంటెడ్' జాబితాలోని వారిలో 70 మంది విదేశాలకు పారిపోయినట్లు పేర్కొంది. వీరి
అమెరికాలోని ఓ భారత సంతతి వ్యక్తి జరిపిన కాల్పుల్లో అతడి భార్య, ముగ్గురు బంధువులు చనిపోయారు. కాల్పులకు భయపడి సకాలంలో దాక్కొన్న పిల్లలు ప్రాణాలను రక్షించుకున్నారు. అందులో ఓ చిన్నారి సమయస్ఫూర్తితో పోలీసు�
మావోయిస్టులకు( Maoists ) మారో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్లో(Jharkhand) రాష్ట్రం పశ్చిమ సింగ్భూం జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోస్టులు మృతి చెందారు.
Maharashtra Politics | బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు ముగిసి ఫలితాలు ఇలా వెలువడ్డాయో లేదో.. అలా ఫైవ్స్టార్ హోటల్ రాజకీయాలు మొదలయ్యాయి. కూటమిగా పోటీ చేసినా వెన్నుపోటు పొడుస్తారన్న భయం ఏర్పడటం
తనపై వచ్చిన దుష్ప్రవర్తన ఆరోపణలపై విచారణకు ఒక ప్యానెల్ ఏర్పాటు చేయడానికి లోక్సభ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన విజ్ఞ�