ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్పీజీ సిలిండర్ పేలడంతో సెక్టార్ 19లో మంటలు చెలరేగి 18 గుడారాలు ఆహుతైనట్టు అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగ�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ 16 ఏండ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఓ వ్యక్తి, కారులో తీసుకెళ్తూ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేకాదు ఈ దారుణాన్ని నింద�
కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అస్సాంలోని గువాహటిలో ఎఫ్ఐఆర్ నమోదైంది. కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్�
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్గా జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన తన పదవీ విరమణ తేదీ 2027 నవంబరు 30 వరకు కొనసాగుతారు.
మన దేశంలో ఎంటెక్ హవా తగ్గింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. ఆయా కోర్సులు విద్యార్థులను ఆకర్షించలేకపోతున్నాయి. బీటెక్ కోర్సుల్లోనూ ప్రవేశాలు ని�
ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్లో బుధవారం కొందరు రౌడీలు తమ గ్యాంగ్ లీడర్ పుట్టిన రోజును స్థానిక ప్రాంతం ‘దద్దరిల్లేలా’ జరిపారు. ఈ సందర్భంగా వారు రద్దీగా ఉండే లాల్ బంగ్లా మార్కెట్లో బాంబులు విసిరి, తుప�
ప్రవేశ, పోటీ పరీక్షల కోచింగ్ హబ్గా పేరొందిన రాజస్థాన్లోని కోటాలో ప్రతి ఏడాది అధిక సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం పట్ల ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మదన్ దిల్వార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశ�
రాష్ట్రంలోని బాలికలు, యువతులు ఇప్పుడు మంచి దుస్తులు వేసుకుంటున్నారని.. గతంలో వారు మంచి దుస్తులు ధరించారా.. అని బీహార్ సీఎం నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలను ప్రతిపక్షనేత
వినీలాకాశంలో వెండి వెన్నెల కురిపించే చంద్రుడు దాదాపు 400 కోట్ల సంవత్సరాల నుంచి భూమికి ఖగోళ సహచరుడిగా కొనసాగుతున్నాడు. సహజసిద్ధమైన ఈ ఉపగ్రహం ఓ భారీ విపత్తు వల్ల ఆవిర్భవించిందన్న మాట చాలా కాలం నుంచి వినిపి�
లైంగిక దాడి జరిగిన సమయంలో బాధితురాలు శారీరకంగా గాయపడడం లేదా రోదిస్తూ ఆర్తనాదాలు చేయడం ముఖ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అటువంటి సందర్భాలలో వాస్తవికంగా అలాగే జరుగుతుందని కాని బాధితులందరూ ఒకే రకంగా
పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఓ సందేశాన్ని పంపింది. సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతలతో కేంద్ర ప్రభుత్వ అధికారులు శనివారం సుమారు ర
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్పై శనివారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి యత్నించారు. ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంద�
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో ఆయన భార్య కరీనా కపూర్ శనివారం పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఆ రోజు నిందితుడు చాలా దూకుడుగా ఉన్నాడని, అయితే అక్కడ నగలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని అతడు ముట్�
గ్రహాలకు సంబంధించిన రెండు అద్భుతాలు ఈ నెల, వచ్చే నెలలో జరగనున్నాయి. వీటిలో ఒకటి 400 ఏండ్లకు ఒకసారి మాత్రమే జరిగే అద్భుతం. ఈ నెల 17, 18 తేదీల్లో రాత్రి వేళ ఆకాశంలో చూసినపుడు ఆరు గ్రహాలు వరుసగా కనిపించనున్నాయి. దీ�